Home » Pakistan
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికా తొలి విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత, పాకిస్థాన్తో జరిగిన ఉత్కంఠ సమరంలో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.
పాక్ పోలీసుల కాల్పుల్లో 9 ఏళ్ల ఆస్ట్రేలియా బాలిక దుర్మరణం చెందడం కలకలం రేపుతోంది. జూన్ 10న ఈ దారుణం జరిగింది. ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి బాధ్యులకు శిక్ష పడేలా చేయాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ ఆల్బనీస్ పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మహిళల టీ20 ప్రపంచకప్2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై 64 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ అనంతరం ఒక వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ ఓ ప్రపంచ రికార్డును సృష్టించింది.
మహిళల టీ20 ప్రపంచకప్లో ఆదివారం ఎడ్జ్బాస్టన్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 64 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీప్తిశర్మ ఆల్రౌండ్ ప్రదర్శనకు తోడు స్మృతి మంధాన, హర్మన్ మెరుపులతో పాక్పై భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థి భారత్తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో 64 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓటమిపాలైంది. ఈ పరాజయంపై పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఎడ్జ్బాస్టన్ వేదికగా రాత్రి 7: 00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు పాక్ టీమ్కు భారీ షాక్ తగిలింది. శనివారం ప్రాక్టీస్ సెషన్లో ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు గాయమైంది.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ కాల్పుల్లో 16మంది నిరసనకారులు మృతిచెందగా.. సుమారు 37 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫరాబాద్ సమీపంలో పాక్ ఆర్మీకి చెందిన MI-17 హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో 21 మంది మృతిచెందారు.
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. తమ భూభాగంలో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో పలువురు సాధారణ పౌరులు మరణించినట్టు అఫ్గానిస్థాన్ వెల్లడించింది. అందులో చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు తెలిపింది.