• Home » Penukonda

Penukonda

వీఆర్వో మోసం చేశాడని రైతు ఫిర్యాదు

వీఆర్వో మోసం చేశాడని రైతు ఫిర్యాదు

మండలం మాగేచెరువు వీఆర్‌ఓ సోమశేఖర్‌నాయక్‌ తమ భూములు అమ్మి డబ్బుల విషయంలో మో సం చేశాడని గోరంట్ల మండలం కొడిగేపల్లి పంచాయతీకి చెందిన రైతులు తహసీల్దార్‌ కార్యాలయంలో డీటీ రెడ్డిశేఖర్‌కు ఫిర్యాదు చేశారు.

AIDS DAY: ఎయిడ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

AIDS DAY: ఎయిడ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ఎయిడ్స్‌ రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి వెంకటేశ్వర్లునాయక్‌ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.

WEAVERS: నేతన్న నేస్తం అమలు చేయండి

WEAVERS: నేతన్న నేస్తం అమలు చేయండి

చేనేత కార్మికులకు నేతన్న నేస్తం అమలు చేయాలని ఏపీ చేనేత సంఘం జిల్లా నాయకుడు శీల నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ENCROACHMENTS: చెరువు ఆక్రమణదారులపై చర్యలేవీ?

ENCROACHMENTS: చెరువు ఆక్రమణదారులపై చర్యలేవీ?

ఉమ్మడి జిల్లాలో రెండో అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన పరిగి చెరువును కొందరు ఆక్రమించుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియల్‌ వ్యాపారులు చెరువును చదును చేసి ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

SEEDS : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

SEEDS : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో 80 శాతం సబ్సిడీతో ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

MINISTER SAVITHA: స్థానిక సమస్యలు పరిష్కరించండి

MINISTER SAVITHA: స్థానిక సమస్యలు పరిష్కరించండి

స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి సవిత మండల నాయకులకు సూచించారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పెనుకొండ మండల నాయకులతో సమావేశం నిర్వహించారు.

NSS: ముగిసిన ఎనఎ్‌సఎ్‌స ప్రత్యేక శిబిరం

NSS: ముగిసిన ఎనఎ్‌సఎ్‌స ప్రత్యేక శిబిరం

స్థానిక పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎనఎ్‌సఎ్‌స యూనిట్‌-2 ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం సోమవారంతో ముగిసింది.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

కూటమి ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అం దేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ గీత సూచించారు. సోమవారం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వ్యవసాయశాఖాధికారులు మాట్లాడుతూ.. మండలంలో ఈక్రాప్‌ నమోదు వందశాతం పూర్తయిందని, డ్రోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

CPM: రేషన మాఫియాను అరికట్టండి

CPM: రేషన మాఫియాను అరికట్టండి

మండల వ్యాప్తంగా ఉన్న రేషన షాపుల నుంచి సబ్సిడీ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలింపును అరికట్టాలని సీపీఎం జిల్లా నాయకుడు పెద్దన్న కోరారు. రెండు చోట్ల డంప్‌లు ఏర్పాటుచేసుకుని టెంపోలు, లారీలలో వాటిని తరలిస్తున్నట్లు ఆరోపించారు.

ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యం.. టైరు కిందపడి చిరిగిన చీరలు

ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యం.. టైరు కిందపడి చిరిగిన చీరలు

డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా పట్టు చీరలు చిరిగిపోయాయని చేనేత కార్మికులు వాగ్వాదానికి దిగారు. ధర్మవరం నుంచి సోమందేపల్లి మీదుగా హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ కాంట్రాక్టు బస్సును ఆపి, డ్రైవర్‌ను నిలదీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి