Home » Puttaparthy
పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలెక్టర్ శ్యామ్ప్రసాద్ మంగళవారం సందర్శంచారు. కళాశాల సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమై అనేక ప్రశ్నలు అడిగారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విత్తనం ఏవిధంగా భూమిని చీల్చుకుని వచ్చి సమాజానికి ఉపయోగప డుతుందో, అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుకుని సమాజానికి ఉపయోగపడాలని సూచించారు.
మండలకేంద్రంలోని మ స్తానవలీ దర్గా ఉరుసు మహోత్సవాలు ఆదివారం జియారతతో ముగిసినట్టు ముతవల్లి మాణిక్యంబాబా తెలిపా రు. ఉరుసు మహోత్సవాల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదివారం రాత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రార్థనలు చేశారు.
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ప్రహరీ లేకపోవడంతో విషపురుగుల భ యంతో విద్యార్థులు గడపాల్సి వస్తోంది. మండలంలోని కొండకమర్ల, గౌనిపల్లి, ఓబులదేవరచెరువు, మిట్టపల్లిల్లో బీసీ బాలుర సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి.
మండలపరిధిలోని అచ్చేమియా పల్లిలో అచ్చేమియా దర్గా ఉరుసు ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి గంధోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొండకమర్ల గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు జౌలీ అల్లా బకాష్ ఇంటి నుంచి ప్రత్యేకంగా ఒంటెలు, గుర్రాలపై గంధాన్ని ఫకీర్ల జల్సాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి దర్గా లోప్రార్థనలు చేశారు.
మండలపరిధిలోని ప్ర పంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద మహాశివరాత్రి సంద ర్భంగా మూడురోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు పోలీస్ బందో బస్తుపై శనివారం డీఎస్పీ శివనారాయణస్వామి పరిశీలించారు. జన సమీకరణ ఎక్కువగా ఉండడంతో ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసు కోవాలని ఆలకమిటీ వారితో చర్చించారు.
మండలకేంద్రంలోని ఏపీ మో డల్ స్కూల్లో సమస్యలు తిష్ట వేశాయి. పాఠశాలల ప్రతి సంవ త్సరం పిల్లల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా కనీస మౌలి క వసతులు కల్పించడం లేదు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు ఉపాధ్యా యులను కూడా నియమించడం లేదు.
వైఎస్ జగన్మోహన రెడ్డి దుష్ట పాలనకు కల్తీ లడ్డూ ఘటన పరా కాష్ట అని జనసేన పుట్టపర్తి ఇన్చార్జ్, ఇరిగేషన డెవలప్మెంట్ కార్పొరేషన డైరె క్టర్ పత్తి చలపతి వి మర్శించారు. ఆయ న గురువారం పుట్టపర్తిలోని జనసేన కా ర్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు
వయోజన విద్యతో సామాజిక మార్పు సాధ్యమని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. పుట్టపర్తి గోకులం వీధిలో నిర్వహిస్తున్న వయోజన విద్యా కేంద్రాన్ని గురువారం రాత్రి సందర్శించారు. కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించి, అభ్యాసకులతో మాట్లాడారు. చదువు, డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ప్రపంచ ప్రతిసిద్ధిగాంచిన తిమ్మమ్మ మార్రిమాను ఉత్సవాలను లక్షమందికిపైగా సందర్శించేలా ఈ ఏడాది ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని గూటిబైలు గ్రామంలో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే గురువారం సమీక్షించారు.
విద్యుత సమస్యల పరిష్కార వేదిక విద్యుత అదాలత అని సీజీఆర్ఎఫ్ చైర్మన శ్రీనివాస ఆంజనే య మూర్తి పేర్కొన్నారు. పట్టణంలోని విద్యుత డివిజన కార్యాలయ ఆవర ణంలో బుధవారం విద్యుత అదాలత నిర్వహించారు.