• Home » Penukonda

Penukonda

Minister Savitha: అపరభగీరథుడు చంద్రబాబు.. అతిపెద్ద దొంగ జగన్‌

Minister Savitha: అపరభగీరథుడు చంద్రబాబు.. అతిపెద్ద దొంగ జగన్‌

రాష్ట్రమంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అపరభగీరథుడు సీఎం చంద్రబాబునాయుడు.. అతిపెద్ద దొంగ జగన్‌ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీసీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..

Minister Savitha: పెనుకొండలో.. ఇస్కాన్‌ బేస్‌ క్యాంప్‌

Minister Savitha: పెనుకొండలో.. ఇస్కాన్‌ బేస్‌ క్యాంప్‌

పెనుకొండలో.. ఇస్కాన్‌ బేస్‌ క్యాంప్‌ ఏర్పాటుకానుంది. మొత్తం 60 ఎకరాల స్థలంలో రూ.425 కోట్లతో దీని నిర్మాణం జరగనుంది. కాగా.. ఈ బేస్ క్యాంపు నిర్మాణం ద్వారా ఈ బేస్‌ క్యాంప్‌ ఏర్పాటుతో 1035 మందికి ప్రత్యక్షంగా 3 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని మంత్రి సవిత తెలిపారు

RDO: క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించండి

RDO: క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించండి

సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహిస్తోందని ఇనచార్జి ఆర్‌డీవో ఆనంద్‌ కుమార్‌ అన్నారు. సోమవారం ఆర్‌డీవో కార్యాలయ ఆవరణలో రెవెన్యూ క్లినిక్‌ నిర్వహించారు.

WOOD TRANSPORT: కలప అక్రమ రవాణాను అడ్డుకునేదెవరు?

WOOD TRANSPORT: కలప అక్రమ రవాణాను అడ్డుకునేదెవరు?

అక్రమంగా అటవీ ప్రాంతం నుంచి చెట్లను నరికి హైవేమీదుగా వాహనాల ద్వారా దర్జాగా తరలిస్తు న్నా అడ్డుకునే అధికారులు కరువయ్యారు. పచ్చనిచెట్లపై గొడ్డలివేటు ప డుతున్నా అటవీ అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తా విస్తోంది.

TDP: హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబు

TDP: హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబు

మడకశిరకు ఆర్డీఓ కార్యాలయం రావడం వరమని సీఎం చంద్రబాబు ఇచ్చినమాట నిలుపుకొన్నారని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సచివాలయ ఆవరణలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనక్యాణ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

MARKET : వారపు సంత కోసం వ్యాపారుల పాట్లు

MARKET : వారపు సంత కోసం వ్యాపారుల పాట్లు

మండల కేంద్రంలో 25ఏళ్ల క్రితం జనాభా తక్కువ ఉన్న సమయంలో వారపుసంతను రోడ్డుపై నిర్వహించేవారు. రాను రాను పట్టణం విస్తరించింది. మేజర్‌ పంచాయతీలో 20వేలకుపైగా జనాభా ఉంది. నేటికీ పాతూరుకు వెళే ్లదారిలోనే వారపుసంత నిర్వహిస్తున్నట్లు వ్యాపారులు అంటున్నారు.

ROADS: రోడ్లకు మహర్దశ

ROADS: రోడ్లకు మహర్దశ

మండల కేంద్రంలో 25ఏళ్ల క్రితం జనాభా తక్కువ ఉన్న సమయంలో వారపుసంతను రోడ్డుపై నిర్వహించేవారు. రాను రాను పట్టణం విస్తరించింది. మేజర్‌ పంచాయతీలో 20వేలకుపైగా జనాభా ఉంది. నేటికీ పాతూరుకు వెళే ్లదారిలోనే వారపుసంత నిర్వహిస్తున్నట్లు వ్యాపారులు అంటున్నారు.

KGBV: కేజీబీవీలో కోతుల బెడద

KGBV: కేజీబీవీలో కోతుల బెడద

మండలంలోని పాపిరెడ్డిపల్లి వద్దనున్న కేజీబీవీలో కోతుల బెడద ఎక్కువైంది. కొన్నేళ్లుగా కోతులు హాస్టల్‌ గదుల్లోకి చొరబడి విద్యార్థుల బ్యాగులోని పుస్తకాలు చిందరవందరచేస్తూ దాచుకున్న తినుబండారాళ్లను ఎత్తుకెళ్తున్నాయి.

DEPUTY DMHO: పోలియో చుక్కలు వేయించాలి

DEPUTY DMHO: పోలియో చుక్కలు వేయించాలి

నియోజకవర్గంలో 21వ తేదీన నిర్వహించే పోలియో చుక్కల కార్యక్రమంలో ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా చుక్కలు వేయించాలని డిప్యూటీ డీఎంహెచఓ డాక్టర్‌ మంజువాణి సూచించారు.

CITU: మహాసభలను విజయవంతం చేయండి

CITU: మహాసభలను విజయవంతం చేయండి

కార్మిక సమస్యలపై 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతున్న సీఐటీయూ ఆల్‌ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి