Home » Puttaparthi
తలుపుల మండలపరిధిలోని నిగ్గిడి గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటుపై టీడీపీ నాయకులు శనివారం పరిశీలించారు. నిగ్గిడి కల్పించాని రోడ్డు నిర్మించాలని ఆ గ్రామస్థులు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్కు ఇటీవల విన్న వించారు.
పట్టణంలోని బ్రహ్మణవీధిలో వెలసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో శనివా రం ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు మూలవిరాట్ను పూలమాలలు, తులసి హా రాలతో ప్రత్యేకంగా అలంక రించారు.
డ్రోన్లతో ఆకతాయిల చేష్టలకు ధర్మవరం టూటౌన పోలీసులు చెక్ పెడుతున్నారు. టూటౌన పరిధి లోని కొత్తపేట సర్కిల్, రైల్వేస్టేషన, కేహెచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంతాలలో ప్రయాణికులు, విద్యార్థినులు అధిక సంఖ్యలో సంచరి స్తుంటారు. వారిని కామెంట్ చేసే వారిని, అసభ్యంగా ప్రవర్తించే వా రిని పోలీసులు డ్రోన ద్వారా పసిగడుతున్నారు.
రియల్టర్లకు కాసులు వర్షం కురుస్తుందంటే వాగులను కూడా మూసి వేస్తారు. ప్రజల ఎటువంటి సమస్యల పట్టించుకోరనే విమర్శలు మండల ప్రజల నుంచి వినవస్తు న్నాయి. ప్రభుత్వ అనుమతులు ఏ మాత్రం లేకుండా లేఅవు ట్లు వే యడం, ప్రజల నుంచి డబ్బులు దండుకోవ డమే పరిపాటిగా మారుతోంది. దీంతో ప్లాట్లు కొన్నవారు భవిష్య త్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిద్దాం... లోపాలను సరిచేసుకుని సమష్టిగా పనిచేసి తల్లీబిడ్డలను కాపాడుకుందామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఫైరోజ్బేగం పేర్కొన్నారు. స్థానిక సత్యసాయి సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో గురువారం మాతాశిశు మరణాలపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిచేలా జరుపుకునే పండుగ సంక్రాంతి అని డైట్ ఇనచార్జ్ ప్రిన్సిపాల్ రామక్రిష్ణ, విశ్రాంత డీఈఓ మునెయ్య పేర్కొన్నారు. మం డలకేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
యోగి వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గురువారం తెలిపారు. మండల పరిధిలోని కటారుపల్లిలో ఈ నెల 19న యోగివేమన జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఎమ్మె ల్యే యోగివేమన ఆలయానికి వచ్చారు.
ప్రజలకందిస్తున్న సేవల్లో పారదర్శకత, సమయ పాలన తప్పకుండా ఉండాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ రిజిసే్ట్రషన అధికారులకు సూచించారు. ఆయన గురువారం మండలకేంద్రంలోని సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మండలపరిధిలోని ధర్మ పురి నుంచి చిన్నూరు బత్తలపల్లికి వెళ్లే రహదారి మట్టిరోడ్డు కావడంతో కోతకు గురై ప్రమాదాలకు నిలయంగా మారింది. దీంతో ఆ రహదారి గుండా ప్రయాణించాలంటే ఆ రెండు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బం దులు పడుతున్నారు.
మండలపరిధిలోని పంతు లచెరువు పంయతీ తెలగుట్లపల్లిలో బుధవారం వనం హనుమంత రెడ్డికి చెందిన ఇంట్లో విద్యుత షార్ట్ సర్క్యూ ట్ కారణంగా వస్తువులు దగ్ధమయ్యాయి. తెలగుట్లపల్లిలో నివాసముంటున్న వనం హను మంతరెడ్డి ఉదయం పొలం వద్దకు వెళ్ళాడు. ఆయన భార్య దీర్ఘకాలిక రోగంతో మంచాన పడింది.