• Home » Politicians

Politicians

RJD president: అక్కడంతా నియంతృత్వం, బంధుప్రీతి

RJD president: అక్కడంతా నియంతృత్వం, బంధుప్రీతి

ఆర్జేడీకు 13వ సారి జాతీయ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై లోక్ జనశక్తి పార్టీ ఎంపీ అరుణ్ భారతి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది నియంతృత్వం, బంధుప్రీతికి ప్రత్యక్ష సాక్ష్యమని..

Anagani: విజన్‌తో ముందడుగు

Anagani: విజన్‌తో ముందడుగు

సీఎం చంద్రబాబు నేతృత్వంలో విజన్‌-2047తో ముందడుగు వేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు.

YCP Political Terrorism: వైసీపీ మార్క్‌ పొలిటికల్‌ టెర్రరిజం

YCP Political Terrorism: వైసీపీ మార్క్‌ పొలిటికల్‌ టెర్రరిజం

ఓసారి జగన్‌ ఐదేళ్ల పాలనను గుర్తుచేసుకుంటే.. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నాశనం.. మద్యం, ఇసుకలో అడ్డగోలు దోపిడీ.. ప్రకృతి వనరులకు చెర.. విచ్చలవిడిగా గంజాయి, ఎర్రచందనం రవాణా.. అంతులేని అవినీతి, కమీషన్లు, దందాలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు.. ఇలా ఎన్నో అరాచకాలు.

Palla Simhachalam Demised: పల్లా శ్రీనివాస్‌కు పితృవియోగం

Palla Simhachalam Demised: పల్లా శ్రీనివాస్‌కు పితృవియోగం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (86) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన స్థానిక రాజేంద్రనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

Sugavasi Resignation: టీడీపీకి సుగవాసి రాజీనామా

Sugavasi Resignation: టీడీపీకి సుగవాసి రాజీనామా

ఉమ్మడి కడప జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌, సీనియర్‌ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు లేఖ పంపారు. గత ఆరునెలలుగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తల అభిప్రాయం తీసుకుని..

Mudragada Health: ముద్రగడకు క్యాన్సర్‌

Mudragada Health: ముద్రగడకు క్యాన్సర్‌

తన తండ్రి ముద్రగడ పద్మనాభం ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని రాజమహేంద్రవరంలో నివాసముంటున్న ఆయన కూతురు క్రాంతి శుక్రవారం ఎక్స్‌ ద్వారా వెల్లడించారు.

DCCB: డీసీసీబీ నాన్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా అమాస

DCCB: డీసీసీబీ నాన్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా అమాస

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) నాన్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా అమాస రాజశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు.

Minister Kandula Durgesh: అఖండ గోదావరి ప్రాజెక్టుకు జూన్‌లో శంకుస్థాపన

Minister Kandula Durgesh: అఖండ గోదావరి ప్రాజెక్టుకు జూన్‌లో శంకుస్థాపన

జూన్‌లో అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన జరగనుండగా, పవన్ కల్యాణ్‌, పురందేశ్వరి ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పర్యాటక అభివృద్ధికి భారీగా కేంద్ర నిధులతో హోటళ్లు, బోటు షికార్లు, టెంట్ సిటీల ఏర్పాట్లపై ప్రణాళికలు కొనసాగుతున్నాయి.

Nellore Quartz scam: క్వార్ట్జ్‌ కేసులో కాకాణి అరెస్టు

Nellore Quartz scam: క్వార్ట్జ్‌ కేసులో కాకాణి అరెస్టు

క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల్లో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాణిని బెంగళూరు శివార్లలో పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆయనపై ఎస్టీల బెదిరింపులు, ఫోర్జరీ కేసులు కూడా ఉన్నట్లు తెలిసింది.

CHITTOOR: మదనపల్లె రెవెన్యూలోకి పుంగనూరు

CHITTOOR: మదనపల్లె రెవెన్యూలోకి పుంగనూరు

31 మండలాలున్న చిత్తూరు జిల్లాలో మరో 5 మండలాలు తగ్గిపోనున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని 5 మండలాలను మదనపల్లె రెవెన్యూ సబ్‌ డివిజన్‌లో కలపనున్నారు. ఇటీవల రెవెన్యూ శాఖ పెట్టిన ప్రతిపాదన మేరకు మండలాలను విభజిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు మంగళవారం రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి