• Home » Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

ఇక దూకుడే

ఇక దూకుడే

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గేరు మార్చి.. స్పీడు పెంచబోతోంది. పాలనను టాప్‌గేర్‌లో పెట్టబోతోంది. ప్రతిపక్షాల విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేలా, ప్రజలకు మరింత దగ్గరయ్యేలా వ్యూహరచన చేస్తోంది.

చట్టం అనే ముసుగులో కేంద్రం తీసుకొచ్చిన దొంగ దారి ఎస్ఐఆర్: మంత్రి పొంగులేటి

చట్టం అనే ముసుగులో కేంద్రం తీసుకొచ్చిన దొంగ దారి ఎస్ఐఆర్: మంత్రి పొంగులేటి

ఎస్ఐఆర్ (SIR) ఆనేది భయంకరమైన ఒక భూతమని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభివర్ణించారు. చట్టం అనే ముసుగులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దొంగ దారి ఎస్ఐఆర్ (SIR) అని తెలిపారు.

తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి

తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి

తెలంగాణ వ్యాప్తంగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గురువారం నాడు రెవెన్యూ, హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

రెవెన్యూ శాఖలో భూ దందా కలకలం.. డిప్యూటీ కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటు

రెవెన్యూ శాఖలో భూ దందా కలకలం.. డిప్యూటీ కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటు

తెలంగాణ రెవెన్యూ శాఖలో భూ దందా కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో డిప్యూటీ కలెక్టర్‌ రాము నాయక్‌‌పై సస్పెన్షన్ వేటు పడింది. హౌసింగ్ బోర్డు భూముల పరిశీలన సమయంలో రాము నాయక్ చేసిన భారీ అక్రమాలు బయటపడ్డాయి.

భూముల మార్కెట్ విలువల సవరణకు TG ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

భూముల మార్కెట్ విలువల సవరణకు TG ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల మార్కెట్ విలువల సవరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి.

ప్రాణహితపై చర్చిద్దాం.. లేదంటే ఉప్పెనే!

ప్రాణహితపై చర్చిద్దాం.. లేదంటే ఉప్పెనే!

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన బ్యారేజీపై చర్చించుకుందామంటూ లేఖ రాస్తే మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ స్పందించడం లేదని, ఆయన సమయం....

‘క్యూర్‌’ పరిధిలో లక్ష ఇళ్లు

‘క్యూర్‌’ పరిధిలో లక్ష ఇళ్లు

పట్టణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ‘అఫర్డబుల్‌ అర్బన్‌ హౌసింగ్‌ ప్రోగ్రాం’కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

తడిసిన ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లిస్తాం: మంత్రి ఉత్తమ్

తడిసిన ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లిస్తాం: మంత్రి ఉత్తమ్

75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వరి రైతులకు మాటిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 8.5 లక్షల మంది రైతులకు రూ. 8,400 కోట్లు నగదు చెల్లించామన్నారు.

ఫ్యూచర్ సిటీలో నిర్మాణ పనులను పరిశీలించిన తెలంగాణ మంత్రులు

ఫ్యూచర్ సిటీలో నిర్మాణ పనులను పరిశీలించిన తెలంగాణ మంత్రులు

ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో ఎఫ్‌సీడీఏ కార్యాలయ నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు.

అలా చేస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటారా? కేటీఆర్‌కు పొంగులేటి సవాల్

అలా చేస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటారా? కేటీఆర్‌కు పొంగులేటి సవాల్

ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్‌కు, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి