• Home » Rayadurg

Rayadurg

GOD: సుగ్లమ్మ దేవి  ప్రతిష్ఠకు అంకురార్పణ

GOD: సుగ్లమ్మ దేవి ప్రతిష్ఠకు అంకురార్పణ

డీ. హీరే హాళ్‌లోని కురుబ కాలనీలో స్థానికుల ఆధ్వర్యంలో శనివారం సుగ్లమ్మదే వి విగ్రహ ప్రతిష్ఠకు అంకురార్పణ చేశారు. ఉదయం గంగాపూజ చేశా రు.

MLA: డిజిటలైజేషనతో భూవివాదాలకు అడ్డుకట్ట

MLA: డిజిటలైజేషనతో భూవివాదాలకు అడ్డుకట్ట

భూరికార్డులన్నీ డిజిటలైజ్‌ చేయడం వల్ల సరిహద్దు తగాదాలు, ఇతర భూ వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని డీ కొండాపురం గ్రామంలో గురువారం తహసీల్దార్‌ హరికుమార్‌ ఆధ్వర్యంలో రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

MLA: విద్యార్థి దశలోనే నైపుణ్యం పెంచు కోవాలి

MLA: విద్యార్థి దశలోనే నైపుణ్యం పెంచు కోవాలి

విద్యార్థి దశలోనే క్రీడల్లో నైపుణ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించు కోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. రాయదుర్గం రూరల్‌ పరిధిలోని పల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రెసోనీ అనే విద్యుత సంస్థ బహూకరించిన క్రికెట్‌ కిట్లను బుధవారం ఆ యన విద్యార్థులకు పంపిణీ చేశారు.

TIME: అందుబాటులో ఉండని అధికారులు

TIME: అందుబాటులో ఉండని అధికారులు

డీ. హీరేహాళ్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయానికి పనుల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి ఎదురు చూసినా అధికారులు, వీఆర్‌ఓలు అం దుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయమే కార్యాలయానికి చేరుకునే ప్రజలు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

TIME: సమయ పాలన ఏదీ..?

TIME: సమయ పాలన ఏదీ..?

మండలంలోని డొనేకల్లు గ్రామ సచివాలయ సిబ్బందికి సమయం పాలన లేకుండా పోతోంది. సో మవారం ఉదయం 10.30 గంటలైనా ఆ సచివాలయం వాకిలి తెరవక పోవడమే అందుకు నిదర్శనం. డొనేకల్లు గ్రామానికి చెందిన కొంత మం ది నాయకులు పనుల నిమిత్తం సోమవారం సచివాలయం వద్దకు వెళ్లారు.

MEET: రూ. 7 లక్షల నిధులు ఏమయ్యాయి?

MEET: రూ. 7 లక్షల నిధులు ఏమయ్యాయి?

మండల పరిషత ఖాతాలో ఉన్న రూ. 7లక్షల నిధులు ఏమయ్యాయంటూ మండల వైస్‌ ఎంపీపీ లీలావతి ఎంపీడీవో విజయసింహారెడ్డిని ప్రశ్నించారు. మండల పరిషత కార్యాలయంలో శనివారం ఎంపీపీ వండ్రప్ప అధ్యక్షతన ఎంపీడవో విజయసింహారెడ్డి సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

OFFICE: తెరుచుకోని కార్యాలయం

OFFICE: తెరుచుకోని కార్యాలయం

మండల కేంద్రమైన డీ.హీరేహాళ్‌లో వ్యవసాయ శాఖ కార్యాలయం ఉందా? లేక ఎప్పుడూ మూసే ఉంటుందా అన్న సందేహాలు ప్రజల నుంచి వ్యక్తమ వుతున్నాయి. కార్యాలయం తరచూ మూతపడి ఉండడం, అధికారులు అందుబాటులో లేకపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

GOD: కన్నులపండువగా రథోత్సవాలు

GOD: కన్నులపండువగా రథోత్సవాలు

పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభూ జబుకేశ్వరస్వామి రథోత్సవాన్ని గురు వారం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు స్వామి వా రికి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు. రథంలో స్వామివా రిని ప్రతిష్ఠించి పట్టణలో ఊరేగించారు.

TDP: అమరావతికి ఆమోదంపై సంబరాలు

TDP: అమరావతికి ఆమోదంపై సంబరాలు

రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంట్‌ ఉభయసభ లలో బిల్లు ఆమోదం పొందడంతో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వినాయక సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించి బాణాసంచా పేల్చి కేక్‌ కట్‌ చేశారు.

POLES: ఒరిగిన విద్యుత స్తంభాలు

POLES: ఒరిగిన విద్యుత స్తంభాలు

మండలంలోని ఎల్బీనగర్‌ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో విద్యుత శాఖ నిర్లక్ష్యం బహిర్గత మవుతోంది. 11 కేవీ విద్యుత లైనకు చెందిన స్తంభాలు అధ్వాన స్థితికి చేరుకుని, రైతుల ప్రాణాలకు ముప్పుగా మారాయి. ఒక స్తంభం పూ ర్తిగా వంగిపోగా మరొకటి అడుగుభాగం పగిలి లోపలి ఇనుప కడ్డీలు బయటకు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి