• Home » Rains

Rains

Flood Water Hits MG Bus Stand: ఎమ్‌జీబీఎస్‌లో తగ్గని వరద నీరు.. పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు..

Flood Water Hits MG Bus Stand: ఎమ్‌జీబీఎస్‌లో తగ్గని వరద నీరు.. పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు..

30 ఏళ్లలో తొలిసారి మూసీలోకి 38,50 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. మూసారంబాగ్, చాదర్‌ఘాట్ వంతెనపై నుంచి మూసీ ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, చాదర్‌ఘాట్‌ సమీపంలోని మూసానగర్‌లో 200 ఇళ్లు వరదలో మునిగిపోయాయి.

MGBS: అలర్ట్‌ కాక అవస్థలు.. నీట మునిగిన ఎంజీబీఎస్‌

MGBS: అలర్ట్‌ కాక అవస్థలు.. నీట మునిగిన ఎంజీబీఎస్‌

మూసీ ఒడ్డున ఉన్న మహాత్మగాంధీ బస్‌స్టేషన్‌(MGBS) నీట మునిగింది. వరద నీరు స్టేషన్‌లోకి చేరుకోవడంతో జిల్లాలకు వెళ్లాల్సిన, వివిద ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు గంటలపాటు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.

Hyderabad: వణికించిన మూసీ.. బస్తీలు, కాలనీలు జలమయం.. ఉగ్రరూపం దాల్చిన నది

Hyderabad: వణికించిన మూసీ.. బస్తీలు, కాలనీలు జలమయం.. ఉగ్రరూపం దాల్చిన నది

మహానగరాన్ని మరోసారి వరణుడు వణికించాడు. మూసీ ఉగ్రరూపంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. నది పక్కనున్న బస్తీల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో వేలాది మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం.. జంట జలాశయాల గేట్లు తెరిచారు.

Hyderabad Floods 2025: అయ్యో పాపం.. వరదలో చిక్కుకుపోయిన పూజారి..

Hyderabad Floods 2025: అయ్యో పాపం.. వరదలో చిక్కుకుపోయిన పూజారి..

30 ఏళ్లలో తొలిసారి మూసీలోకి 38,50 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. మూసారంబాగ్, చాదర్‌ఘాట్ వంతెనపై నుంచి మూసీ ప్రవహిస్తోంది.

Heavy Rains: కోస్తా జిల్లాలకు తుఫాన్‌ హెచ్చరిక..

Heavy Rains: కోస్తా జిల్లాలకు తుఫాన్‌ హెచ్చరిక..

బంగాళాఖాతంలో ఏర్పఇన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండడంతో రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో గంటకు 50 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అప్రమత్తమైన తూత్తుకుడి జిల్లా జాలర్లు సముద్రంలో చేపలవేటకు వెళ్లకుండా ఆగిపోయారు.

Pawan Kalyan On Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. జనసేనికులకు ఉపముఖ్యమంత్రి పవన్ దిశానిర్దేశం..

Pawan Kalyan On Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. జనసేనికులకు ఉపముఖ్యమంత్రి పవన్ దిశానిర్దేశం..

ఎమ్‌జీబీఎస్‌ బస్టాండ్‌లోకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. శుక్రవారం అర్థరాత్రి నుంచి పరిస్థితి దారుణంగా ఉంది. వరద నీరు తగ్గటం లేదు. పక్కనే ఇప్పటికే ఎమ్‌జీబీఎస్ బ్రిడ్జ్ మీద నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.

Collector Harichandan: వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Collector Harichandan: వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హరిచంద సూచించారు. ప్రధానంగా లోతట్టు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాల తీవ్రతను గమనించి సురక్షిత స్థలాలకు తరలివెళ్లాలని పేర్కొన్నారు.

Heavy Rains Alert Issued: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రజల్ని హెచ్చరించిన విపత్తుల నిర్వహణ సంస్థ..

Heavy Rains Alert Issued: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రజల్ని హెచ్చరించిన విపత్తుల నిర్వహణ సంస్థ..

ఈ రోజు (శనివారం) కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

Water Logged In MGBS: మూసీ ఉగ్రరూపం.. నీట మునిగిన ఎంజీబీఎస్..

Water Logged In MGBS: మూసీ ఉగ్రరూపం.. నీట మునిగిన ఎంజీబీఎస్..

మూసీ ఉధృతికి నది ఒడ్డున ఉన్న ఎంజీబీఎస్‌ బస్టాండ్‌లోకి వరద నీరు పోటెత్తింది. బస్టాండ్‌లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాదర్‌ఘాట్‌ సమీపంలోని మూసానగర్‌లో 200 ఇళ్లు వరదలో మునిగిపోయాయి.

శాంతించని వరుణుడు

శాంతించని వరుణుడు

వరుస వర్షాలు.. అన్నదాతకు ఆందోళన కలిగిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి