Home » Puttaparthi
సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో పుట్టపర్తి ప్రాంతంలో ఆద్యాత్మిక వా తావరణం నెలకొల్పేందుకు మైకుల ద్వారా సత్యసాయి దివ్యనామస్మరణ చాంటింగ్ను ఎమ్యెల్యే సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రారంబించారు. స్థానిక కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మహిళా పోలీసు స్టేషన ప్రాంగణంలో ఆదివారం వారు చాంటింగ్ కార్యక్రమాన్ని ప్రారం భించారు.
పరిశుభ్రమైన సమా జం నిర్మాణం కోసం ప్రతిపౌరుడు బాధ్యత తీసుకోవాల్సిన అవసర ముం దని కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రతినెల మూడో శనివా రం నిర్వహించే స్వచ్ఛాంధ్ర-- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మం డలపరిధిలోని జగరాజుపల్లి కేజీబీవీని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, పాఠశాలలో చేపడుతున్న పరిశుభ్రత చర్యల గురించి తెలుసుకున్నారు.
ఇనసర్వీస్ ఉపా ధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని కోరుతూ ప్రదానమంత్రి నరేంద్రమోదీకి లేఖ పంపినట్లు డెమోట్రిక్ టీచర్స్ ఫెడరేషన (డీటీ ఎఫ్) జిల్లా అధ్యక్షుడు కట్టుబడి గౌస్ లాజం తెలిపారు. ఆయన గురు వారం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యా యులకు టెట్లో మినహాయింపు ఇచ్చే విధంగా చూడాలని ప్రధానమం త్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రదానకు లేఖ రాశామన్నారు.
సత్యసాయి బాబా శతజయం తి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. మంగళవారం రాత్రిఆమె ప్రశాంతి నిలయంలో శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు కార్యాలయంలో ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్తో సమా వేశమై ఏర్పాట్లపై చర్చించారు.
సత్యసాయి శత జయంతి వేడుకల సందర్భంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యలో అఖిల భారత డ్వాక్రా బజార్ -2025 ప్రచార వాల్ పో స్టర్లను మంగళవారం స్థానిక శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రుల బృందం ఆవిష్కరించింది.
మండల పరి ధిలోని కేశాపురం గ్రామానికి వెళ్లే బ్రిడ్జి సమీపంలో రోడ్డును వెంకటలక్ష్మమ్మ అనే మహిళ తవ్వేశారంటూ గ్రామస్థులు సోమవారం తహసీల్దార్ బాలాంజినేయులుకు స్థానిక తహసీ ల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ధర్మవ రం ప్రధానరహదారి నుంచి కేశాపురానికి వె ళ్లేందుకు మాజీ మంత్రి పల్లెరఘునాథ రెడ్డి ఆ యన మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు రూ.8 కోట్ల తో చిత్రావతి నదిపై బ్రిడ్జితో పాటు తారురోడ్డును వేయించారు.
నాలుగునెలలుగా పెండింగ్లో ఉన్న జీత భత్యాలను వెంటనే చెల్లించాలని జిల్లా ఉపాధి హామీ పథకం సిబ్బంది డ్వామా పీడీ విజయేంద్రప్రసాద్కు విన్నవించారు. వారు గురువారం జిల్లాకేంద్రంలోని డ్వామా కార్యాల య ప్రాంగణంలో పీడిని కలసి వినతి పత్రం అందచేసిన అనంతరం ఉపాధి హామీ పథకం సిబ్బంది జేఏసీ అధ్యక్షుడు మనోహర్ మాట్లాడుతూ... నాలుగునెలలుగా పెండిం గ్లో ఉన్న జీతభత్యాలను వెంటనే చెల్లించాలని కోరారు.
గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగా హన కల్పించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ వైద్య సిబ్బందికి సూ చించారు. మండల కేంద్రంలోని సీహెచసీలో ఉచిత కంటి స్ర్కీనింగ్ శిబిరాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం ప్రారంభిం చారు. అనంతరం వారు మాట్లాడుతూ... గ్రామీణుల కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఈ వైద్యశిబిరాలను నిర్వహిస్తోందన్నారు.
గ్రామీణప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి అధికారులకు సూచించారు. పుట్టపర్తి మండల పరిషతకార్యాలయంలో గురువారం ఎంపీపీ రమణారె డ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు పండించిన పంటలకు సరైన మార్కెట్ సౌకర్యంలేక నష్టపోతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆది వారం 1992-93లో దోతరగతి చదివిన విద్యార్థులు, అప్పటి ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి మధురస్మృతులను గుర్తుచేసుకుని సా యంత్రం వరకు ఉ ల్లాసంగా గడిపా రు.