• Home » Republic day

Republic day

 ‘రిపబ్లిక్‌ డే’లో మోదీ పక్కన నిలబడిన యువకుడు... ఎవరంటే..

‘రిపబ్లిక్‌ డే’లో మోదీ పక్కన నిలబడిన యువకుడు... ఎవరంటే..

2026 జనవరి 26న గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరేడ్‌ (Republic Day Parade)లో సైనిక విన్యాసాలు, శకటాల ప్రదర్శనలను మనం ఆసక్తిగా తిలకించాం. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ పక్కన ఓ యువకుడు నిల్చుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. ఇంతకీ ఈయన ఎవరంటే..

ఘనంగా ముగిసిన రిపబ్లిక్ డే వేడుకలు..

ఘనంగా ముగిసిన రిపబ్లిక్ డే వేడుకలు..

దేశ రాజధానిలోని విజయ్‌ చౌక్‌ ప్రాంతంలో ‘బీటింగ్‌ రిట్రీట్‌’ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితర ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంతో దేశ 77వ గణతంత్ర దినోత్సవాలకు తెరపడింది..

సీఐ కనకారావుకు ప్రశంసా పత్రం.. తీవ్ర విమర్శలు

సీఐ కనకారావుకు ప్రశంసా పత్రం.. తీవ్ర విమర్శలు

రిపబ్లిక్ డే వేడుకల్లో గన్నవరం సీఐ కనకారావుకు ప్రశంసాపత్రం అందజేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నాడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి కారణమైన వైసీపీ నాయకులకు వదిలి టీడీపీ నేతలపై సీఐ కనకరావు కేసులు పెట్టారని మండిపడుతున్నారు.

హస్తిన.. త్రివర్ణ శోభితం

హస్తిన.. త్రివర్ణ శోభితం

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. తొలిసారి బ్యాటిల్‌ ఆరే ఫార్మాట్‌లో సైన్యం నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రోటోకాల్ వివాదం.. రాహుల్‌కు మూడో వరుసలో సీటుపై కాంగ్రెస్ ఫైర్

ప్రోటోకాల్ వివాదం.. రాహుల్‌కు మూడో వరుసలో సీటుపై కాంగ్రెస్ ఫైర్

రిపబ్లిక్ వేడుకల్లో రాహుల్‌తో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. వారికి మూడో వరుసలో సీటు కేటాయించారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా కేంద్రంపై విమర్శలు కురిపించారు.

రిపబ్లిక్ డే వేడుకల్లో గుండెపోటుతో ఎస్ఐ కన్నుమూత

రిపబ్లిక్ డే వేడుకల్లో గుండెపోటుతో ఎస్ఐ కన్నుమూత

ధరాశివ్ జిల్లా ఉమర్గా టౌన్‌లో గణంత్ర వేడుకలు జరుగుతుండగా మోహన్ జాదవ్ గుండెపోటుతో కన్నుమూసినట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.

భారత్‌తో ప్రపంచానికి భద్రత, సుస్థిరత.. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలి వ్యాఖ్య

భారత్‌తో ప్రపంచానికి భద్రత, సుస్థిరత.. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలి వ్యాఖ్య

భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం తనకు జీవితంలో లభించిన అతిపెద్ద గౌరవమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లాయెన్ వ్యాఖ్యానించారు. భారత దేశ విజయంలో ప్రపంచానికి సుస్థిరత దాగుందని అన్నారు.

రాజ్యాంగ విలువలు కాపాడుదాం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం: మంత్రి దుర్గేశ్

రాజ్యాంగ విలువలు కాపాడుదాం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం: మంత్రి దుర్గేశ్

రాష్ట్ర ప్రజలకు మంత్రి కందుల దుర్గేశ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే స్ఫూర్తితో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని, నవ భారతావనిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

వారందరూ దేశానికి గట్టి పునాదులు వేశారు: టీపీసీసీ చీఫ్

వారందరూ దేశానికి గట్టి పునాదులు వేశారు: టీపీసీసీ చీఫ్

గాంధీభవన్‌లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు.

భారత సైనిక శక్తిని చాటిన గణతంత్ర దినోత్సవ పరేడ్.. హైలైల్స్ ఇవే!

భారత సైనిక శక్తిని చాటిన గణతంత్ర దినోత్సవ పరేడ్.. హైలైల్స్ ఇవే!

నేడు న్యూఢిల్లీలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దేశ సైనిక శక్తిని చాటేలా సాగిన పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్యాటిల్ అరే ఫార్మేషన్, ఆపరేషన్ సిందూర్ ఆయుధ వ్యవస్థల ప్రదర్శనలు అతిథులను అమితంగా ఆకట్టుకున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి