• Home » Penukonda

Penukonda

Penukonda: కియ కార్ల రవాణా కోసం గూడ్స్‌ రైలు ప్రారంభం

Penukonda: కియ కార్ల రవాణా కోసం గూడ్స్‌ రైలు ప్రారంభం

కియ కార్లను రవాణా చేసేందుకు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ రైల్వే స్టేషన్‌లో గూడ్స్‌ రైలును కియ ప్రతినిధులు,

THEFT: పగలు.. రాత్రి బిజీ బిజీ..!

THEFT: పగలు.. రాత్రి బిజీ బిజీ..!

బంగారు ఆభరణాలను ఉదయం చోరీలు చేసి.. రాత్రిళ్లు కరిగించి బిస్కెట్‌గా మార్చి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర దొంగ సుహైల్‌ ఖానను పోలీసులు అరెస్టు చేశారు. అతన్నుంచి 350 గ్రాముల బంగారం బిస్కెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

SEEMA: సీమకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

SEEMA: సీమకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

రాష్ట్ర బడ్జెట్‌లో రాయలసీమకు ప్రత్యేకంగా 42 శాతం నిధులను కేటాయించాలని రాయలసీమ విద్యావంతుల వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. శనివారం రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఏఓ గిరిధర్‌కు వినతి పత్రం అందించారు.

SHIVARATRI: శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

SHIVARATRI: శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

స్థానిక బోగసముద్రం చెరువులోని యోగముద్ర ఈశ్వరుడి వద్ద రెండ్రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తీ చేసినట్లు చెరువు జలవన సంరక్షణ సమితి సభ్యులు తెలిపారు.

HINDUPUR CHAIRMAN : పిల్లల ఆరోగ్యమే.. దేశ సౌభాగ్యం

HINDUPUR CHAIRMAN : పిల్లల ఆరోగ్యమే.. దేశ సౌభాగ్యం

పిల్లల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని మున్సిపల్‌ చైర్మన డి.ఇ. రమే్‌షకుమార్‌ అన్నారు.

 Annual Celebrations : పెనుగొండ వాసవీ ధామ్‌ పీఠాధిపతిగా బాలస్వామికి పట్టాభిషేకం

Annual Celebrations : పెనుగొండ వాసవీ ధామ్‌ పీఠాధిపతిగా బాలస్వామికి పట్టాభిషేకం

పెనుగొండ ట్రస్టు ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని వాసవి శాంతి ధామ్‌లో వాసవి కన్యకా పరమేశ్వరి 90 అడుగుల పంచలోహ...

MINISTER SAVITHA: ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించండి

MINISTER SAVITHA: ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించండి

ప్రజాసమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత ఆదేశించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో మంత్రి అర్జీలు స్వీకరించారు.

Minister Somanna : సంపద సృష్టికర్తలు ప్రధాని మోదీ, చంద్రబాబు

Minister Somanna : సంపద సృష్టికర్తలు ప్రధాని మోదీ, చంద్రబాబు

ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టికర్తలని రైల్వేశాఖ సహాయ మంత్రి సోమణ్ణ పేర్కొన్నారు.

MINISTER SAVITHA: ఆహార భద్రతతో కూడిన విద్యే లక్ష్యం

MINISTER SAVITHA: ఆహార భద్రతతో కూడిన విద్యే లక్ష్యం

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు ఆహార భద్రతతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పెనుకొండ, రొద్దంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీ బీకే పార్థసారథితో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు.

 Penugonda Lakshminarayana : సాంస్కృతిక పునర్వికాసం అవసరం

Penugonda Lakshminarayana : సాంస్కృతిక పునర్వికాసం అవసరం

సాంస్కృతిక పునర్జీవనం, పునర్వికాసం ప్రస్తుత సమాజంలో ఎంతైనా అవసరం ఉందని అరసం జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి