• Home » Puttaparthy

Puttaparthy

డ్వాక్రాసంఘాల సృష్టికర్త చంద్రబాబు

డ్వాక్రాసంఘాల సృష్టికర్త చంద్రబాబు

డ్వాక్రా సంఘాల సృష్టికర్త సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు.ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో డ్వాక్రా సంఘాలను సీఎం ప్రవేశపెట్టారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 270మంది యానిమేటర్లకు బయోమెట్రిక్‌ డివై్‌సలను పంపిణీ చేశారు.

TAHASILDAR: ఎన్నాళ్లీ ఇనచార్జిల పాలన..?

TAHASILDAR: ఎన్నాళ్లీ ఇనచార్జిల పాలన..?

స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లుగా కార్యాలయంలో ఇనచార్జి అధికారులతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో ప్రజలు విసిగిపోతున్నారు. పెనుకొండ్‌ డివిజనలో చిలమత్తూరు మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉంటున్నాయి.

IRRIGATION: చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు

IRRIGATION: చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు

మండలంలో 30చెరువుల మరమ్మతుకు రూ.20కోట్లతో ప్రణాళికలు రూపొందించామని ఇరిగేషన ఏఈ వినోద్‌కుమార్‌ తెలిపారు. సోమవారం మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నాగమ్మ అధ్యక్షతన నిర్వహించారు.

WEAVERS ASSOCIATION: చేనేతలకు ఉచిత విద్యుత అమలు చేయాలి

WEAVERS ASSOCIATION: చేనేతలకు ఉచిత విద్యుత అమలు చేయాలి

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 200యూనిట్ల ఉచిత విద్యుత అమలు చేయాలని చేనేతలు కోరారు. ఆగస్టు నుంచి అమలులోకి వచ్చిన ఉచిత విద్యుత పథకం అధికారికంగా అమలు కాలేదన్నారు.

CITU: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పించాలి

CITU: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పించాలి

సివిల్‌ సప్లై స్టాక్‌పాయింట్‌లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న డీఈఓ, సెక్యూరిటీ, పంప్‌ బాయ్స్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ డిమాండ్‌ చేశారు.

LOK ADALATH: రాజీమార్గం.. ఉత్తమం

LOK ADALATH: రాజీమార్గం.. ఉత్తమం

కేసుల పరిష్కారంలో రాజీమార్గం ఎంతో ఉత్తమమని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో మెగా లోక్‌అదాలత నిర్వహించారు. 95కేసులు పరిష్కారం చేశారు.

EX MLC: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

EX MLC: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. శనివారం బాలాజీనగర్‌లోని టీడీపీ కార్యాలయంలో గుడిబండ మండలం, ఎస్‌.రాయపురం గ్రామానికి చెందిన పలువురు వైసీపీకి రాజీనామా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

GANESH : ఘనంగా హిందూ మహాగణపతి శోభాయాత్ర

GANESH : ఘనంగా హిందూ మహాగణపతి శోభాయాత్ర

స్థానిక పాత పంచాయతీ కార్యాలయం ఆవరణలో హిందూ మహాగణపతి సంఘం ఏర్పాటు చేసిన మహాగణపతి శోభాయాత్ర శనివారం ఘనంగా నిర్వహించారు.

PARITALA SRIRAM: చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

PARITALA SRIRAM: చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ అన్నారు. మండలంలోని రామాపురం గ్రామ జడ్పీ పాఠశాలలో శుక్రవారం ఏపీ బాల్‌ బ్యాడ్మింటన అసోసియేషన ఆధ్వర్యంలో బాల్‌బ్యాడ్మింటన పోటీలు ప్రారంభమయ్యాయి.

BC COMMUNITY:  బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

BC COMMUNITY: బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి