• Home » Payyavula Keshav

Payyavula Keshav

Minister Payyavula Keshav: దొంగ మెయిల్స్‌తో ప్రతిష్ఠకు దెబ్బ

Minister Payyavula Keshav: దొంగ మెయిల్స్‌తో ప్రతిష్ఠకు దెబ్బ

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీ సే విధంగా మెయిల్స్‌ పెట్టిన వారిపై ఖచ్చితంగా కేసులు పెట్టి తీరుతాం అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు.

Payyavula Slams Jagan: జగన్‌ రోడ్డు మీదకొస్తే తలకాయలు.. మామిడికాయలు పగలాల్సిందే: మంత్రి పయ్యావుల

Payyavula Slams Jagan: జగన్‌ రోడ్డు మీదకొస్తే తలకాయలు.. మామిడికాయలు పగలాల్సిందే: మంత్రి పయ్యావుల

Payyavula Slams Jagan: బంగారుపాళ్యంలో ట్రాక్టర్ లాక్కొచ్చి మరీ వైసీపీ చేసిన ట్రిక్స్ అన్నీ డ్రోన్ కెమెరాల్లో బయటపడ్డాయని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెటకారం తగ్గించుకుంటే మంచిదని హితవుపలికారు.

Minister Payyavula Keshav: పరామర్శ పేరుతో అలజడులు: పయ్యావుల

Minister Payyavula Keshav: పరామర్శ పేరుతో అలజడులు: పయ్యావుల

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశాన్ని కల్పిస్తున్నామని, కానీ ఆయన పరామర్శల పేరుతో అశాంతి, అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు.

Payyavula Keshav: రాష్ట్రాభివృద్ధిపై జగన్‌ కుట్రలు

Payyavula Keshav: రాష్ట్రాభివృద్ధిపై జగన్‌ కుట్రలు

రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్‌ కుట్రలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ధ్వజమెత్తారు. జగన్‌కు తోడు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గంటల తరబడి ప్రెస్‌మీట్లు పెడుతూ రాష్ట్రాభివృద్ధిపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు.

YS Jagan: జగన్ భయంకర కుట్రలకు తెరలేపుతున్నాడు: మంత్రి పయ్యావుల

YS Jagan: జగన్ భయంకర కుట్రలకు తెరలేపుతున్నాడు: మంత్రి పయ్యావుల

అమరావతి, జులై 8: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో భయంకర కుట్రలకు తెరలేపుతున్నారని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక..

 Minister Keshav: ఆరు నెలల్లోనే ఉరవకొండకు తాగునీరిచ్చాం

Minister Keshav: ఆరు నెలల్లోనే ఉరవకొండకు తాగునీరిచ్చాం

ఎన్నికల హామీ మేరకు ఉరవకొండ పట్టణ తాగునీటి సమస్యను ఆరు నెలల్లోనే పరిష్కరించామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ చెప్పారు. ఒక పథకాన్ని చేపట్టి ఇంత తక్కువ కాలంలో పూర్తి చేయడం రికార్డు అని అన్నారు.

Minister Payyavula Keshav: ఏపీలో ఎక్కడా లేని విధంగా  ఆ ప్రాజెక్ట్‌ పూర్తి చేశాం: మంత్రి పయ్యావుల

Minister Payyavula Keshav: ఏపీలో ఎక్కడా లేని విధంగా ఆ ప్రాజెక్ట్‌ పూర్తి చేశాం: మంత్రి పయ్యావుల

ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరించామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఏపీలో ఎక్కడా లేని విధంగా ఆరునెలల్లో తాగునీటి ప్రాజెక్ట్‌ పూర్తి చేశామని పేర్కొన్నారు.

Minister Payyavula Keshav: పల్లెల్లో అశాంతి పోయి ప్రశాంతత వచ్చింది

Minister Payyavula Keshav: పల్లెల్లో అశాంతి పోయి ప్రశాంతత వచ్చింది

టీడీపీ కూటమి అధికారం చేపట్టాక రాష్ట్రంలోని పల్లెల్లో అశాంతి తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడింది. వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలు అభద్రత, అశాంతి నడుమ జీవనం సాగించారు అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు.

Payyavula Keshav: పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలి

Payyavula Keshav: పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలి

పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన జీఎస్టీ సమాచారం పరస్పరం అందుబాటులో ఉంటే.. పన్ను ఎగవేతదారులను కట్టడి చేయడానికి వీలవుతుందని...

Payyavula Keshav: నరుకుతామంటే.. సంతోషమంటారా

Payyavula Keshav: నరుకుతామంటే.. సంతోషమంటారా

జగన్‌, వైసీపీ ఆలోచనలు చూస్తుంటే.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు. పెట్టుబడులు రాకూడదు. ప్రజలు ప్రశాంతం ఉండకూడదు’ అన్నట్లుందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. రౌడీలంతా నా వెనుక నడవండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి