• Home » Peddapalli

Peddapalli

పక్కాగా సాగు లెక్కలు

పక్కాగా సాగు లెక్కలు

సాగు లెక్కలు పక్కాగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంటల నమోదు ద్వారా రైతులకు బహూళ ప్రయోజనాలు చేకూర్చే దిశగానే కేంద్రం డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విధానాన్ని తీసుకవచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ పంటల సర్వేను వేగవంతంగా పూర్తి చేసే చర్యలు మొదలుపెట్టింది.

శ్రీరస్తు... శుభమస్తు

శ్రీరస్తు... శుభమస్తు

వివాహాలు, శుభకార్యాల సందడి మొదలైంది. ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో భాజాభజంత్రీలు మోగనున్నాయి.

ముగిసిన సీసీఐ పత్తి కొనుగోళ్లు..

ముగిసిన సీసీఐ పత్తి కొనుగోళ్లు..

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కేంద్రా లను శనివారం వరకే కొనుగోలు చేపట్టి ఆదివారం నుంచి మూసివేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల ఇండ్ల వద్ద పత్తి నిల్వలు ఉండటంతో పాటు చేనులలో కూడా ఇంకా పత్తి ఏరాల్సి ఉన్నది.

గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

ఐదు రోజులుగా శిక్షణలో తెలుసుకున్న విషయాలను గ్రామాల అభివృద్ధికి వినియోగిం చాలని ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు అన్నారు.

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని ఏంఎసీ చైర్మన్‌ రామిడి తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం తారుపల్లి మండల పరిషత్‌ ప్రైమరీ పాఠశాలలో కలెక్టర్‌ ప్రత్యేక నిధులతో మంజూరు చేసిన డ్యూయల్‌ డెస్క్‌ బెంచీలను ఆయన ప్రారంభించారు.

చట్టాలపై అవగాహన కల్పించేందుకే న్యాయసదస్సులు

చట్టాలపై అవగాహన కల్పించేందుకే న్యాయసదస్సులు

గ్రామీణ ప్రాంత ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకే న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నట్లు సుల్తానాబాద్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గం గణేష్‌ అన్నారు. గట్టేపల్లిలో మండల న్యాయ సేవా ధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు

ఇటుక  బట్టీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి

ఇటుక బట్టీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి

మండలంలోని రంగాపూర్‌ పరిధిలోని వీఎస్‌ఆర్‌ ఇటుక బట్టీల్లో సీనియర్‌ సివిల్‌ జడ్జి భవాని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఇటీవల ఇటుక బట్టీలో కార్మికులకు మౌలిక సదుపాయాలు లేవని లీగల్‌ సెల్‌ అఽఽథారిటి, హైదరబాద్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు సీనియర్‌ సివిల్‌ జడ్జి భవానితోపాటు తహసీల్దార్‌ రాజయ్య, కార్మిక శాఖ అధికారి హేమలతతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సమా జంలో జరుగుతున్న సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు తమ తల్లిదండ్రులను చైతన్య వంతులను చేయాలని రామగుండం కమిషనరేట్‌ షీ టీమ్‌ ఇన్‌చార్జి స్నేహలత అన్నారు. పట్టణంలోని జడ్పీ బాలుర హైస్కూల్‌లో శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణకు  సహకరించాలి

శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి

మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీడీవో పొల్సాని శశికళ అధ్యక్షతన జరుగుతున్న వార్డుసభ్యుల శిక్షణ తరగ తులకు శుక్రవారం ఎస్‌ఐ నూతి శ్రీధర్‌ హాజర య్యారు. ఆయన వార్డు సభ్యులతో మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజాప్రతిని ధులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు

రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు

పెద్దపల్లి నియోజవకవర్గంలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు యాప్‌లో నమోదు చేసుకుని ఎరువులు పొందాలని ఎమ్మెల్యే సీహెచ్‌ విజయరమణారావు అన్నారు. కనుకులలో తెలంగాణ కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలోని హాక కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి