• Home » Politicians

Politicians

TC Rajan: 108వ వడిలోకి టీసీ రాజన్‌

TC Rajan: 108వ వడిలోకి టీసీ రాజన్‌

స్వాతంత్య్ర సమరయోధుడు,పలమనేరు మాజీ ఎమ్మెల్యే, టీసీ రాజన్‌ 108వ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు.

Super six : మహా వేడుక

Super six : మహా వేడుక

చారిత్రక ఘట్టానికి అనంతపురం సిద్ధమైంది. పది రోజుల వ్యవధిలో ఏకంగా 3.50 లక్షల మంది రాష్ట్ర ప్రజలను ఒక చోటకు చేర్చే మహాయజ్ఞం పూర్తి అయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, మూడు పార్టీల నాయకులు నగరంలో తిష్ట వేసి.. చక చకా ఏర్పాట్లు చేయించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికలలో చాటిన ఐక్యతను హామీల అమలులో కొసాగించారు. కేవలం 15 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఆరు ప్రధాన హామీలను అమలు చేసి.. సగర్వంగా జనం ఎదుటకు వస్తున్నారు అగ్ర నాయకులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి ...

Communist Leader Kerala: కమ్యూనిస్టు దిగ్గజం వీఎస్‌ అచ్యుతానందన్‌ కన్నుమూత

Communist Leader Kerala: కమ్యూనిస్టు దిగ్గజం వీఎస్‌ అచ్యుతానందన్‌ కన్నుమూత

కేరళ మాజీ సీఎం, భారత కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజ నేతల్లో ఒకరైన వెలిక్కాకతు శంకరన్‌..

Voters: జిల్లా ఓటర్ల సంఖ్య 15,71,402

Voters: జిల్లా ఓటర్ల సంఖ్య 15,71,402

తాజా ఓటర్ల జాబితా మేరకు ఈనెల ఒకటో తేదీనాటికి జిల్లావ్యాప్తంగా 15,71,402 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

Tamil Civilization: తమిళ నాగరికతపై రాజకీయం

Tamil Civilization: తమిళ నాగరికతపై రాజకీయం

పురాతన నాగరికత ఆనవాళ్లు, చరిత్ర ఏ సంస్కృతికైనా గర్వకారణమే. అందులోనూ తమ భాషను, సంస్కృతిని విపరీతంగా ప్రేమించే తమిళుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

BC Communities: కూటమి ప్రభుత్వంతోనే బీసీలకు పునర్వైభవం

BC Communities: కూటమి ప్రభుత్వంతోనే బీసీలకు పునర్వైభవం

గత పాలకులు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే బీసీలకు తగిన ప్రాతినిథ్యం దక్కుతోంది. ఈ ప్రభుత్వంలోనే బీసీలకు పునర్వైభవం వచ్చింది అని మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, సత్యకుమార్‌ యాదవ్‌, సవిత పేర్కొన్నారు

 AP Minister Corruption: మంత్రిగారి బేరం

AP Minister Corruption: మంత్రిగారి బేరం

ఎలాగూ పని అయిపోయింది. ఇప్పుడు గుట్టు బయటపడితే ఏమైందిలే!! వచ్చే కమీషన్‌ అయితే తీసేసుకుందాం అనే రీతిన కంప్యూటర్ల కొను గోల్‌మాల్‌ వ్యవహారంలో సంబంధిత శాఖ మంత్రి వ్యవహరించినట్లు తెలిసింది.

Political Alliance: మళ్లీ ఏకమైన ఠాక్రే సోదరులు

Political Alliance: మళ్లీ ఏకమైన ఠాక్రే సోదరులు

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఠాక్రే సోదరులు సోదరుల కుమారులు ఉద్ధవ్‌, రాజ్‌ తొలిసారి ఒకే వేదికను పంచుకున్నారు.

PM Narendra Modi: భారత సంతతి ప్రజలకు ఓసీఐ కార్డులు

PM Narendra Modi: భారత సంతతి ప్రజలకు ఓసీఐ కార్డులు

ట్రినిడాడ్‌, టుబాగో దేశంలో నివసిస్తున్న భారత సంతతి ప్రజల్లో ఆరో తరం వారికి కూడా ప్రవాస భారతీయ పౌరసత్వ ఓసీఐ కార్డులు ఇవ్వనున్నట్లు ఆ దేశ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు.

PM Modi: భారత్‌లో 2500కు పైగా పార్టీలు

PM Modi: భారత్‌లో 2500కు పైగా పార్టీలు

పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. ఆ దేశ పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యం గురించి గురువారం ప్రసంగించారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి