Home » Puttaparthi
ఉద్యోగ, ఉపాధ్యా య సమస్యలను పరి ష్కరించాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చే శారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం పుట్టపర్తిలోని కలెక్టరే ట్ ఎదుట నిరసన కార్యక్రమం చేప ట్టారు. ఈ సందర్బంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు కోనంకి ఆశోక్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తిఅయినా ఇప్ప టివరకు ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించలేదన్నారు.
జిల్లాకేంద్రం పరిధిలో చిత్రావతి సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతు న్నాయి. ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వ ర్యంలో స్నానపు ఘట్టాలు, చిల్డ్రన పార్కు, చిత్రావతి సుందరీకరణ పనులు చేపడుతున్నారు. వాటిని కూటమి నాయకులతో కలసి మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆదివారం పరిశీలించారు.
కన్నతల్లిని....చదువుకున్న బ డిని ఎన్నటికీ మరువరాదని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మం డలంలోని మారాల జడ్పీ ఉన్నత పాఠశాలలో 2006-07బ్యాచకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం కలిశారు. ఒకరినొకరు యోగక్షమా లను అడిగితెలుసుకుంటూ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉద యం నుంచి సాయంత్రం వరకు కలిసిమెలసి ఆనందంగా గడిపారు.
గురుపూజోత్సవం సందర్భం గా సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారాలోకేశ చేతులమీదుగా ఉత్త మ ఉపాధ్యాయ అవార్డును మాణిక్యం మహమ్మద్ ఇషాక్ అందుకున్న విష యం తెలిసిందే.
కూటమి ప్రభుత్వం సూపర్సిక్స్- సూపర్హిట్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. సభకు జిల్లా జనం పోటెత్తారు. ఉదయం నుంచే అన్నిదారుల్లో అనంతపురం వైపు కూటమి నేతలు, శ్రేణు లతో పాటు మహిళలు, ప్రజలు లక్షలాది మంది తరలివచ్చారు. అనంతపు రంలో కూటమి ప్రభుత్వం 15నెలల పాలన విజయాలపై ఏర్పాటుచేసిన సభ బంపర్హిట్ అయింది.
యూ రియా కొరత లేదని, అవసరమైన ప్రతి రైతుకు యూరియా పంపి ణీచేస్తామని ఆర్డీఓ సువర్ణ, ఏడీఏ సనావుల్లా తెలిపారు. బుక్క పట్నంలోని ప్రాథమిక సహకార కేంద్రం, పాముదుర్తి రైతు సేవా కేంద్రంలో మంగళవారం యూరియా పంపిణీని పరిశీలించారు. ఇప్పటి వరకు బుక్కపట్నం మండలంలో 80టన్నుల యూరియా అందించామన్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అ ప్పుల మయమైన రాష్ట్రానికి సీఎం చంద్రబాబు ఆక్సిజనలా మారి, పరిస్థి తులను గాడిలో పెడుతున్నారని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డ్లో కొత్తచెరువు ప్రాథ మిక సహకార సొసైటీ అధ్యక్షుడిగా అప్పకొండప్పగారి హరిప్రసాద్ ప్రమా ణ స్వీకారోత్సవాన్ని మంగళవారం సొసైటీ సీఈఓలు నిర్వహించారు. ము ఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.
పట్టణం లోని 24వ వార్డులో చాలా ఏళ్లుగా రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత స్తంభాన్ని పక్కకు మార్చారు. విద్యుత శాఖ మంత్రి ఆదివారం పట్టణంలోని టీడీపీ ధర్మ వరం పార్టీ కార్యాలయానికి ఆదివారం వచ్చారు. ఆయనకు టీడీపీ 24వ వార్డు నాయకులు... వా ర్డులో ఎన్నో సంవత్సరాలుగా రోడ్డుకు అడ్డంగా వి ద్యుత స్తంభం ఉందని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
సకాలంలో రైతులకు యూరియాను అందించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ వ్యవసాయాదికారులకు సూచించారు. సోమవారం మండలంలోని నాగలూరు గ్రామ రైతుసేవా కేంద్రంలో యూరియా పంపిణీని ఆయన పరిశీలించారు.
ఒకే పాఠశాలలో కలిసిమెలసి చదువుకున్న పూర్వ విద్యార్థులు 45యేళ్ల తరువాత ఆదివారం మళ్లీ కలిశారు. మండలంలోని కొండకమర్ల జిల్లాపరిషత ఉన్నతపాఠశాలలో 1979-80లో పది చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వ హించారు. వారు అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అప్పటి ఉపాఽ ద్యాయులు శ్రీరాములు, పోతిరెడ్డిని దుశ్శాలువాలు, పూలమాలలతో సన్మా నించారు.