• Home » Peddapalli

Peddapalli

ఆశావహుల్లో అయోమయం..

ఆశావహుల్లో అయోమయం..

ఎన్నికలు ఏవైనా సోషల్‌ మీడియా హడావుడి అంతా ఇంతా కాదు. మున్సిపల్‌ ఎన్నికలు ఫిబ్రవరి మాసంలో నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే, ఎన్నికల నిర్వహణ కోసం కీలకమైన ఓటర్‌ జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు.

రిజర్వేషన్లపై ఉత్కంఠ..

రిజర్వేషన్లపై ఉత్కంఠ..

మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తుండగా, రిజర్వేషన్లపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వక పోవడంతో ఆశావహులు అయోమయానికి గురవుతున్నారు.

జాతర పెండింగ్‌ పనులు సకాలంలో పూర్తి చేయాలి

జాతర పెండింగ్‌ పనులు సకాలంలో పూర్తి చేయాలి

జిల్లాలో ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు అధికారులను ఆదేశించారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం 13, 14, 32, 33వ వార్డుల్లో అర్హులైన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రొసీడింగ్‌ పత్రాలను అందజేశారు.

11న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ప్రారంభం

11న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ప్రారంభం

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించిన 633 డబుల్‌ బెడ్‌రూమ్‌లను ఈ నెల 11న రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. శుక్రవారం మంత్రుల పర్యటన ఏర్పాట్లపై పరిశీలించారు.

జనరల్‌ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి

జనరల్‌ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి

గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెం చాలని, నెలలు నిండిన గర్భిణీలను క్షేత్రస్థాయిలో నిరం తరం సంప్రదించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధి కారి ప్రమోద్‌కుమార్‌ సూచించారు.

మహిళా సంఘాల రుణాల రికవరీపై  దృష్టి సారించాలి

మహిళా సంఘాల రుణాల రికవరీపై దృష్టి సారించాలి

మహిళా సంఘాల రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించా లని, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో సెర్ప్‌ కార్యకలాపాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ లక్ష్యంలో 90 శాతం పూర్తి చేశామని తెలిపారు.

మినీ మేడారంగా సమ్మక్క -సారలమ్మ జాతర

మినీ మేడారంగా సమ్మక్క -సారలమ్మ జాతర

గోదావరిఖని గోదావరి వద్ద సమ్మక్క -సారలమ్మ జాతర మినీ మేడారం జాతరలా నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ చెప్పారు. బుధవారం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద వన దేవతల పునః ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే దంపతులు పూజలు నిర్వహించారు.

మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం

మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం

మధ్యవర్తిత్వంతో కేసులు సత్వరం పరిష్కారం అవుతాయని, మధ్యవర్తిత్వానికే మద్దతని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీతా పేర్కొన్నారు. జిల్లా కోర్టు భవ నంలో బుధవారం న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వంఅనే అంశంపై జిల్లా జడ్జీ, సీనియర్‌ జూనియర్‌ న్యాయాధికారులు, కక్షిదారులతో సమీక్ష నిర్వ హించారు.

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట

గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలు పరి ష్కరించేందుకు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ గంగాధర్‌ అన్నారు. మంగళవారం ముత్తారం, బొంపల్లి గ్రామాల్లో ప్రజాబాట నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీల వద్ద గ్రామ సభలు నిర్వహిం చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి