Home » Perni Nani
మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానం భూములపై అసత్యప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని మంగళవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని చేసిన నిరాధారమైన అనుచిత వ్యాఖ్యలను నూజివీడు డీఎస్పీ ఖండించారు. పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామ కొల్లేరు ప్రాంత రైతాంగ పోరాటంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం మారణయుధాలతో కొంతమంది రౌడీ షీటర్లు, బౌన్సర్లను తన ఇంటి వద్ద వైసీపీ నాయకుడు అబ్బాయి చౌదరి ఏర్పాటు చేశారు.
రప్పా రప్పా అని చెప్పడం కాదు.. . రాత్రికి రాత్రి చేసేయాలంటూ.. పామర్రులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా చుక్కెదురు కావడంతో పేర్ని నాని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
మచిలీపట్నంలో ఇటీవల రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఏడుగురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
వైసీపీ కార్యకర్తల సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో ..
పామర్రు పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ మాజీ మంత్రి పేర్ని నాని దాఖలు చేసిన పిటిషన్ విషయంలో నిరాశ ఎదురైంది. ఎందుకంటే తాజాగా ఆ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతోపాటు కీలక ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని మాజీ సీఎం జగన్, వారి సైకోలు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. రప్పా రప్పా అంటారా.. మీకు సిగ్గు శరం ఏమైనా ఉందా? అంటూ వారిపై నిప్పులు చెరిగారు. అంతేకాకుండా..
గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వెను మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని హస్తం బట్టబయలైంది. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకు, గొడవలు సృష్టించడానికి ముందస్తు ప్రణాళికతోనే...
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానిపై విజయవాడలో ఆదివారం నాడు మరో కేసు నమోదైంది. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఫతావుల్లా, ఆషాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.