• Home » Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy Unveils Telangana Rising: పేదరికం, జాతి వివక్ష నిర్మూలనకే..విజన్‌ డాక్యుమెంట్‌

CM Revanth Reddy Unveils Telangana Rising: పేదరికం, జాతి వివక్ష నిర్మూలనకే..విజన్‌ డాక్యుమెంట్‌

రాష్ట్రంలో పేదరికం, జాతి వివక్షల నిర్మూలన కోసమే తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు...

Telangana Rising Global Summit: గ్లోబల్ సమ్మిట్.. పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ వరుస సమావేశాలు

Telangana Rising Global Summit: గ్లోబల్ సమ్మిట్.. పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ వరుస సమావేశాలు

గ్లోబల్ సమ్మిట్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. సీఎం సమక్షంలో తెలంగాణలో పెట్టుబడులకు పలు కంపెనీలు ఎంవోయూలు కుదర్చుకుంటున్నాయి.

Telangana CMO Bomb Threat: హై అలర్ట్.. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు..

Telangana CMO Bomb Threat: హై అలర్ట్.. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు..

తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.

Global Summit: నగరంలో.. సమ్మిట్.. సంబురం

Global Summit: నగరంలో.. సమ్మిట్.. సంబురం

హైదరాబాద్ నగరంలో గ్లోబల్‌ సమ్మిట్‌ సందడి నెలకొంది. ఈ సండర్భంగా ప్రధాన కూడళ్లు, ఇతర ఏరియాల్లో సమ్మిట్‏కు సంబంధించిన హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హజరవడంతో వారిని ఆకర్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

CM Revanth Reddy unveiled a 2047 vision: తెలంగాణ నంబర్‌ వన్‌!

CM Revanth Reddy unveiled a 2047 vision: తెలంగాణ నంబర్‌ వన్‌!

రాబోయే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన.. ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. జీడీపీలో ప్రస్తుతం 5 శాతంగా ఉన్న తెలంగాణ వాటాను 2047 నాటికి పది శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు......

Telangana Rising Global Summit: తొలి రోజే రికార్డు స్థాయిలో పెట్టుబడులకు ఎంఓయూలు

Telangana Rising Global Summit: తొలి రోజే రికార్డు స్థాయిలో పెట్టుబడులకు ఎంఓయూలు

రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌'కు భారీ స్పందన వస్తోంది. ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. తొలి రోజే రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది.

Telangana Rising Global Summit: ప్రత్యేక ఆకర్షణగా రోబో... సీఎంకు హాయ్ అంటూ పలకరింపు

Telangana Rising Global Summit: ప్రత్యేక ఆకర్షణగా రోబో... సీఎంకు హాయ్ అంటూ పలకరింపు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చిన అతిథులకు స్వాగతం పలకడంతో పాటు గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలను అందరికీ వివరిస్తోంది.

Actor Nagarjuna: ఫ్యూచర్ సిటీ ఆలోచన బాగుంది.. నాగార్జున కీలక వ్యాఖ్యలు

Actor Nagarjuna: ఫ్యూచర్ సిటీ ఆలోచన బాగుంది.. నాగార్జున కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సినీనటుడు నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీలో మరో స్టూడియో నిర్మాణానికి బాలీవుడ్ ప్రముఖులు కలిసి ముందుకు రావడం మంచి పరిణామమని చెప్పుకొచ్చారు.

Harish Rao: కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై హరీష్ రావు సంచలన కామెంట్స్

Harish Rao: కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై హరీష్ రావు సంచలన కామెంట్స్

కాంగ్రెస్ రెండేళ్ల పాలనై మాజీ మంత్రి హరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండేళ్లకు సీఎం రేవంత్ ప్రజలకు వేదన, రోదన మిగిల్చారని విమర్శించారు.

CM Chandrababu: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

CM Chandrababu: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. గ్లోబల్ సమ్మిట్ 2025కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేదిక వృద్ధి, ఆవిష్కరణ, పురోగతికి కొత్త మార్గాలను తెరుస్తుందని వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి