• Home » Rajastan

Rajastan

Cough Syrup Issue: పిల్లల ప్రాణాలు తీస్తున్న దగ్గు ముందు.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కలకలం

Cough Syrup Issue: పిల్లల ప్రాణాలు తీస్తున్న దగ్గు ముందు.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కలకలం

రాజస్థాన్‌లో దగ్గు మందు సిరప్ తాగిన మరో ముగ్గురు పిల్లలు మరణించడం కలకలం రేపుతోంది. అటు మధ్యప్రదేశ్‌లో మొత్తం 11 మంది పిల్లలు బలయ్యారు. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. డ్రగ్ కంట్రోలర్‌ను సస్పెండ్..

Cough Syrup Incident: చిన్నారుల ప్రాణాలు తీస్తున్న దగ్గు మందు.. పాపం రెండేళ్ల బాలుడు..

Cough Syrup Incident: చిన్నారుల ప్రాణాలు తీస్తున్న దగ్గు మందు.. పాపం రెండేళ్ల బాలుడు..

ఇంటికి వచ్చిన తర్వాత దగ్గు మందును చిన్న కొడుకు తీర్థరాజ్‌కు మాత్రమే ఇచ్చారు. దగ్గు మందు తాగిన తర్వాత పిల్లాడు నిద్రలోకి జారుకున్నాడు. నాలుగు గంటల పాటు లేవలేదు.

Bride Flees With Gold And Cash:  ఫస్ట్ నైట్ రోజు వరుడికి గట్టి షాకిచ్చిన వధువు

Bride Flees With Gold And Cash: ఫస్ట్ నైట్ రోజు వరుడికి గట్టి షాకిచ్చిన వధువు

తెల్లవారు జామున 3 గంటల సమయంలో వరుడు నీటి కోసం గదిలోంచి బయటకు వచ్చాడు. అప్పుడు అతడికి షాకింగ్ విషయం తెలిసింది. పెళ్లి కూతురు నగలు, డబ్బులతో ఇంటినుంచి పరారైన సంగతి తెలిసింది.

Accident Viral Video: బాల్కనీలో నీళ్లు తాగుతూ అడుగు వెనక్కు వేశాడు.. చివరకు చూస్తే..

Accident Viral Video: బాల్కనీలో నీళ్లు తాగుతూ అడుగు వెనక్కు వేశాడు.. చివరకు చూస్తే..

నజీర్ అనే వ్యాపారి.. వస్త్ర దుకాణంలోని పై అంతస్తు బాల్కనీలో నిలబడి నీళ్లు తాగుతున్నాడు. అయితే నీళ్లు తాగే క్రమంలో ఒక అడుగు వెనక్కు వేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Couple Climbs Police Vehicle: పోలీసులు పట్టుకున్నా భయపడలేదు.. ఏకంగా పోలీస్ జీప్‌పైకి ఎక్కి..

Couple Climbs Police Vehicle: పోలీసులు పట్టుకున్నా భయపడలేదు.. ఏకంగా పోలీస్ జీప్‌పైకి ఎక్కి..

పోలీసులు అతి కష్టం మీద వారిని కిందకు దించారు. ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. జీప్ ఎక్కి అల్లరి చేసినందుకు గానూ పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు.

72 Year Old Marries 27 Year Old: 72 ఏళ్ల వృద్ధుడితో 27 ఏళ్ల యువతి పెళ్లి.. ఇండియాకు వచ్చి మరీ..

72 Year Old Marries 27 Year Old: 72 ఏళ్ల వృద్ధుడితో 27 ఏళ్ల యువతి పెళ్లి.. ఇండియాకు వచ్చి మరీ..

రాజస్థాన్‌లోని జైపూర్, ఉదయ్‌పూర్, జోథ్‌పూర్‌లలో పర్యటించారు. వారికి జోథ్‌పూర్ బాగా నచ్చింది. తాజాగా, అక్కడి మెహ్‌రంగ్‌ఘర్ పోర్టులో హిందూ సంప్రదాయం ప్రకారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Viral News: 55 ఏళ్ల వయస్సులో 17వ బిడ్డకు జననం.. డాక్టర్ల షాక్

Viral News: 55 ఏళ్ల వయస్సులో 17వ బిడ్డకు జననం.. డాక్టర్ల షాక్

రాజస్థాన్‌కి చెందిన ఓ చిన్న గ్రామం లిలావాస్. అక్కడ ఓ మహిళ అనేక మందిని షాక్‌కి గురిచేసింది. 55 ఏళ్ల వయస్సులో ఓ పసిబిడ్డకు తల్లిగా మారింది. అది కూడా ఆమె 17వ బిడ్డ కావడం విశేషం. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

Husband Pours Acid On Wife: భర్త కాదు రాక్షసుడు.. భార్య నల్లగా ఉందని..

Husband Pours Acid On Wife: భర్త కాదు రాక్షసుడు.. భార్య నల్లగా ఉందని..

లక్ష్మి ఓ ద్రవాన్ని వాసన చూసింది. అది యాసిడ్ వాసన వస్తూ ఉంది. ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. అతడు మాత్రం ఆమె మాటల్ని పట్టించుకోలేదు. బలవంతంగా దాన్ని ఆమె శరీరానికి పూసుకునేలా చేశాడు.

Bus Driver Heart Attack: స్టీరింగ్ మరో డ్రైవర్‌కు ఇచ్చి పడుకున్నాడు.. నిద్రలో ఉండగానే..

Bus Driver Heart Attack: స్టీరింగ్ మరో డ్రైవర్‌కు ఇచ్చి పడుకున్నాడు.. నిద్రలో ఉండగానే..

సతీష్ డ్రైవర్ సీటు పక్కన కూర్చుని నిద్రపోతూ ఉన్నాడు. సరిగ్గా గంట తర్వాత అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఛాతిలో నొప్పితో గిలగిల్లాడసాగాడు. ఇది గుర్తించిన బస్సులోని వారు అతడికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

Woman Gives Birth To 17th Child: 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Woman Gives Birth To 17th Child: 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Woman Gives Birth To 17th Child: వీరికి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. గిరిజన తెగకు చెందిన ఈ దంపతులు చిత్తు కాగితాలు సేకరించి అమ్ముతుంటారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరికి ఇప్పటికే 16 మంది పిల్లలు ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి