Home » Rajastan
రాజస్థాన్లోని బలోత్రాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
కుటుంబ కలహాల నేపథ్యంలో బాబాయ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్యతో కలిసి అన్న కొడుకును అతి కిరాతకంగా చంపేశాడు. భార్యాభర్తలు కలిసి బాలుడి శవాన్ని హైవే పక్కన పూడ్చి పెట్టారు. రాజస్థాన్లో ఈ దారుణం చోటుచేసుకుంది.
రాజస్థాన్లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు ఏకంగా గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్లి బ్లింకిట్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువుల్ని డెలివరీ చేస్తున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సినిమాల్లో చూపించినట్టుగా రాజస్థాన్లోని ఒక వ్యాపారి ఇంట్లో రహస్య గోడ.. దాని వెనక రూ.కోట్ల విలువ చేసే బంగారమున్న స్ట్రాంగ్ రూమ్ బయటపడింది. ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు సైతం ఈ సీక్రెట్ వాల్ చూసి ఆశ్చర్యపోయారు..
ఓ యువకుడు రీల్ కోసం దారుణమైన పని చేశాడు. చిన్న పిల్లాడికి సిగరెట్, మందు తాగించాడు. ఈ సంఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది..
రాజస్థాన్లో భివాడీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. భివాడి జిల్లాలోని కురుక్షేత్ర-కరోలి పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లో ఓ దొంగ పెళ్లిలో చేతివాటం చూపించాడు. ఏకంగా పెళ్లి కూతురికి సంబంధించిన బ్యాగ్నే కొట్టేశాడు. డబ్బు, నగలు ఉన్న ఆ బ్యాగ్తో ఉడాయించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది..
గణతంత్ర దినోత్సవం వేళ రాజస్థాన్లో భారీ స్థాయిలో పేలుడు పదార్ధాలు పట్టుబడటం తీవ్ర ఆందోళన కలిగించింది. దేశ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసినా పెద్దఎత్తున పేలుడు పదార్ధాలు బయటపడటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
రాజస్థాన్లోని అల్వార్ జైలులో ఇద్దరు ఖైదీలు ప్రేమించుకున్నారు. పెరోల్ మీద బయటకు వచ్చి పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ పాఠశాలల్లో న్యూస్ పేపర్ పఠనం తప్పనిసరి చేస్తూ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సామాజిక అవగాహన, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రెడీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.