• Home » Revanth Reddy

Revanth Reddy

కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా .. రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజం

కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా .. రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజం

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు ఇచ్చే తెలివి లేదా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.

మహిళల రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి: సీఎం రేవంత్

మహిళల రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి: సీఎం రేవంత్

మహిళా దినోత్సవం జరుపుకుంటేనే బాధ్యత తీరిపోయినట్టు కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలను శక్తితో పోలుస్తామని.. కుటుంబ గౌరవాన్ని కూడా మహిళలతో పోలుస్తామని సీఎం తెలిపారు.

 భారీగా మావోయిస్టుల లొంగుబాటు

భారీగా మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు(శనివారం) పలువురు మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు.

నిరాశ్రయుల్ని చేయం

నిరాశ్రయుల్ని చేయం

రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించాలన్నా.. రేడియల్‌ రోడ్డు వేయలన్నా.. బుల్లెట్‌ రైలు తీసుకురావాలన్నా.. ఎవరిదో ఒకరిది, ఎంతో కొంత భూమి తీసుకోక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

గత ఎన్నికల్లో మాటలు, మూటలతో గెలవలేదు: సీఎం రేవంత్ రెడ్డి

గత ఎన్నికల్లో మాటలు, మూటలతో గెలవలేదు: సీఎం రేవంత్ రెడ్డి

చిత్తశుద్ధితో ప్రజాసమస్యలు పరిష్కరిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రజాపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు.

ఆ సమస్యపై సీఎం రేవంత్‌‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ

ఆ సమస్యపై సీఎం రేవంత్‌‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ

అంబర్‌పేట ఫ్లై ఓవర్ కింద ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఇవాళ(శుక్రవారం) లేఖ రాశారు.ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.

రెవెన్యూ డివిజన్‌గా కొడంగల్‌!

రెవెన్యూ డివిజన్‌గా కొడంగల్‌!

కొడంగల్‌ ప్రాంత సమగ్ర అభివృద్ధిలో భాగంగా డివిజన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. డివిజన్‌ ఏర్పాటుతో వెనకబడిన కొడంగల్‌ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది.

‘రాజ్యసభ’ ఏకగ్రీవమే!

‘రాజ్యసభ’ ఏకగ్రీవమే!

తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఏప్రిల్‌లో ఖాళీ కాబోయే రెండు రాజ్యసభ స్థానాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో ఐపీఎస్‌ల సంఖ్యను 105కు పెంచండి

రాష్ట్రంలో ఐపీఎస్‌ల సంఖ్యను 105కు పెంచండి

తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్‌లను కేటాయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌, వైట్‌ కాలర్‌ నేరాలను అరికట్టడం, శరవేగంగా........

మిత్రబంధానికే పట్టం

మిత్రబంధానికే పట్టం

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అభిషేక్‌ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డిల అభ్యర్థిత్వాలను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి