Home » Rajastan
పోలీసులు అతి కష్టం మీద వారిని కిందకు దించారు. ఇద్దరినీ స్టేషన్కు తీసుకెళ్లారు. జీప్ ఎక్కి అల్లరి చేసినందుకు గానూ పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు.
రాజస్థాన్లోని జైపూర్, ఉదయ్పూర్, జోథ్పూర్లలో పర్యటించారు. వారికి జోథ్పూర్ బాగా నచ్చింది. తాజాగా, అక్కడి మెహ్రంగ్ఘర్ పోర్టులో హిందూ సంప్రదాయం ప్రకారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
రాజస్థాన్కి చెందిన ఓ చిన్న గ్రామం లిలావాస్. అక్కడ ఓ మహిళ అనేక మందిని షాక్కి గురిచేసింది. 55 ఏళ్ల వయస్సులో ఓ పసిబిడ్డకు తల్లిగా మారింది. అది కూడా ఆమె 17వ బిడ్డ కావడం విశేషం. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
లక్ష్మి ఓ ద్రవాన్ని వాసన చూసింది. అది యాసిడ్ వాసన వస్తూ ఉంది. ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. అతడు మాత్రం ఆమె మాటల్ని పట్టించుకోలేదు. బలవంతంగా దాన్ని ఆమె శరీరానికి పూసుకునేలా చేశాడు.
సతీష్ డ్రైవర్ సీటు పక్కన కూర్చుని నిద్రపోతూ ఉన్నాడు. సరిగ్గా గంట తర్వాత అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఛాతిలో నొప్పితో గిలగిల్లాడసాగాడు. ఇది గుర్తించిన బస్సులోని వారు అతడికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు.
Woman Gives Birth To 17th Child: వీరికి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. గిరిజన తెగకు చెందిన ఈ దంపతులు చిత్తు కాగితాలు సేకరించి అమ్ముతుంటారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరికి ఇప్పటికే 16 మంది పిల్లలు ఉన్నారు.
మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ నిర్వహించనున్న సమన్వయ సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె, సహ కార్యవాహ్లు (జాయింట్ జనరల్ సెక్రటరీలు), సమన్యయకర్తలతో సహా ఆర్ఎస్ఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గోనున్నారు.
Dinosaur Era Fossils Uncovered : మేఘ గ్రామంలో రైతులు చెరువులో మట్టి కోసం తవ్వుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ భారీ జంతువుకు సంబంధించిన శిలాజం బయటపడింది. దీంతో ఓ రైతు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
మొత్తం 20 మంది పర్యాటకుల బృందంతో కూడిన వాహనం అడవిలోకి వెళ్లింది. అయితే అడవి మధ్యలో ఉండగా వాహనం మరమ్మతులకు గురైంది. ఈ క్రమంలో డ్రైవర్ వాళ్లను వదిలేసి పారిపోయాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..
దేశంలోనే తొలిసారిగా డ్రోన్లతో కృత్రిమ వర్షాలను సృష్టించే మేఘమథనం ప్రయత్నం రాజస్థాన్లో...