• Home » RCB

RCB

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ ఎవరిదంటే..

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ ఎవరిదంటే..

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో ఉత్కంఠ పోరు జరగనుంది. మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గాయం.. ఫొటోను పంచుకున్న కృనాల్ పాండ్య

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గాయం.. ఫొటోను పంచుకున్న కృనాల్ పాండ్య

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయర్ కృనాల్ పాండ్యకు తీవ్ర గాయమైంది. దానికి సంబంధించిన ఫొటోను అతడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్

భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్

ఐపీఎల్ 2026లో ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భువీని తిరిగి భారత జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.

ఐపీఎల్ 2026: తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ విజయ లక్ష్యం ఎంతంటే?

ఐపీఎల్ 2026: తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ విజయ లక్ష్యం ఎంతంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు రాయ్‌పూర్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎంఐ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఆర్సీబీకి 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌తో కీలక పోరు.. టాస్ గెలిచిన ఆర్సీబీ

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌తో కీలక పోరు.. టాస్ గెలిచిన ఆర్సీబీ

ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎంఐ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

కోహ్లీ ఇచ్చిన సలహాను అతడిపైనే ప్రయోగించా: ప్రిన్స్ యాదవ్

కోహ్లీ ఇచ్చిన సలహాను అతడిపైనే ప్రయోగించా: ప్రిన్స్ యాదవ్

ఐపీఎల్ 2026లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ఆర్సీబీ 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీని ఔట్ చేయడంపై ఎల్ఎస్‌జీ బౌలర్ ప్రిన్స్ యాదవ్ స్పందించాడు.

ఐపీఎల్ ఫైనల్ వేదికపై అనిశ్చితి.. బెంగళూరుకు ఛాన్స్ లేనట్టేనా!

ఐపీఎల్ ఫైనల్ వేదికపై అనిశ్చితి.. బెంగళూరుకు ఛాన్స్ లేనట్టేనా!

ఐపీఎల్ తుది దశకు చేరుతున్నా.. ఫైనల్ వేదికపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆనవాయితీ ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడి రాజకీయ పరిణామాలు ఆటంకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆర్సీబీకి బిగ్ షాక్.. ఇంగ్లండ్‌కు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్

ఆర్సీబీకి బిగ్ షాక్.. ఇంగ్లండ్‌కు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్

ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలతో రాణిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కీలక సమయంలో బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా గత మూడు మ్యాచ్‌ల నుంచి ఆటకు దూరంగా ఉన్న స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్.. తాజాగా ఇంగ్లండ్‌కు వెళ్లాడు.

వైభవ్‌ ‘అన్‌ప్రొఫెషనల్’ అంటూ వ్యాఖ్య.. విమర్శలపై స్పందించిన జితేశ్ శర్మ

వైభవ్‌ ‘అన్‌ప్రొఫెషనల్’ అంటూ వ్యాఖ్య.. విమర్శలపై స్పందించిన జితేశ్ శర్మ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ జితేశ్ శర్మ.. వైభవ్ సూర్యవంశీ అన్‌ప్రొఫెషనల్ క్రికెటర్ అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల వెనక ఉన్న అసలు ఉద్దేశాన్ని జితేశ్ తాజాగా ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో వివరించాడు.

అంపైర్లు మరింత నిశితంగా గమనించాల్సింది.. క్యాచ్ ఔట్ వివాదంపై భువీ రియాక్షన్

అంపైర్లు మరింత నిశితంగా గమనించాల్సింది.. క్యాచ్ ఔట్ వివాదంపై భువీ రియాక్షన్

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఔటైన తీరు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్పందించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి