• Home » PM Modi

PM Modi

యోగాతో ప్రపంచ శాంతి

యోగాతో ప్రపంచ శాంతి

భూగోళంపై నిత్యం ఏదో ఒకచోట అశాంతి, ఘర్షణలు చెలరేగుతున్న ప్రస్తుత తరుణంలో యోగ సాధన ప్రపంచానికి శాంతిని చేకూర్చగలదని ప్రధాని మోదీ అన్నారు.

రీ-నీట్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ ప్రయాణం వాయిదా

రీ-నీట్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ ప్రయాణం వాయిదా

ఎన్‌టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్ నేడు ప్రారంభమైంది. ఢిల్లీలోని ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రధాని మోదీ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

క్రియా, అష్టాంగ యోగాలు నా జీవితంలో భాగం: పవన్ కల్యాణ్

క్రియా, అష్టాంగ యోగాలు నా జీవితంలో భాగం: పవన్ కల్యాణ్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. యోగా అనేది భారతదేశ నాగరికతా జీవన విధానంలో ఒక అంతర్భాగమని వ్యాఖ్యానించారు.

యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆదివారం పూర్తి స్వదేశీ పరిజ్ఙానంతో రూపొందించిన మూడు యుద్ధ నౌకలను ఆయన జాతికి అంకితం చేశారు.

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ..

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ..

ప్రపంచ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ ఏడాది 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా' అనే థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్‌లో నిర్వహిస్తున్న యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

ఘనంగా 'పశ్చిమబంగ దివస్' వేడుకలు.. సీఎం సువేందు అధికారితో కలిసి పాల్గొన్న ప్రధాని మోదీ

ఘనంగా 'పశ్చిమబంగ దివస్' వేడుకలు.. సీఎం సువేందు అధికారితో కలిసి పాల్గొన్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఇవాళ ‘పశ్చిమబంగ దివస్’ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.

25 కోట్ల మందిని పేదరికం నుంచి మోదీ సర్కార్ బయటకు తీసుకొచ్చింది: మంత్రి సత్యకుమార్

25 కోట్ల మందిని పేదరికం నుంచి మోదీ సర్కార్ బయటకు తీసుకొచ్చింది: మంత్రి సత్యకుమార్

ఆర్థిక, అంత్యోదయ విధానంతో ముందుకెళ్తున్నామని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. పేదరికాన్నీ నిర్ములించడానికి మోదీ సర్కార్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

మొబైల్ తయారీలో భారత్‌కు రెండో స్థానం: మోదీ

మొబైల్ తయారీలో భారత్‌కు రెండో స్థానం: మోదీ

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ భారత ఆర్థిక, సాంకేతిక పురోగతిని ప్రపంచ వేదికపై ప్రస్తావించారు. మొబైల్ తయారీ రంగంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకోవడం దేశ సామర్థ్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

సాయం కాదు..భాగస్వామ్యం కావాలి

సాయం కాదు..భాగస్వామ్యం కావాలి

ప్రపంచం ప్రస్తుతమున్న దాత, గ్రహీత విధానం నుంచి పరస్పర ఐక్యత, సమానత్వంతో కూడిన భాగస్వామ్యాల దిశగా మళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

మోదీ కఠినమైన నాయకుడు.. ప్రధానిపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

మోదీ కఠినమైన నాయకుడు.. ప్రధానిపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. జీ7 వేదికగా జరిగిన భేటీలో మోదీని కఠినమైన నాయకుడని అభివర్ణిస్తూనే.. భారత్‌తో అమెరికాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి