• Home » Puttaparthy

Puttaparthy

NSS: ముగిసిన ఎనఎ్‌సఎ్‌స ప్రత్యేక శిబిరం

NSS: ముగిసిన ఎనఎ్‌సఎ్‌స ప్రత్యేక శిబిరం

స్థానిక పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎనఎ్‌సఎ్‌స యూనిట్‌-2 ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం సోమవారంతో ముగిసింది.

MLA BALAKRISHNA: కష్టకాలంలో ఉన్నవారిని పార్టీ గుర్తిస్తుంది

MLA BALAKRISHNA: కష్టకాలంలో ఉన్నవారిని పార్టీ గుర్తిస్తుంది

కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ వెన్నంటే ఉంటుందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భరోసా ఇచ్చారు. సోమవారం పట్టణంలోని సాయితేజ, కల్యాణమండపంలో క్లస్టర్‌ యూనిట్‌ బూత ఇన్చార్జ్‌లతో సమావేశం అయ్యారు.

PM Narendra Modi: మరోసారి ఏపీకి ప్రధాని మోదీ.. అసలు విషయమిదే..

PM Narendra Modi: మరోసారి ఏపీకి ప్రధాని మోదీ.. అసలు విషయమిదే..

పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

Puttaparthy: మీకు తెలుసా.. నాటి గొల్లపల్లియే.. నేటి పుట్టపర్తి

Puttaparthy: మీకు తెలుసా.. నాటి గొల్లపల్లియే.. నేటి పుట్టపర్తి

ఒకనాటి గొల్లపల్లి గ్రామమే నేటి పుట్టపర్తి పట్టణం. ఒకప్పుడు గొల్లపల్లిలో గోపాలకులు ఎక్కువగా ఉండటంతో గొల్లపల్లిగా పిలిచేవారు. ప్రచారంలో ఉన్న కథ ప్రకారం గోపాలకులు తమ పాడి ఆవులను మేతకోసం అడవికి తీసుకొని వెళ్లేవారు. ఒక ఆవు మాత్రం ప్రతి రోజు మంద నుంచి తప్పించుకుని అడవిలో మరో చోటుకు వెళ్లేది.

AP News: పోలీసు పహారాలో.. పుట్టపర్తి

AP News: పోలీసు పహారాలో.. పుట్టపర్తి

పోలీసు పహారాలో పుట్టపర్తి కొనసాగుతోంది. సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు దేశంలోని ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో పుట్టపర్తిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 19న భారత ప్రధాని నరేంద్రమోదీ, 22, 23 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ పుట్టపర్తికి రానున్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

కూటమి ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అం దేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ గీత సూచించారు. సోమవారం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వ్యవసాయశాఖాధికారులు మాట్లాడుతూ.. మండలంలో ఈక్రాప్‌ నమోదు వందశాతం పూర్తయిందని, డ్రోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

CPM: రేషన మాఫియాను అరికట్టండి

CPM: రేషన మాఫియాను అరికట్టండి

మండల వ్యాప్తంగా ఉన్న రేషన షాపుల నుంచి సబ్సిడీ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలింపును అరికట్టాలని సీపీఎం జిల్లా నాయకుడు పెద్దన్న కోరారు. రెండు చోట్ల డంప్‌లు ఏర్పాటుచేసుకుని టెంపోలు, లారీలలో వాటిని తరలిస్తున్నట్లు ఆరోపించారు.

FARMERS: ఇసుక అక్రమ తరలింపును అరికట్టండి

FARMERS: ఇసుక అక్రమ తరలింపును అరికట్టండి

మండలంలోని పాపిరెడ్డిపల్లికి చెందిన రైతులు చిత్రావతి నదిలో ఇసుక అక్రమ తరలింపులను అరికట్టాలని తహసీల్దార్‌ మారుతికి సోమవారం వినపత్రిం అందించారు. చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఫీల్టర్‌బావులు, బోర్లు వేసుకుని పంటలు పంటలు పండిస్తున్నట్లు రైతులు తెలిపారు.

MLA RAJU: పేదల సంక్షేమమే ధ్యేయం

MLA RAJU: పేదల సంక్షేమమే ధ్యేయం

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు రూ.18.53లక్షల విలువచేసే సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు.

EMPLOYEES: అందుబాటులో లేని విద్యుత సిబ్బంది

EMPLOYEES: అందుబాటులో లేని విద్యుత సిబ్బంది

విద్యుతశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో రైతులు, సామాన్య వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ఆ శాఖ సిబ్బంది, అధికారులు ఉన్నా రా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలో ఎక్కడైనా ట్రాన్సఫార్మర్లలో ఫ్యూజ్‌ పోతే కూడా వేసే నాథుడే లేడని వినియోగదారులు, రైతులు మండిపడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి