• Home » Payyavula Keshav

Payyavula Keshav

రిషికొండ ప్యాలెస్‌ను టూరిజం రిసార్ట్‌గా కొనసాగించడం ఉత్తమం: మంత్రి పయ్యావుల

రిషికొండ ప్యాలెస్‌ను టూరిజం రిసార్ట్‌గా కొనసాగించడం ఉత్తమం: మంత్రి పయ్యావుల

రిషికొండ ప్యాలెస్‌ను టూరిజం రిసార్ట్‌గా అభివృద్ధి చేయాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని త్వరలోనే సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. జగన్ అండ్ కోకి పయ్యావుల స్ట్రాంగ్ వార్నింగ్

గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. జగన్ అండ్ కోకి పయ్యావుల స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రత్యర్థి ప్రజాస్వామ్యవాది కాదని.. అధికారం కోసం ఎన్ని అడ్డదార్లయినా తొక్కేందుకు సిద్ధపడతారని ఎద్దేవా చేశారు.

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్: పయ్యావుల కేశవ్

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్: పయ్యావుల కేశవ్

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారన్నారు.

ఏపీలో భారీ పెట్టుబడుల దిశగా అడుగులు.. ప్రాజెక్టుల పురోగతిపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో భారీ పెట్టుబడుల దిశగా అడుగులు.. ప్రాజెక్టుల పురోగతిపై సీఎం స్పెషల్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై కీలక సమీక్షా సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, అలాగే ఎస్‌ఐపీబీ ద్వారా ఆమోదం పొందిన ప్రాజెక్టుల అమలుపై మంత్రుల కమిటీతో సీఎం సమీక్షించారు.

మా ప్రయారిటీ హంద్రీనీవా ప్రాజెక్టు: మంత్రి పయ్యావుల

మా ప్రయారిటీ హంద్రీనీవా ప్రాజెక్టు: మంత్రి పయ్యావుల

రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఆగిపోయిందని వైసీపీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

రాధాకృష్ణను నువ్వేం చేస్తావు?

రాధాకృష్ణను నువ్వేం చేస్తావు?

బీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణను బెదిరించాలనుకుంటే అది నీ పిచ్చితనమే అవుతుంది. రాధాకృష్ణను బెదిరించడం మీ తండ్రి(వైఎస్‌) వల్లే కాలేదు....

రామాయపట్నం పోర్టు పనులు వేగవంతం.. డ్రెడ్జింగ్, రోడ్డు-రైలు కనెక్టివిటీపై ఫోకస్

రామాయపట్నం పోర్టు పనులు వేగవంతం.. డ్రెడ్జింగ్, రోడ్డు-రైలు కనెక్టివిటీపై ఫోకస్

రామాయపట్నం పోర్టుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. పోర్టుకు సంబంధించి డ్రెడ్జింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే అంతర్గత నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది.

తుంగభద్ర డ్యామ్ గేట్ల పనులను పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్

తుంగభద్ర డ్యామ్ గేట్ల పనులను పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్

తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల పనులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. కొత్త గేట్లను బిగించేందుకు జరుగుతున్న పనులను సైట్‌ నుంచే సీఎం‌కు చంద్రబాబుకు ఫోన్ చేసి వివరించారు మంత్రి.

జగన్ మాటలు మోసం, కుట్ర, నయవంచనకు ప్రతిరూపం.. పయ్యావుల ఫైర్

జగన్ మాటలు మోసం, కుట్ర, నయవంచనకు ప్రతిరూపం.. పయ్యావుల ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. జగన్ మాటలు మోసం, కుట్ర, నయవంచనకు ప్రతిరూపంగా కనిపిస్తున్నాయని అన్నారు. జగన్‌కు అధికారం తప్ప ప్రజల ఆకాంక్షలు కనిపించవంటూ మండిపడ్డారు.

కాంట్రాక్టర్లకు ఊరట.. రూ.2 వేల కోట్ల బిల్లుల చెల్లింపులు

కాంట్రాక్టర్లకు ఊరట.. రూ.2 వేల కోట్ల బిల్లుల చెల్లింపులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన సుమారు 50,000 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఊరటనిస్తూ దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన బిల్లుల చెల్లింపులకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి