Home » Punjab
వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలకు సంబంధించి సీనియర్ నేత మనీశ్ తివారీకి ఎలాంటి బాధ్యతలు దక్కకపోవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
మేజర్ లీగ్ క్రికెట్2026లో మరో సంచలన చోటుచేసుకుంది. టెక్సాస్ సూపర్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఒక్క వికెట్ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాకు చెందిన క్యాబ్ డ్రైవర్ కల్యాణ్ చంద్ జాక్పాట్ కొట్టారు. ఇటీవల ఓ ప్రయాణికుడిని దింపేందుకు పంజాబ్లోని బఠిండాకు వెళ్లిన కల్యాణ్ చంద్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు గడువు కంటే ముందుగానే జరిగే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంకేతాలిచ్చారు. 2027 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 2026 నవంబర్లోనే ఎన్నికలు జరగవచ్చని అన్నారు.
పంజాబ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేశాడన్న అనుమానంతో జనం ఓ వ్యక్తిని చావగొట్టారు. చేతులు, కాళ్లు కట్టేసి.. గుండు కొట్టించి అత్యంత పాశవికంగా ప్రవర్తించారు.
పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న ప్రముఖ సిక్కు మత కేంద్రం అకాల్ తఖ్త్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆపరేషన్ బ్లూ స్టార్ 42వ వార్షికోత్సవం సందర్భంగా ఖలిస్థాన్ అనుకూల నినాదాలు వినిపించాయి.
పంజాబ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి మాజీ ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. మాజీ ప్రియుడు ఆ యువతిని 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు. యువతిని చంపిన తర్వాత అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
పంజాబ్ లుధియానాలోని ఓ ఫ్యాక్టరీలో విషవాయువు లీక్ కావడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఢిల్లీలో సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల చేదు అనుభవాలను చవిచూసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆప్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన పంజాబ్లో ఈనెల 26న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు శుక్రవారంనాడు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఆప్ ఘనివిజయం సాధించింది.