• Home » Politics

Politics

KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి: కేటీఆర్

KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి: కేటీఆర్

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ హమాలీ బస్తీలో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి పండుగకు కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

Harish Rao: కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా: హరీశ్ రావు

Harish Rao: కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా: హరీశ్ రావు

కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో వడ్డెర సంఘం నాయకులతో ఆదివారం జరిగిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ పాల్గొన్నారు.

CM Revanth: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్.. ఏఐసీసీ కీలక నేతలతో భేటీ

CM Revanth: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్.. ఏఐసీసీ కీలక నేతలతో భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ నూతన కార్యాలయం ఇందిరా భవన్‌లో ఏఐసీసీ కీలక నేతలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు.

High Court on Liquor Tenders: మద్యం టెండర్లపై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

High Court on Liquor Tenders: మద్యం టెండర్లపై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

తెలంగాణ మద్యం టెండర్లపై ఇవాళ హైకోర్టులో వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది

 Telangana Municipalities: మున్సిపాలిటీలకు భారీగా నిధులు విడుదల

Telangana Municipalities: మున్సిపాలిటీలకు భారీగా నిధులు విడుదల

తెలంగాణలోని మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. రూ.2,780 కోట్లను రేవంత్ సర్కార్ విడుదల చేసింది.

Bus Accident: మరో ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

Bus Accident: మరో ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

కర్నూలు బస్సు ప్రమాద ఘటన మరువకముందే కర్నూలులోనే మరో బస్సు ప్రమాదం జరిగింది. ఈరోజు బెంగళూరు నుండి హైదరాబాద్ కు వస్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది.

Srinivas Goud: పార్టీ మారితే కేసులు ఎత్తివేస్తామన్నా పార్టీ మారలేదు: శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud: పార్టీ మారితే కేసులు ఎత్తివేస్తామన్నా పార్టీ మారలేదు: శ్రీనివాస్ గౌడ్

పార్టీ మారితే కేసులు ఎత్తివేస్తామన్నా తాను పార్టీ మారలేదని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్ధి తనతో ఎప్పుడు ఫోటో దిగారో, ఎప్పుడు మాట్లాడారో తెలియదన్నారు. నవీన్ యాదవ్‌కు శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారని సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారని అన్నారు.

Pending bills: చిన్న కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లుల విడుదల చేసిన ప్రభుత్వం

Pending bills: చిన్న కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లుల విడుదల చేసిన ప్రభుత్వం

చిన్న కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులను ఇవాళ (శుక్రవారం) విడుదల చేసింది

HYDRAA: ఆక్రమణల తొలగింపు.. 2 వేల గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా

HYDRAA: ఆక్రమణల తొలగింపు.. 2 వేల గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా

కొండాపూర్‌లాంటి ఖ‌రీదైన ప్రాంతంలో ఏకంగా 2000 గ‌జాల పార్కు స్థ‌లాన్ని హైడ్రా శుక్ర‌వారం కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్ గ్రామంలోని రాఘ‌వేంద్ర కాల‌నీలో పార్కుతో పాటు.. క‌మ్యూనిటీ హాలు నిర్మాణానికి 2 వేల గ‌జాల‌ను లే ఔట్‌లో చూపించారు. పార్కు స్థలం ఖాళీగా ఉండటంతో అక్రమార్కులు ఆ స్థలాన్ని కబ్జా చేయడంపై దృష్టి పెట్టారు.

Venkaiah Naidu: కర్నూలు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు వెంకయ్యనాయుడు పరామర్శ

Venkaiah Naidu: కర్నూలు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు వెంకయ్యనాయుడు పరామర్శ

కర్నూలు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. ఈ మేరకు కర్నూలు అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి