Home » PM Modi
పశ్చిమబెంగాల్లో ఘనవిజయం తరువాత తెలంగాణానే బీజేపీ టార్గెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్ష సంకేతాలిచ్చారు. ఒకప్పుడు పరిమిత ప్రభావం కలిగిన పార్టీగా బీజేపీని అనుకునేవారని, ఇప్పుడు దక్షిణాది నుంచి ఈశాన్యం వరకూ బీజేపీ అధికారంలోకి ఉందని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్లో ఆదివారం పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి మోదీ వెళ్లారు.
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు.
భాగ్యనగరంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగాలను సృష్టించనున్నాయని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.
తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. హైదరాబాద్లోని హెచ్ఐసీసీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మోదీని సత్కరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం బెంగళూరు పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో జిలెటిన్ స్టిక్స్తో కూడిన ఒక బ్యాగ్ను పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. 2047 పాలసీ డాక్యుమెంట్ రూపొందించామని పేర్కొన్నారు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసాలకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని మోదీ సహా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు అభినందనలు తెలిపారు.