• Home » Puttaparthy

Puttaparthy

TDP : రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత వ్యాఖ్యలు

TDP : రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత వ్యాఖ్యలు

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన ప్రాజెక్ట్‌ పనులపై తెలంగాణ సీఎం రేవంతరెడ్డి చేసిన వ్యాఖ్యలను సగర కార్పొరేషన చైర్మన వెంకటరమణ తప్పుబట్టారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

RDO: క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించండి

RDO: క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించండి

సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహిస్తోందని ఇనచార్జి ఆర్‌డీవో ఆనంద్‌ కుమార్‌ అన్నారు. సోమవారం ఆర్‌డీవో కార్యాలయ ఆవరణలో రెవెన్యూ క్లినిక్‌ నిర్వహించారు.

WOOD TRANSPORT: కలప అక్రమ రవాణాను అడ్డుకునేదెవరు?

WOOD TRANSPORT: కలప అక్రమ రవాణాను అడ్డుకునేదెవరు?

అక్రమంగా అటవీ ప్రాంతం నుంచి చెట్లను నరికి హైవేమీదుగా వాహనాల ద్వారా దర్జాగా తరలిస్తు న్నా అడ్డుకునే అధికారులు కరువయ్యారు. పచ్చనిచెట్లపై గొడ్డలివేటు ప డుతున్నా అటవీ అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తా విస్తోంది.

HOUSES: పేదలకు ఇళ్లు ఎప్పుడో?

HOUSES: పేదలకు ఇళ్లు ఎప్పుడో?

నిరుపేదలకు స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తామని గత వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు జగనన్న కాలనీ ఏర్పాటు కోసం నల్లమాడ సమీపంలోని పాతరకుంట వద్ద ప్రభుత్వ భూమితో పాటు, 18 ఎకరాల ప్రైవేటు భూములు సే కరించారు. ఆ భూమిలో చిన్నచిన్న గుట్టలు, బండరాళ్లు అధికంగా ఉం డేవి.

Tomato Prices Soar: అన్నదాతలకు గుడ్ డేస్.. లాభాల పంట పండిస్తున్న టమోటా

Tomato Prices Soar: అన్నదాతలకు గుడ్ డేస్.. లాభాల పంట పండిస్తున్న టమోటా

సీజన్‌తో సంబంధంలేకుండా మండలంలో ఎప్పుడూ రైతులు టమోటాను సాగుచేస్తారు. ఎకరంలో పంట సాగుకు రూ.1.50 లక్షలనుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెడతారు. ఏడాదిగా గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోయారు.

TRUST: యువతకు త్రికరణ శుద్ధి అవసరం

TRUST: యువతకు త్రికరణ శుద్ధి అవసరం

త్రికరణ శుద్ధి, దృఢ సంకల్పం, సామాజిక స్పృహ ఉన్న యువత నాయకుడిగా ఎదగగలరని సత్య సాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్‌ పాండే పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో ఆదివారం నిర్వహించిన సత్యసాయి లీడర్‌షిప్‌ సదస్సులో పాల్గొన్న ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు.

Ex - MINiSTER: భూముల రక్షణ కోసమే రీసర్వే

Ex - MINiSTER: భూముల రక్షణ కోసమే రీసర్వే

రైతుల భూముల రక్షణ కోసమే ప్రభుత్వం రీ సర్వే నిర్వహిస్తోందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని లింగారెడ్డి పల్లిలో శనివారం రెవెన్యూ అధికారులు ఏర్పాటుచేసిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

TDP: టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి

TDP: టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి

మండలంలోని ఉప్పర్లపల్లిలో శుక్రవారం టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. టీడీపీకి చెందిన ఇద్దరు గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. శుక్రవారం ఉద యం స్వచ్ఛ భారత కార్యక్రమం కింద గ్రామంలో సర్పంచ కరుణాకర్‌నాయుడు, పంచాయతీ కార్యదర్శి భారతి వీధుల్లో పారిశుధ్య పనులు చేయిస్తున్నారు.

GOD: ఘనంగా సత్యసాయి గిరి ప్రదక్షిణ

GOD: ఘనంగా సత్యసాయి గిరి ప్రదక్షిణ

సత్యసాయి గిరి ప్రదక్షిణను శుక్రవారం రాత్రి భక్తులు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సంద ర్భంగా రాత్రి 7.00 గంటలకు ప్రశాంతి నిలయం గణేష్‌ గేటు వద్ద సత్యసాయి రథానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు.

MLA: టీడీపీ అభ్యున్నతిలో కార్యకర్తలే హీరోలు

MLA: టీడీపీ అభ్యున్నతిలో కార్యకర్తలే హీరోలు

తెలుగుదేశంపార్టీ అ భ్యున్నతికి కార్యకర్తలే నిజమైన హీరోలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్యెల్యే క్యాం పు కార్యాలయంలో శుక్ర వారం జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఉత్తమ కార్య కర్తలకు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రశంసాపత్రాలను అందజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి