• Home » PM Modi

PM Modi

ఆందోళన వద్దు.. నేను మీతోనే!

ఆందోళన వద్దు.. నేను మీతోనే!

పార్లమెంటు.. ప్రజాస్వామ్య అత్యున్నత దేవాలయమని ప్రధాని మోదీ అన్నారు. అయితే దాని కార్యకలాపాలను తరచూ అడ్డుకోవడం బాధాకరమని చెప్పారు.

ఆందోళన వద్దు.. నేను మీతోనే ఉన్నా: ప్రధాని మోదీ

ఆందోళన వద్దు.. నేను మీతోనే ఉన్నా: ప్రధాని మోదీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎన్‌డీఏ ఎంపీలతో శుక్రవారం నిర్వహించిన అల్పాహారం కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుగుబాటు ఎంపీలకు తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.

ప్రతి భారతీయుడూ.. చేనేతకు అండగా నిలవాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ప్రతి భారతీయుడూ.. చేనేతకు అండగా నిలవాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశపు గొప్ప నేత వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్న నైపుణ్యం గల చేతులను గౌరవిద్దామని అన్నారు.

దేశంలో నేతన్నల కుటుంబాలకు మద్దతు ఇవ్వాలి: ప్రజలకు మోదీ పిలుపు

దేశంలో నేతన్నల కుటుంబాలకు మద్దతు ఇవ్వాలి: ప్రజలకు మోదీ పిలుపు

జాతీయ చేనేత దినోత్సవం నేడు. ఈ నేపథ్యంలో నేతన్నలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ప్రధాని విదేశీ పర్యటనలు.. ఖర్చు చేసిన ఒక్కో రూపాయికి రూ.66 వేల పెట్టుబడులు..

ప్రధాని విదేశీ పర్యటనలు.. ఖర్చు చేసిన ఒక్కో రూపాయికి రూ.66 వేల పెట్టుబడులు..

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను తాజాగా విదేశాంగ శాఖ వెల్లడించింది. 2021 నుంచి 2025 డిసెంబర్ వరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై మొత్తం రూ.482.92 కోట్లు ఖర్చు అయ్యాయి.

గోబర్ధన్‌ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

గోబర్ధన్‌ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలుకీలక అంశాలపై మంత్రులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు.

వీధి వ్యాపారుల పెన్నిధి.. పీఎం స్వనిధి

వీధి వ్యాపారుల పెన్నిధి.. పీఎం స్వనిధి

రోజువారీ సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం అండగా మారుతోంది.

ప్రధాని పోస్ట్ తొలగింపుపై మెటా అధికారి క్షమాపణ.. సాంకేతిక పొరపాటేనన్న జోయెల్ కప్లాన్..

ప్రధాని పోస్ట్ తొలగింపుపై మెటా అధికారి క్షమాపణ.. సాంకేతిక పొరపాటేనన్న జోయెల్ కప్లాన్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా కనిపించకుండా పోవడంపై మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ అధికారి జోయెల్ కప్లాన్ వివరణ ఇచ్చారు.

ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పిన మెటా సీఈఓ జుకర్‌బర్గ్‌

ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పిన మెటా సీఈఓ జుకర్‌బర్గ్‌

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో తొలగింపుపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్.. ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌కు విదేశీ పెట్టుబడుల ప్రవాహం

ఆంధ్రప్రదేశ్‌కు విదేశీ పెట్టుబడుల ప్రవాహం

ఆంధ్రప్రదేశ్‌కు విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. లోక్‌సభలో లెక్కలతో సహా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నపై కేంద్రం వివరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి