• Home » Rayadurg

Rayadurg

MLA: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

MLA: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యఽ దిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.

DC: ఎక్సైజ్‌ స్టేషన తనిఖీ

DC: ఎక్సైజ్‌ స్టేషన తనిఖీ

మండల కేంద్రంలోని ఎక్సైజ్‌ స్టేషనను డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య గురువారం తని ఖీ చేశారు. పలు రికార్డులను, కేసుల వివరాలను పరిశీలించారు. అ నంతరం పలు మద్యం దుకాణాలను తనిఖీ చేశారు.

BHAGIRATH: ఘనంగా భగీరథ జయంతి

BHAGIRATH: ఘనంగా భగీరథ జయంతి

పట్టణంలోని కసాపు రం రోడ్డులో ఉన్న భగీరథ మహర్షి విగ్రహం వద్ద గురువారం ఉప్పర (సగర) సంఘం ఆధ్వర్యలో నిర్వహించిన జయంతి వేడుకలలో జనసే న పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆ పార్టీ నియోజకవర్గస మన్వయ కర్త వాసగిరి మణికంఠ భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

WILDLIFE: జనావాసాల్లోకి వన్యప్రాణులు

WILDLIFE: జనావాసాల్లోకి వన్యప్రాణులు

ఇటీవలి కాలం లో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. వన్యప్రాణులకు అడవులలో అవస రమైన ఆహారం, వసతి, తాగునీరు దొరకకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితులలో అవి జనావాసాల్లోకి తరచూ ప్రవేశిస్తున్నాయి. రాయదు ర్గం ఒకపుడు దట్టమైన అడవులు, కొండ గుట్టలతో కూడి ఉండేది.

MLA: ప్రతి అధికారి విజనరీలా పనిచేయాలి

MLA: ప్రతి అధికారి విజనరీలా పనిచేయాలి

ప్రజల జీవన ప్రమాణాల్లో విప్ల వాత్మక మార్పులు వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అందుకోసం ప్రతి అధికారి ఒక విజనరీలా(దూరదృష్టితో) పనిచేయాలని అన్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన స్వర్ణ రాయదుర్గం విజన - 2047 యాక్షన ప్లాన గురించి అధికారులతో చర్చించారు.

WATER: పైపులైన లీకేజీతో తాగునీరు వృథా

WATER: పైపులైన లీకేజీతో తాగునీరు వృథా

డి. హీరేహాళ్‌ మం డలంలోని కుడ్లూరు, గొడిసెలపల్లి మధ్య ఉన్న తాగునీటి పైపులైనలో లీకేజీ ఏర్ప డింది. విలువైన తాగునీరు వృథా అవు తోంది. పైపులైన హెయిర్‌ వాల్వ్‌ వద్ద నుం చి నీరు ఉబికి బయటకు వస్తోంది. సమీప బీడు భూముల్లోకి చేరి నిల్వ ఉంటోంది. తాగునీరు వృథాగా బయటకు పో తుండడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

CITU: వేతనం కోసం మున్సిపల్‌ కార్మికుల నిరసన

CITU: వేతనం కోసం మున్సిపల్‌ కార్మికుల నిరసన

కార్మికుల ఖాతాలో వెంటనే మార్చి నెల వేతనాన్నిజమ చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలోని వినాయక కూడలి వద్ద మంగళవారం కార్మికులతో కలిసి అరగంట పాటు నిరసన వ్యక్తం చేశారు.

  GOD: అశ్వవాహనంపై శ్రీవారి దర్శనం

GOD: అశ్వవాహనంపై శ్రీవారి దర్శనం

మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వా మి బ్రహ్మోత్సవాల్లో భాగం గా శనివారం శ్రీవారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శ నం ఇచ్చారు. ఆలయంలో ఉదయం విశేష పూజలు చే శారు.

KGBV :ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

KGBV :ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

మండలపరిధిలోని బీటీపీ కేజీబీవీలో శనివారం సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను ఘనంగా నిర్వ హించారు. బాలికలను విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడారంగాల లోనూ ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కేజీబీవీలో నెలరోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఎస్‌ఓ షబానా బేగం తెలిపారు.

WATER: తాగునీటికి తిప్పలు

WATER: తాగునీటికి తిప్పలు

మండ లంలోని ఆవులదట్ల గ్రామంలో గ్రామపంచాయతీ బోర్లు మెండుగా ఉన్నా ఎస్సీకాలనీకి నీరు సరఫరా చేయడంలో అధికారులు తీవ్రంగా విఫలమై నట్లు గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలోని ఎస్సీకాలనీ వాసులు చాలాకాలంగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి