• Home » Puttaparthy

Puttaparthy

PASS BOOK: పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

PASS BOOK: పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

మండలంలోని మర్తాడు గ్రామంలో రైతులకు పట్టా దారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా జాయిం ట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, ఆర్డీవో మ హేష్‌ హాజరై వాటిని రైతులకు అందజేశారు.

SBI: బాధిత కుటుంబాలకు ఎస్‌బీఐ అండ

SBI: బాధిత కుటుంబాలకు ఎస్‌బీఐ అండ

స్టేట్‌బ్యాంక్‌లో శాలరీ అకౌంట్‌ ఉన్న ఉద్యోగ కుటుంబాలకు ఎస్బీఐ ఆర్థిక అండగా నిలుస్తుందని ఎస్బీఐ ధర్మవరం రీజనల్‌ మేనేజర్‌ శశిధర్‌కుమార్‌ అన్నారు. గత యేడాది ఏప్రిల్‌లో విద్యుతషాక్‌కు గురై సోమందేపల్లిలో లైనమన రామచంద్రారెడ్డి మృతిచెందాడు.

TDP: హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబు

TDP: హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబు

మడకశిరకు ఆర్డీఓ కార్యాలయం రావడం వరమని సీఎం చంద్రబాబు ఇచ్చినమాట నిలుపుకొన్నారని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సచివాలయ ఆవరణలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనక్యాణ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

POLICE: జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలు

POLICE: జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలు

నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించి, ప్రజల మన్ననలు పొందా లని పోలీసు సిబ్బందికి ఎస్పీ సతీష్‌కుమార్‌ పిలుపినిచ్చారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేక్‌కట్‌ చేసి పోలీసుఅదికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియచేశారు.

TIME: ఉత్సాహంగా నూతన సంవత్సరాది

TIME: ఉత్సాహంగా నూతన సంవత్సరాది

నూతన సంవత్సర వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

MARKET : వారపు సంత కోసం వ్యాపారుల పాట్లు

MARKET : వారపు సంత కోసం వ్యాపారుల పాట్లు

మండల కేంద్రంలో 25ఏళ్ల క్రితం జనాభా తక్కువ ఉన్న సమయంలో వారపుసంతను రోడ్డుపై నిర్వహించేవారు. రాను రాను పట్టణం విస్తరించింది. మేజర్‌ పంచాయతీలో 20వేలకుపైగా జనాభా ఉంది. నేటికీ పాతూరుకు వెళే ్లదారిలోనే వారపుసంత నిర్వహిస్తున్నట్లు వ్యాపారులు అంటున్నారు.

MLA RAJU : మడకశిర సమగ్ర అభివృద్ధే లక్ష్యం

MLA RAJU : మడకశిర సమగ్ర అభివృద్ధే లక్ష్యం

మడకశిర నగర పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. సోమవారం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు.

ROADS: రోడ్లకు మహర్దశ

ROADS: రోడ్లకు మహర్దశ

మండల కేంద్రంలో 25ఏళ్ల క్రితం జనాభా తక్కువ ఉన్న సమయంలో వారపుసంతను రోడ్డుపై నిర్వహించేవారు. రాను రాను పట్టణం విస్తరించింది. మేజర్‌ పంచాయతీలో 20వేలకుపైగా జనాభా ఉంది. నేటికీ పాతూరుకు వెళే ్లదారిలోనే వారపుసంత నిర్వహిస్తున్నట్లు వ్యాపారులు అంటున్నారు.

DSLA : చట్టాలపై అవగాహన లేకనే కష్టాలు

DSLA : చట్టాలపై అవగాహన లేకనే కష్టాలు

ట్టాలపై కనీస అవగాహన లేకనే ప్రజలు కష్టాలపాలు అవుతున్నారని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎస్‌ రాజశేఖర్‌ అన్నారు. శుక్రవారం కదిరి సబ్‌జైలును ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట సబ్‌ జైల్‌ అధికారి ఉమామహేశ్వరనాయుడు, న్యాయవాద సభ్యులు లోకేశ్వర్‌ రెడ్డి, దశరథనాయక్‌, కేవై సిరాజుద్దీన పాల్గొన్నారు.

COLLECTER SYAM PRASAD: దివ్యాంగుల సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ

COLLECTER SYAM PRASAD: దివ్యాంగుల సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ

దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయం పీజీఆర్‌ఎస్‌ హాలులో ప్రత్యేక గ్రీవెన్సను నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి