• Home » Peddapalli

Peddapalli

కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి

కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి

సింగరేణిలో పనిచేస్తున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు కేంద్ర ప్రభుత్వ కనీస వేతనాల జీఓలోని బీ కేటగిరి వేతనాలను చెల్లించా లని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్‌ డిమాండ్‌ చేశారు.

అభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యం

అభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యం

గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తా మని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం ర్యాకల్‌దేవుపల్లిలో ఉపాధి హామీ నిధులు రూ.20 లక్షలతో నిర్మిస్తున్న నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి భూమి పూజ చేశారు.

మేయర్‌గా మహంకాళి స్వామి బాధ్యతల స్వీకరణ

మేయర్‌గా మహంకాళి స్వామి బాధ్యతల స్వీకరణ

రామగుండం నగర మేయర్‌గా ఎన్నికైన మహంకాళి స్వామి గురువారం కార్పొరేషన్‌ కార్యాలయంలోని మేయర్‌ చాంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. మొదట వేద పండితులతో మేయర్‌ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

రామగుండం ఎన్టీపీసీలో ఆర్‌ఈడీ పర్యటన

రామగుండం ఎన్టీపీసీలో ఆర్‌ఈడీ పర్యటన

ఎన్టీపీసీ దక్షిణ రీజియన్‌ ఎగ్జిక్యూ టివ్‌ డైరెక్టర్‌ ఆరిందం సిన్హా బుధవారం రామగుండం, తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో పర్యటించారు. మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి చేరు కున్న ఆర్‌ఈడీ సిన్హాకు ప్రాజెక్టు ఈడీ చందన్‌ కుమార్‌ సామంత, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించండి

రోడ్డు భద్రత నియమాలు పాటించండి

రహదారి నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని పెద్దపల్లి డీసీపీ రాం రెడ్డి అన్నారు. పట్టణంలో బుధవారం రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. ఏసీపీ కృష్ణతో కలిసి రాజీవ్‌ రహదారిపై వాహన చోద కులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

బాధ్యతలు చేపట్టిన మున్సిపల్‌ చైర్మన్‌

బాధ్యతలు చేపట్టిన మున్సిపల్‌ చైర్మన్‌

పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌గా నూగిళ్ళ మల్లయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్‌ కార్యాలయంలోని రూం నంబర్‌ 207ను ముస్తాబు చేశా రు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో కలిసి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.

గోదావరి పుష్కరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

గోదావరి పుష్కరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు అధికా రులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశిం చారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో 2027లో జరిగే గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లపై ఈవైటీం శిశాంత్‌ తోపాటు సంబంధిత అధికా రులతో సమావేశం నిర్వహించారు.

అవినీతి ప్రశ్నిస్తే పోలీస్‌ కేసులతో వేధింపులు

అవినీతి ప్రశ్నిస్తే పోలీస్‌ కేసులతో వేధింపులు

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ఆర్టీఐ ద్వారా తెలుసుకుని వివరాలతో ప్రశ్నిస్తే బీజేపీ నాయకులపై దాడులు చేయించడం, అక్రమ కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ప్రశ్నించారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

అర్హులందరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. పట్టణంలోని అమర్‌చంద్‌ కళ్యాణ మండపంలో మంగళవారం 213 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు.

వాహనదారులు హెల్మెట్‌ ధరించాలి

వాహనదారులు హెల్మెట్‌ ధరించాలి

వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్‌ జంక్షన్‌ వద్ద వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్‌ నిబంధనలపై అరైవ్‌, అలైవ్‌ రోడ్డు భధ్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి