Home » PM Modi
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇవాళ(ఫిబ్రవరి 1) ఆమె 2026-27 ఆర్థిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2019 నుంచి 2026 వరకు ఆమె మొత్తంగా 14 గంటలు బడ్జెట్ ప్రసంగం చేశారు.
ఈ బడ్జెట్ 'పుష్కలమైన అవకాశాలకు హైవే' అని ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను వాస్తవ రూపంలోకి తీసుకు వచ్చేలా భారతదేశ ఉజ్వల భవితకు గట్టి పునాదిని వేసిందన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026-27ను ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను సమర్పించనున్నారామె. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ కాంజీవరం పట్టుచీరలో కనిపించారు. ఆ చీర విశిష్టతలేమిటో తెలుసుకుందాం..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె చేతిలోని చిన్నపాటి ఎరుపు రంగు సంచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టనున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేకంగా రూపొందించిన చీరలో ఆమె కనిపించారు.
2026 జనవరి 26న గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరేడ్ (Republic Day Parade)లో సైనిక విన్యాసాలు, శకటాల ప్రదర్శనలను మనం ఆసక్తిగా తిలకించాం. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ పక్కన ఓ యువకుడు నిల్చుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. ఇంతకీ ఈయన ఎవరంటే..
కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి వివక్షత ఉందన్నారు. తెలంగాణపై బడ్జెట్లో వివక్షత చూపిస్తే బీజేపీ ఎంపీలే బాధ్యత వహించాలని అన్నారు..
ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న కేంద్ర ఆర్ధిక బడ్జెట్ 2026 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే బడ్జెట్లో పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం, పాత చట్టం నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025కి మారడంపై ప్రభుత్వం దృష్టి సారించనుందని సమాచారం.
కేంద్ర బడ్జెట్ అనగానే అందరిలో మొదటగా మెదిలే ప్రశ్న ఒకటుంటుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? వేటి ధరలు తగ్గుతాయి? అనే విషయాన్ని గమనిస్తూ ఉంటారు. కేంద్రం బడ్జెట్లో తీసుకునే నిర్ణయాలు, పన్నుల మినహాయింపులు, సుంకాలు, జీఎస్టీ రేట్లల్లో సవరణలతోనే వస్తువుల ధరల్లో మార్పులు వస్తాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న(ఆదివారం) కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాదితో ఆమె వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్పై ప్రసంగించనున్నారు.