• Home » Puttaparthi

Puttaparthi

LAKES: మరువ పారుతున్న చెరువులు

LAKES: మరువ పారుతున్న చెరువులు

మండలంలోని గొ ట్లూరు, పోతుకుంట, రేగాటిపల్లి చెరువులు హాంద్రీనీవా నీటితో నిం డి మరువ పోతున్నాయి. నెల రోజుల క్రితం నుంచి చెరువులకు నీరు చేరుతోంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండి మరువ పారు తున్నాయి. దీంతో ఆయా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

SATHYA SAI: అలరించిన ప్రేమామృతం

SATHYA SAI: అలరించిన ప్రేమామృతం

సత్యసాయి విద్యార్థులు చేప ట్టిన గానకచేరి భక్తులను అలరింపజేసింది. సంక్రాంతి సంబరాల సందర్భంగా బెంగళూరు బృందావన, చిక్‌ బళ్లాపూర్‌ నందగిరి విద్యా ర్థులు బుధవారం రాత్రి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత సభామండపంలో ప్రేమామృతం పేరిట గాన కచేరి ని ర్వహించా రు.

TRAFFIC: వాహనదారులకు ట్రాఫిక్‌ సమస్య

TRAFFIC: వాహనదారులకు ట్రాఫిక్‌ సమస్య

మండల కేంద్రంలోని కదిరి - రాయచోటి ప్రధాన రహదారిలో ద్విచక్రవాహనాలు, ఆటోలను ఎక్కడప డితే అక్కడ నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతు న్నాయని ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు తెలుపుతున్నారు. కదిరి - రాయచోటి ప్రధాన రహదారి నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది.

MLA: వేమన జయంతి ఉత్సవ ఏర్పాట్లు

MLA: వేమన జయంతి ఉత్సవ ఏర్పాట్లు

మండలపరిధిలోని కటారు పల్లిలో ఈ నెల 19న నిర్వహించే యోగివేమన జయంతి ఉత్సవాల ఏ ర్పాట్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ బుధవారం పరిశీలించారు. ఎమ్మెల్యే కందికుంట అభ్యర్థనకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం యోగి వేమన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు అనుమ తి ఇచ్చింది.

MINISTER: మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం

MINISTER: మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం

మన సంస్కృతి, సంప్రదాయాల ను భావి తరాలకు అందించాలని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొ న్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల క్రీడామైదానం లో బుధవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన సతీసమే తంగా పాల్గొన్నారు.

RTO: రోడ్డు భద్రత.. అందరి బాధ్యత : ఆర్టీవో

RTO: రోడ్డు భద్రత.. అందరి బాధ్యత : ఆర్టీవో

రోడ్డు భద్రత అందరి బాధ్యత అని ఆర్టీవో శ్రీనివాసులు పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక కుటాగుల్ల వద్ద ఓబులేశ్వర డిఫెన్స అకాడమీలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

GOD: మారెమ్మకు పల్లకి సేవ

GOD: మారెమ్మకు పల్లకి సేవ

మండల పరిధిలోని అడవి బ్రాహ్మణపల్లి తండాలో గ్రామస్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మారెమ్మ్ల జాతరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మంగళవారం హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం పల్లకి సేవా కార్యక్రమంలో గ్రామస్థులతో కలిసి పాల్గొ న్నారు.

GOD: మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

GOD: మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

మండలం లోని చిగిచెర్ల గ్రామంలో వెల సిన మారెమ్మ, ముత్యాలమ్మ ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. మూ లవిరాట్లను ఆలయ పూజారి ఆకుపూజ, వేపమండలు, నిమ్మకాయలతో, వివిధ రకాల పూలమాలలతో ప్రత్యేకం గా అలంకరించి పూజలు చేశారు.

RANGOLI: ఉత్సాహంగా ముగ్గుల పోటీలు

RANGOLI: ఉత్సాహంగా ముగ్గుల పోటీలు

జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని అన్నపూర్ణేశ్వరి ఆలయ సమీపంలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 115మంది మహిళలు పాల్గొన్నారు. విజేతలకు చిలకం మధుసూదనరెడ్డి ఆయన సతీమణి ఛాయాదేవి నగదు బహుమతులు అందజేశారు.

ROAD: తోవ కష్టాలు..!

ROAD: తోవ కష్టాలు..!

వైసీపీ హయాంలో పల్లెల్లో అభివృద్ధి అటకెక్కింది. రోడ్లు అధ్వానంగా మారాయి. మట్టి రోడ్లే దిక్కయ్యాయి. మండలంలోని చాలా గ్రామాలు.. సీసీ రోడ్లకు నోచుకోలేదు. మట్టి రోడ్లలో గ్రామీణులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాలువలు కూడా లేవు. రోడ్లపైనే మురుగు నీరు ప్రవహిస్తోంది. మట్టిరోడ్ల గుంతల్లో ఆ నీరు నిల్వ ఉంటుండడంతో జనం నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి