• Home » Peddapalli

Peddapalli

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొందాం

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొందాం

ఎల్‌నినో పరి స్థితులను ఎదుర్కొవడానికి రైతులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మార్‌ అన్నారు. మంగళవారం సర్‌ కార్యక్రమంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి పాల్గొన్నారు.

ముసురు వాన..   మురిసిన రైతన్న...

ముసురు వాన.. మురిసిన రైతన్న...

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో ఇరవై రోజులుగా వర్షాలు పడకపోవడంతో ఆందోళన చెందుతున్న రైతులకు వరుణుడు కాస్త ఉపశమనం కల్పించాడు. సోమవారం రాత్రి నుంచి ముసురు వాన పడుతుండడంతో ఆరుతడి పంటలకు జీవం పోసినట్ల య్యింది.

యాగాలు చేస్తే నీళ్లురావు

యాగాలు చేస్తే నీళ్లురావు

మంత్రులు యాగాలు చేయడం ద్వారా వారికి పుణ్యమస్తది గాని రైతులకు నీళ్లు రావు... రోజుకు లక్ష క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా, రోజుకు 3 టీఎంసీల నీరు తోడే అవకాశం ఉన్నా నీరు ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం మేడారం నంది రిజర్వాయర్‌ను బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు.

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ బి. శ్రీరాములుతో కలిసి కలెక్టరేట్‌ సమావేశం మందిరం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

కేటీఆర్‌ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండు

కేటీఆర్‌ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండు

కాంగ్రెస్‌ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ మంత్రి కేటీఆర్‌ రాజీనామాకు సిద్ధంగా ఉం డాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ అన్నారు. రామగుండం పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ రాష్ట్రంలో 57 శాఖల్లో మొత్తం 70,664 ఉద్యోగాలు భర్తీ చేశామని ఆధారాలతో సహ చూపిస్తున్నామని, కేటీఆర్‌ నీ మాట మీద నీకు గౌరవం, దమ్ము ఉంటే రాజకీయ సన్యాసం చేయాలని ఎమ్మెల్యే సవాల్‌ విసిరారు.

మెరుగైన వైద్యసేవల కోసమే బస్తీ దవాఖానాలు

మెరుగైన వైద్యసేవల కోసమే బస్తీ దవాఖానాలు

ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందించేందుకే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తా నాబాద్‌ మున్సిపాలిటీ పరిధి ఏడవ వార్డు యాదవనగర్‌లో రూ.20 లక్షలతో నిర్మించనున్న బస్తీ దవాఖానా పనులకు సోమవారం భూమి పూజచేసి ప్రారంభించారు.

పోరాటాల ప్రతిధ్వని అరుణోదయ నాగన్న

పోరాటాల ప్రతిధ్వని అరుణోదయ నాగన్న

పోరాటాల ప్రతిధ్వనిగా పేరు గాంచిన అరుణోదయ నాగన్న స్వరం మూగబోవడం బాధాకరమని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమో క్రసి కేంద్ర కమిటీ నాయకులు చలపతిరావు పేర్కొ న్నారు. ఆదివారం ఎన్టీసీపీ జ్యోతినగర్‌లోని ఐఎఫ్‌టీ యూ కార్యాలయం వద్ద కామ్రేడ్‌ నాగన్న సంతాప సభను నిర్వహించారు.

బహుజనులంతా సంఘటితం కావాలి

బహుజనులంతా సంఘటితం కావాలి

బహుజానులంతా సంఘటితం కావాలని బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగరం శంకర్‌లాల్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 80 శాతం పైగా ఉన్న బహుజన వర్గాలకు రిజర్వేషన్లు సరిగా అందకుండా పాలకులు చేస్తున్నారన్నారు.

న్యాక్‌ సెంటర్‌ ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలి

న్యాక్‌ సెంటర్‌ ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలి

మంథనిలో న్యాక్‌ సెంటర్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారో ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రజలకు చెప్పా లని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్‌ మార్చి నెలలోనే న్యాక్‌ సెంటర్‌ తీసుకువచ్చారన్నారు.

గొల్లపల్లిలో లక్క పురుగుల బెడద

గొల్లపల్లిలో లక్క పురుగుల బెడద

సుల్తానాబాద్‌ పట్టణంలోని గొల్లపల్లి ప్రాంతంలో లక్క పురుగుల బెడద తీవ్రంగా ఉంది. ప్రజలు లక్క పురుగులతో ఇబ్బందులు పడుతున్నారు. వీటి మూలంగా ఇండ్లలో ఉండలేని దుస్థితి నెలకొందని, ఆహార పదార్థాల్లో పడడంతో తినలేని పరిస్థితి ఉందని గొల్లపల్లి యాదవనగర్‌ వాసులు అవేదన వ్యక్తం చేస్తు న్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి