• Home » Peddapalli

Peddapalli

నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలి

నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలి

మంథని నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం రామగిరి అతిథి గృహంలో ఇంజ నీరింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఆయిల్‌పామ్‌ సాగుపై విస్తృత ప్రచారం

ఆయిల్‌పామ్‌ సాగుపై విస్తృత ప్రచారం

ఆయిల్‌పామ్‌ పంట సాగుపై జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం సాగుకన్నా అదనంగా మరో రెండు వేల ఎకరాలు సాగు లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.

ముగిసిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు

ముగిసిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు

జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం జాతీయ యువజన ఉత్సవాలను అదనపు కలెక్టర్‌ దాసరి వేణు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పులమాలలు వేసి నివాళులర్పించారు.

రామగుండంలో ఆధునిక నాలాలు

రామగుండంలో ఆధునిక నాలాలు

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో నాలాలను ఆధునిక పద్ధ తిలో నిర్మిస్తున్నారు. నాలాల్లో చెత్త వేయకుండా నాలాల పైకప్పు పెన్సింగ్‌ వేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధి లో ఆధునికీకరిస్తున్న అన్నీ ప్రధాన నాలాల్లో ఇదే విధా నాన్ని కొనసాగిస్తున్నారు.

రైతులకు పరిహారం చెల్లించకుంటే కలెక్టరేట్‌ ముట్టడి

రైతులకు పరిహారం చెల్లించకుంటే కలెక్టరేట్‌ ముట్టడి

తుఫాను వల్ల పంటలను కోల్పో యిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తా మని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. కొలనూర్‌లో మీస అర్జున్‌ రావు, గొట్టేముక్కుల సురేష్‌ రెడ్డి, నల్ల మనోహర్‌ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు.

పోలీసులకు శారీరక, మానసిక ఆరోగ్యం ముఖ్యం

పోలీసులకు శారీరక, మానసిక ఆరోగ్యం ముఖ్యం

పోలీస్‌ సిబ్బందికి విధి నిర్వ హణలో శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. మంగళవారం పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌లో సిబ్బందికి వ్యక్తిగత భద్రత, స్వీయ క్రమశిక్షణ, ప్రవర్తన నియామవళిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ముల్కల పల్లి, కమాన్‌పూర్‌, రాజాపూర్‌, గుండారం, పేరపల్లి, సిద్దిపల్లె, నాగారం గ్రామాల్లో సోమవారం సెర్ప్‌ ఆధ్వ ర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్‌ వైనాల రాజు ప్రారంభించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో నిలిచిన ఉత్పత్తి

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో నిలిచిన ఉత్పత్తి

రామగుండం ఫెర్టిటైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో సోమవారం తెల్లవారుజామున యూరియా ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. యూరియా ప్లాంట్‌లో గ్యాస్‌ పైప్‌లైన్‌కు సంబంధించి సాంకేతిక సమస్యతో లీకేజీ ఏర్పడింది. దీంతో యూరియా ఉత్పత్తిని నిలిపివేశారు.

నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల పక్షాన పరిహారం ఇప్పించే వరకు బీజేపీ అం డగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆయన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సహకార సంఘాలు ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలి

సహకార సంఘాలు ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలి

ఆయిల్‌ పామ్‌ సాగును వ్యవసాయ సహ కార సంఘాలు ప్రోత్సహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్ట రేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లడుతూ జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగును మరింత విస్తృత పరిచే దిశగా ,రైతులను వ్యవసాయ శాఖ, అధికారులు, సహకార సంఘాల చైర్మన్‌లు ప్రోత్సహించా లన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి