• Home » Peddapalli

Peddapalli

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

జలసిరి కార్యక్రమంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కాళిందిని అధికారులను ఆదేశించారు. రాఘవాపూర్‌, సబ్బితం గ్రామాల్లో ఆమె పర్యటించారు.

సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ అమలుచేయాలి

సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ అమలుచేయాలి

సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్‌ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం జిల్లా కార్యవర్గ సమావేశం ఐఎంఏ హాల్‌లో జరిగింది.

 వరి సాగు చేస్తే ఆర్థిక నష్టాలు తప్పవు

వరి సాగు చేస్తే ఆర్థిక నష్టాలు తప్పవు

ఎల్‌నినో ప్రభావం తీవ్రం కాబోతుందని, వరి పంటలు సాగు వద్దన్నా కూడా రైతులు మొండిగా వ్యవహరిస్తే సాగునీటి కొరత వల్ల ఆర్థిక నష్టాలు తప్పవని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన రెవెన్యూ కార్యాలయ భవనాన్ని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష కలిసి ప్రారంభించారు.

సింగరేణిలో దొంగలు పడ్డారు...

సింగరేణిలో దొంగలు పడ్డారు...

సింగరేణిలో ఆదాని, అంబానీల రూపంలో దొంగలు పడ్డారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం గోదావరిఖని జీఎం ఆఫీస్‌ గ్రౌండ్‌లో జరిగిన సింగరేణి కార్మికుల కవాతులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ సింగరేణి 80 ఏళ్ల చరిత్ర కలిగిన సంఘం ఏఐటీయూసీ అని, దీనిలో కొనసాగడానికి కార్మిక వర్గం గర్వపడాలన్నారు.

సర్‌పై అప్రమత్తంగా వ్యవహరించాలి

సర్‌పై అప్రమత్తంగా వ్యవహరించాలి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కార్యక్రమంపై అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మున్సిపల్‌ పాలక వర్గాన్ని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయా లని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్‌ అన్నారు. శుక్ర వారం రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆయన పాల్గొన్నారు.

భూగర్భ జలాల రక్షణకు చర్యలు చేపట్టండి

భూగర్భ జలాల రక్షణకు చర్యలు చేపట్టండి

వర్షం నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను వృథా చేయకుండా తక్షణమే రక్షణ చర్యలను చేపట్టాలని జడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో కె.నరేందర్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాల యంలో శుక్రవారం జలశ్రీ పథకం అమలులో భాగంగా అధికారులతో సమావేశం నిర్వహించారు.

పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ క్రషర్ నగర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రజాస్వామ్యంపై దాడిని ఖండించాలి

ప్రజాస్వామ్యంపై దాడిని ఖండించాలి

ప్రజాస్వామ్య వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ దాడిని ఖండించాలని, నీట్‌ పరీక్ష రద్దుకు కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే బర్తరఫ్‌ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కౌన్సిల్‌ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

కాళేశ్వరం నీళ్లు ఉమ్మడి జిల్లాకు ఎప్పుడూ అందలేదు

కాళేశ్వరం నీళ్లు ఉమ్మడి జిల్లాకు ఎప్పుడూ అందలేదు

కాళేశ్వరం నీళ్లు ఏనాడు ఉమ్మడి జిల్లాకు అందిన దాఖలాలు లేవని, అందినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం నిర్మాణాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. వ్యవసాయ మార్కెట్‌ గోదాంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడతూ కేటీఆర్‌, హరీష్‌రావుకు రోజు అబద్దాలు ఆడందే నిద్రపట్టదని ఎద్దేవా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి