Home » Pakistan
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య శాంతిస్థాపన దిశగా తదుపరి దశ చర్చలకు ఇస్లామాబాద్ను వేదికగా ఎంచుకోవాలని పాక్ సూచించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
భారత్ ఎయిర్ఫోర్స్లో పని చేస్తున్న ఓ ఉద్యోగిని గూఢచర్యం ఆరోపణలతో రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన సుమిత్ కుమార్ అనే వ్యక్తి పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్నట్టు రాజస్థాన్ పోలీసులకు సమచారం అందింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పాకిస్థాన్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్కు అరుదైన పురస్కారం లభించింది. ఫిబ్రవరి నెలకు గానూ 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఫర్హాన్ ఎంపికయ్యాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో ఆడే ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ సహా చాలా మంది విదేశీ క్రికెటర్లకు పాక్ వ్యతిరేక సాయుధదళం జమాత్ ఉల్ అహ్రార్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.
పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై భారత వాయుసేనలో ఓ ఉద్యోగిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి పాక్ హ్యాండ్లర్లతో విస్తృత పరిచయాలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇంధన కొరత వల్ల పీఎస్ఎల్ను కేవలం రెండు వేదికల్లోనే మ్యాచ్లు, అది కూడా ప్రేక్షకులు లేకుండానే లీగ్ను నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఐస్లాండ్ క్రికెట్ బోర్డు వ్యంగ్యంగా స్పందించింది.
'ది హండ్రెడ్ లీగ్'లో పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేసిన సన్రైజర్స్ లీడ్స్ యాజమాన్యం సన్ గ్రూప్పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ తన మాటలకు కట్టుబడి ఉన్నానని గావస్కర్ స్పష్టం చేశాడు.
పాశ్యాత్య దేేశాలు తమను టార్గెట్ చేస్తే తాము భారత్పై విరుచుకుపడతామంటూ పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో మార్చి 26 నుంచి ప్రారంభం కావాల్సినన పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సందిగ్ధంలో పడింది.
అఫ్గానిస్థాన్లోని కాబూల్ ఆసుపత్రిపై మార్చి 16వ తేదీ రాత్రి పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో మృతుల సంఖ్య 400కు చేరింది. ఇది అత్యంత అమానుష ఘటన అంటూ పాక్ దుశ్చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది.