Home » Payyavula Keshav
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections) నోటిఫికేషన్ అలా వచ్చిందో లేదో.. ఇలా నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, కూటమి అభ్యర్థులు పలువురు తొలి రోజే నామినేషన్లు దాఖలు చేశారు. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల కోలాహలం.. భారీ ర్యాలీల మధ్య నామినేషన్లు వేశారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉండటంతో వారి తరఫున కుటుంబ సభ్యులు కూడా పలుచోట్ల నామినేషన్లు వేయడం జరిగింది. తొలిరోజు, ఇవాళ మంచి ముహూర్తం ఉండటంతో సుమారు 20 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారని తెలుస్తోంది. అయితే.. అందరికంటే ముందుగా..
ఎన్నికల్లో వైసీపీ(YSRCP) అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. సీఈఓ కార్యాలయంలో శనివారం నాడు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు వైసీపీ అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అక్రమ ఎత్తుగడలపై ఫిర్యాదు చేశానని చెప్పారు. టీడీపీ ఎన్నికల ప్రచార బృందాలపై వైసీపీ నేతలు ఏదో ఒక గొడవ పెట్టకొని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం బిందుసేద్యాన్ని పక్కన పెట్టిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. శనివారం నాడు ఉరవకొండలో "రా.. కదలి రా' సభ నిర్వహించారు ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసిన సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( MP Vijayasai Reddy ) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ( Payyavula Keshav ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్కు కాకుండా కనేకల్ పోలీస్ స్టేషన్కు పయ్యావులను పోలీసులు తరలిస్తున్నారు.
Andhrapradesh: జీబీసీకి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం హంద్రీనీవా కాలువ సమీపంలో రైతులతో కలిసి బైఠాయించిన పయ్యావుల నిరసన చేపట్టారు.
Andhrapradesh: ఓట్ల తొలగింపుపై బల్క్గా ఫామ్ - 7 తీసుకోకూడదని ఈసీ చెప్పిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఆగష్టు నెలలో విశ్వేశ్వరరెడ్డి ఓట్లు తొలగించాలని బల్క్గా ఫిర్యాదు చేశారని.. ఇదే విషయంపై మీద పరిటాల సునీత కూడా లేఖ ఇచ్చారని తెలిపారు.
రాజమండ్రి సెంట్రల్ జైౌల్లో లోటు పాట్లు ఉన్నాయని.. దీంతో చంద్రబాబు భద్రతపై అనుమానాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్(Payyavula Keshav) వ్యాఖ్యానించారు.
రాజమండ్రి: తెలుగుదేశం అధినేత చంద్రబాబును మంగళవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలులో నారా భువనేశ్వరి, బ్రహ్మణి కలిసారు. వారితో పాటు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్య్ పయ్యావుల కేశవ్ ఉన్నారు.
ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు.. పక్కకు పోలేదని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్(Payyavula Keshav) వ్యాఖ్యానించారు.