• Home » Rayadurg

Rayadurg

MLA: ప్రతి అధికారి విజనరీలా పనిచేయాలి

MLA: ప్రతి అధికారి విజనరీలా పనిచేయాలి

ప్రజల జీవన ప్రమాణాల్లో విప్ల వాత్మక మార్పులు వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అందుకోసం ప్రతి అధికారి ఒక విజనరీలా(దూరదృష్టితో) పనిచేయాలని అన్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన స్వర్ణ రాయదుర్గం విజన - 2047 యాక్షన ప్లాన గురించి అధికారులతో చర్చించారు.

WATER: పైపులైన లీకేజీతో తాగునీరు వృథా

WATER: పైపులైన లీకేజీతో తాగునీరు వృథా

డి. హీరేహాళ్‌ మం డలంలోని కుడ్లూరు, గొడిసెలపల్లి మధ్య ఉన్న తాగునీటి పైపులైనలో లీకేజీ ఏర్ప డింది. విలువైన తాగునీరు వృథా అవు తోంది. పైపులైన హెయిర్‌ వాల్వ్‌ వద్ద నుం చి నీరు ఉబికి బయటకు వస్తోంది. సమీప బీడు భూముల్లోకి చేరి నిల్వ ఉంటోంది. తాగునీరు వృథాగా బయటకు పో తుండడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

CITU: వేతనం కోసం మున్సిపల్‌ కార్మికుల నిరసన

CITU: వేతనం కోసం మున్సిపల్‌ కార్మికుల నిరసన

కార్మికుల ఖాతాలో వెంటనే మార్చి నెల వేతనాన్నిజమ చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలోని వినాయక కూడలి వద్ద మంగళవారం కార్మికులతో కలిసి అరగంట పాటు నిరసన వ్యక్తం చేశారు.

  GOD: అశ్వవాహనంపై శ్రీవారి దర్శనం

GOD: అశ్వవాహనంపై శ్రీవారి దర్శనం

మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వా మి బ్రహ్మోత్సవాల్లో భాగం గా శనివారం శ్రీవారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శ నం ఇచ్చారు. ఆలయంలో ఉదయం విశేష పూజలు చే శారు.

KGBV :ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

KGBV :ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

మండలపరిధిలోని బీటీపీ కేజీబీవీలో శనివారం సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను ఘనంగా నిర్వ హించారు. బాలికలను విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడారంగాల లోనూ ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కేజీబీవీలో నెలరోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఎస్‌ఓ షబానా బేగం తెలిపారు.

WATER: తాగునీటికి తిప్పలు

WATER: తాగునీటికి తిప్పలు

మండ లంలోని ఆవులదట్ల గ్రామంలో గ్రామపంచాయతీ బోర్లు మెండుగా ఉన్నా ఎస్సీకాలనీకి నీరు సరఫరా చేయడంలో అధికారులు తీవ్రంగా విఫలమై నట్లు గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలోని ఎస్సీకాలనీ వాసులు చాలాకాలంగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

KGBV: కేజీబీవీ విద్యార్థినికి సన్మానం

KGBV: కేజీబీవీ విద్యార్థినికి సన్మానం

డీ. హీరేహాళ్‌లోని కేజీబీవీ లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థిని భారతి ఎంపీహెచడబ్యూ గ్రూప్‌లో 500 మార్కులకు గాను 493 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్‌ శిల్ప తెలిపారు. ఆ విద్యార్థినిని గురువారం స మగ్రశిక్ష అభియాన ఏఎంవోలు వేణుగోపాల్‌, ఆనందర్‌భాస్కర్‌, ఎంఈ ఓ -1 వేణుగోపాల్‌రావు, ఎంఈఓ-2, సనోవర్‌ బాషా, ప్రిన్సిపాల్‌ శిల్ప డీ. హీరేహాళ్‌లోని కేజీబీవీ లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థిని భారతి ఎంపీహెచడబ్యూ గ్రూప్‌లో 500 మార్కులకు గాను 493 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్‌ శిల్ప తెలిపారు. ఆ విద్యార్థినిని గురువారం స మగ్రశిక్ష అభియాన ఏఎంవోలు వేణుగోపాల్‌, ఆనందర్‌భాస్కర్‌, ఎంఈ ఓ -1 వేణుగోపాల్‌రావు, ఎంఈఓ-2, సనోవర్‌ బాషా, ప్రిన్సిపాల్‌ శిల్ప శాలువాతో ఘనంగా సత్కరించారు.

MLA:  స్వీయ గణన నమోదు ప్రారంభం

MLA: స్వీయ గణన నమోదు ప్రారంభం

ప్రభుత్వం గురువారం నుంచి చేపట్టిన స్వీయ గణన నమోదు ప్రక్రియను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. ఆయన పట్టణంలోని తన నివాసంలో గురువారం ఉదయం తన వివరాలను కంప్యూటర్‌లో యాప్‌ ద్వారా స్వీయగణన నమోదు చేసుకున్నారు.

GOD: శేష వాహనంపై శ్రీవారి దర్శనం

GOD: శేష వాహనంపై శ్రీవారి దర్శనం

మండ ల కేంద్రంలో వెలసిన వేంకటే శ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారు రెండో రోజు మంగళవారం సాయం త్రం శేషవాహనంపై భక్తు లకు దర్శనం ఇచ్చారు. ఆల యంలో మూలవిరాట్‌కు ప్ర త్యేక పూజలు చేశారు .

MLA: రూ. 165 కోట్లతో పట్టణాభివృద్ధి

MLA: రూ. 165 కోట్లతో పట్టణాభివృద్ధి

కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రూ. 165 కోట్లతో రాయదుర్గం పట్టణాభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఆయన సోమవారం పట్టణంలోని తాగునీటి శుద్ది కేంద్రం నుంచి బళ్లారిరోడ్డులో ఉన్న జీఎల్‌ఎస్‌ఆర్‌ వరకు రూ. 30 కోట్లతో నిర్మించిన పైప్‌లైన, శాంతినగర్‌లోని అయ్యప్ప స్వామి దేవాలయం వరకు వేసిన సిమెంట్‌ రోడ్డును ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి