• Home » Punjab

Punjab

వాఘా సరిహద్దు వద్ద ఘనంగా 'బీటింగ్ రిట్రీట్' వేడుకలు

వాఘా సరిహద్దు వద్ద ఘనంగా 'బీటింగ్ రిట్రీట్' వేడుకలు

పంజాబ్‌లోని అమృతసర్‌ వద్ద ఉన్న అత్తారీ-వాఘా సరిహద్దు వద్ద 'బీటింగ్ రిట్రీట్' వేడుకలు దేశభక్తి ఉప్పొంగేలా సాగాయి. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది సందర్శకులు, సరిహద్దు భద్రతా దళ సిబ్బంది ఈ ఉత్సాహభరిత కార్యక్రమంలో పాల్గొన్నారు.

పంజాబీ సిక్కు యువకుడి వీడియో వైరల్

పంజాబీ సిక్కు యువకుడి వీడియో వైరల్

మెక్సికోలో చిక్కుకున్న పంజాబీ సిక్కు యువకుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'నేను పెద్ద తప్పు చేశాను' అని కన్నీళ్లు పెట్టుకుంటూ అతడు వేడుకుంటున్న తీరు అందరినీ చలింపజేస్తోంది.

నాందేడ్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కత్తులతో దాడి..

నాందేడ్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కత్తులతో దాడి..

అకాలీ దళ్ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. అక్కడి ఒక గురుద్వారాను సందర్శించిన తర్వాత నగర శివార్లలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.

రాజస్థాన్ వీడియోతో పంజాబ్‌లో రాజకీయ దుమారం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

రాజస్థాన్ వీడియోతో పంజాబ్‌లో రాజకీయ దుమారం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

మత్తులో ఉన్నట్లు కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల వీడియోను పంజాబ్‌లో ‘జాంబీ డ్రగ్’ సమస్యకు నిదర్శనంగా పేర్కొంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియో పంజాబ్‌లో ఆప్, బీజేపీ మధ్య కొత్త రాజకీయ వివాదానికి కారణమైంది.

బీజేపీ-అకాలీదళ్ మళ్లీ పొత్తు పెట్టుకోనున్నాయా?

బీజేపీ-అకాలీదళ్ మళ్లీ పొత్తు పెట్టుకోనున్నాయా?

పంజాబ్ రాజకీయాలకు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ-అకాలీదళ్ మళ్లీ పొత్తు పెట్టుకోనున్నాయా.. అనే అంశానికి బలం చేకూరుస్తూ.. ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని మోదీతో సుఖ్‌బీర్ బాదల్ భేటీ అయ్యారు.

పెట్రోల్ బాంబు దాడులకు ప్లాన్.. ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు

పెట్రోల్ బాంబు దాడులకు ప్లాన్.. ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు

పంజాబ్ పోలీసులు మరో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. జంతర్‌మంతర్ నిరసనల్లో కల్లోలం సృష్టించేందుకు ప్లాన్ చేసిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఉత్తరాదిలో వరదల బీభత్సం.. మునిగిపోయిన గ్రామాలు

ఉత్తరాదిలో వరదల బీభత్సం.. మునిగిపోయిన గ్రామాలు

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా పలు ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ఢిల్లీలో ఆప్ కార్యాలయం ముట్టడి.. పంజాబ్ పేపర్ లీక్‌పై బీజేపీ ఆందోళన

ఢిల్లీలో ఆప్ కార్యాలయం ముట్టడి.. పంజాబ్ పేపర్ లీక్‌పై బీజేపీ ఆందోళన

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. పంజాబ్‌లో జరుగుతున్న పేపర్ లీక్ ఘటనలను నిరసిస్తూ కమలం పార్టీ నేతలు ఆప్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంజాబ్‌లో బీజేపీకి షాక్.. మళ్లీ ఉద్యమ బాటపట్టిన రైతులు

పంజాబ్‌లో బీజేపీకి షాక్.. మళ్లీ ఉద్యమ బాటపట్టిన రైతులు

పంజాబ్‌‌లో అన్నదాతలు మరోసారి ఆందోళన బాటపట్టారు. భారత్-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా వేలాది మంది రైతులు మరోసారి శంభు సరిహద్దు వద్ద గుమిగూడారు.

వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..

వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..

నడిరోడ్డుపై ఓ మెర్సిడెస్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా రోడ్డుపై వెళుతున్న ఆ కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. జనం కారును అడ్డుకునే ప్రయత్నం చేయగా.. మరో వ్యక్తిపైకి కారు ఎక్కేసింది. కొన్ని సెకన్ల పాటు కారు ఆ వ్యక్తిపై అలాగే ఉండిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి