Home » Prakasam
ప్రేమ వివాహానికి పెద్దలు ససేమిరా అనడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల...
కలిసి జీవించలేమనుకున్న ఓ ప్రేమ జంట మరణంతో ఒకటయ్యారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం అక్కపల్లి సమీపంలో జరిగింది. పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆ ప్రేమ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో అపారమైన ఖనిజాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. జగన్ హయాంలో అభివృద్ధిలో ఈ జిల్లాని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తి పరిసర ప్రాంతాల్లో విస్తరించిన గెలాక్సీ గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
YSRCP: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 200 మంది బాధితులను లక్ష్మీ విజయ్ కుమార్ మోసం చేసినట్లు తెలుస్తోంది. వెయ్యి కోట్లు టర్నోవర్ ఉన్న పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అంటూ జోరుగా ప్రచారం చేశాడు.
Podili Attack Case: పొదిలి దాడి కేసులో మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మహిళలు, పోలీసులపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు వచ్చారు. అక్కడ పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జగన్కు నిరసన సెగ తగిలింది.
Chenab Bridge: చీనాబ్ బ్రిడ్జ్ నిర్మాణంలో తెలుగు తేజం డాక్టర్ మాధవీలత కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన గాలి మాధవీలత ప్రస్తుతం బెంగళూరులోని ఐఐఎస్సీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
Minister DBV Swamy:ప్రజల మీద వైసీపీ ధర్నాలు చేయడం సరికాదని, జగన్ ప్రభుత్వంలో ఏ పథకం కూడా సక్రమంగా అమలు కాలేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్బంగా మంత్రి మహిళలకు శుభవార్త చెప్పారు.
మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ నూగతోటి పవన్కల్యాణ్కు పోలీసులు, ప్రజలు అశ్రునివాళలు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం అతని అంత్యక్రియలు నిర్వహించగా, అధికారులు, ప్రజలు కలిసి అంతిమ యాత్రలో పాల్గొన్నారు