• Home » Peddapalli

Peddapalli

తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు చర్యలు

తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు చర్యలు

ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ వర కు ఒకే ప్రాంగణంలో ఉండేందుకు తెలంగాణ ఫ్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని, వీటిని పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి అధికారుల బృందం సోమవారం వచ్చారు.

సాగు భూములు ఇచ్చేది లేదు

సాగు భూములు ఇచ్చేది లేదు

ప్రాణాలైనా ఇస్తాం కానీ సాగు భూములు ఇచ్చేది లేదని దర్యాపూర్‌ బాధిత రైతులు పేర్కొన్నారు. శనివారం దర్యాపూర్‌ శివారులో రెవెన్యూ అధికారులు 144, 145 గల సర్వే నెంబర్లలో ఎక్స్‌కవేటర్‌తో ట్రెంచ్‌ పనులు చేయించేందుకు రావడంతో రైతులు అడ్డుకున్నారు.

సింగరేణి సంస్థను కాపాడింది కాంగ్రెస్‌ పార్టీనే

సింగరేణి సంస్థను కాపాడింది కాంగ్రెస్‌ పార్టీనే

సింగ రేణి సంస్థను నాటి నుంచి కాపాడింది కాంగ్రె స్‌ పార్టీనేని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. ఇటీవల జిల్లాలోని సిం గరేణి గనుల ప్రాంతాల్లో పర్యటించిన టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కవిత చేసిన పలు ఆరోపణలను, విమర్శలను మంత్రి శ్రీధ ర్‌బాబు పరోక్షంగా తిప్పికొట్టారు.

 రైతులు, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలి

రైతులు, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలి

జిల్లాలో మత్స్యరంగం ద్వారా రైతులు, మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయం కల్పించే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జలా శయ విస్తీర్ణంలో కేవలం ఒక శాతం భూభాగాన్ని మాత్రమే ఫిష్‌ కేజీల ఏర్పాటుకు వినియోగించవచ్చని తెలిపారు.

యూరియా సరఫరాలో తెలంగాణ దేశానికే ఆదర్శం

యూరియా సరఫరాలో తెలంగాణ దేశానికే ఆదర్శం

యూరియా సర ఫరాలో యాప్‌ ఆధారిత విధానాన్ని అమలు చేయడం లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వవిప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ కొప్పుల వెంకటరెడ్డితో కలిసి యూరియా బుకింగ్‌ యాప్‌ను ఆరంభించారు.

పెద్దపల్లి జిల్లా రామగుండంలో పేలిన తుపాకీ.. హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు..

పెద్దపల్లి జిల్లా రామగుండంలో పేలిన తుపాకీ.. హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు..

పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కావడం కలకలం రేపుతోంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) సీఐఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్‌లో ఈ ఘటన జరిగింది.

విద్యా ప్రమాణాల పెంపుపై ప్రశంస

విద్యా ప్రమాణాల పెంపుపై ప్రశంస

విద్యా ప్రమాణాల పెం పులో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపిన కలెక్టర్‌ కోయశ్రీహర్షతో పాటు జిల్లా విద్యాధికారులకు ప్రశంస లభించింది. శుక్రవారం హైద రాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌, ముఖ్యమంత్రి కలెక్టర్‌ కోయశ్రీహర్షకు ప్రశంసాపత్రం అందించి సన్మా నించారు.

రామగుండం-మణుగూరు   రైల్వేలైన్‌ను గడువులోగా పూర్తిచేయాలి

రామగుండం-మణుగూరు రైల్వేలైన్‌ను గడువులోగా పూర్తిచేయాలి

కేంద్ర ప్రభుత్వం రామగుం డం నుంచి మణుగూరు వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్‌ పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ డిమాండ్‌ చేశారు.

చెంచు కుటుంబాల అభివృద్ధికి చర్యలు

చెంచు కుటుంబాల అభివృద్ధికి చర్యలు

చెంచు కుటుంబాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవా రం పారుపల్లిలో చెంచుల నివాస గృహాలను కలెక్టర్‌ సందర్శించారు. పారుపల్లి గ్రామంలోని 15 చెంచు కుటుంబాల వారికి అవసరమైన ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు, అర్హులైన వారికి పెన్షన్లు కలెక్టర్‌ చొరవతో అధికారులు అందించారు.

 రైతుభరోసా రెండు ఎకరాలకేనా..

రైతుభరోసా రెండు ఎకరాలకేనా..

రైతుభరోసా, యూరియా సరఫరా విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. శుక్రవారం బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఆర్‌జీ 3 పరిధిలోని అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టును సందర్శించి కార్మికులతో మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి