Home » Ponguleti Srinivasa Reddy
ప్రభుత్వ ఆస్తులను కాజేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. పొంగులేటి అవినీతి మొత్తం సాక్ష్యాలతో సహా హరీశ్ రావు బయటపెట్టారని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై అనేక అక్రమ కేసులు బనాయించారని కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు విమర్శించారు. కౌశిక్రెడ్డిపై పగబట్టినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబ స్కామ్ బయటపడడంతో ప్రభుత్వం బిత్తరపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అక్రమం జరగడం వాస్తవమేనని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని, అయినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
రాష్ట్రంలో గృహ నిర్మాణ పనులపై శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన ఇళ్ల నిర్మాణాల్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.
ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల వరకే రాజకీయాలని.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రజలకు మంచి చేసే ప్రజా ప్రతినిధులేనని పేర్కొన్నారు.
తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్లో తనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన సీరియస్ అయ్యారు.
ములుగు జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యం ఆధారంగా త్వరగా పూర్తి చేస్తామని మంత్రులు తెలిపారు. భూసేకరణ పూర్తయ్యాక సీఎం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించి పనులు ప్రారంభిస్తామని మంత్రులు వెల్లడించారు.
ఖమ్మం కలెక్టరేట్లో భూదాన్ భూముల నిర్వాసితులను కలిసిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వెలుగుమట్ల సంఘటనపై రాజకీయ పార్టీలు ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బావా, బావమరిది పెయిడ్ ఆర్టిస్టులతో తమ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఒళ్లంతా విషాన్ని నింపుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.