Home » Protest
నేపాల్ యువత ఆగ్రహం ఆ దేశ ప్రభుత్వాన్నే కూల్చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు దేశంలో భయోత్పాతాన్ని సృష్టించాయి. ప్రధాని ఓలి, అధ్యక్షుడి ఇళ్లు ధ్వంసం చేశారు నిరసనకారులు.
నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తీసుకున్న సోషల్ మీడియా నిషేధ నిర్ణయం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో పెద్ద ఎత్తున యువత ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఇవి కాస్తా హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు, 347 మందికి పైగా గాయాలయ్యాయి.
రమేష్ లేఖక్ తన రాజీనామాను ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలికి అందజేశారు. యువత ఆందోళనలపై ప్రధాని అత్యవసరంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశంలో హోం మంత్రి తన రాజీనామా అందజేసినట్టు సీనియర్ మంత్రి ఒకరు తెలిపారు.
నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో నేపాల్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి నివాసాలతో పాటు బలువతార్లోని ప్రధానమంత్రి నివాసం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
సిటీ మొత్తం స్తంభించిపోతోందని, దక్షిణ ముంబైలోని కీలక ప్రాంతాలను నిరసనకారులతో నిండిపోతున్నాయని కోర్టు పేర్కొంది. కోటా నిరసలకు వ్యతిరేకంగా ఆర్మీ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖాడ్లతో కూడిన స్పెషల్ బెంచ్ ప్రత్యేక విచారణ జరిపింది.
జస్టిస్ సందీప్ షిండే కమిటీ కాలపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం సోమవారంనాడు మరో ఆరు నెలలు పొడిగించింది. హైదరాబాద్ గెజిట్లోని చారిత్రక రికార్డుల ఆధారంగా మరాఠాలకు కుంబి సర్టిఫికెట్లు ఇచ్చే అవకాశాలని కమిటీ పరిశీలిస్తోంది.
మింతా దేవి పేరు ఇప్పుడు ఒక్క బీహార్కు సంబంధించినది మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అసలు ఈమె ఎవరు, ఏంటి మ్యాటర్, ఎంపీలు ఆమె ఫోటోతో ఉన్న టీ షర్టులు ఎందుకు ధరించారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశ రాజకీయం మళ్లీ మరింత వేడెక్కింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, బిహార్ ఎన్నికల ఓటర్ల జాబితాలో తప్పులు జరిగాయని ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కూటమి నేడు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఆందోళనకు సిద్ధమైంది.
నిరసన ప్రదర్శనలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, బెంగాలీ మాట్లాడే ప్రజలందరినీ బంగ్లాదేశీ రోహింగ్యాలుగా బీజేపీ పిలుస్తోందని, రోహింగ్లాలు బంగ్లాదేశ్లో ఉంటారని, ఇక్కడున్న బంగ్లాదేశ్ పౌరులంతా సరైన ఐడీ కార్డులు, గుర్తింపు కలిగి ఉన్నారని చెప్పారు.
Yuvatha Poru: కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు సోమవారం నెల్లూరులో వైసీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. నలభై మందితో ఆందోళన చేపట్టారు. పోలీసులను చూసి యువకులు చెల్లాచెదురయ్యారు.