Home » Pakistan
టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా ఇవాళ గ్రూప్- ఏ నుంచి పాకిస్థాన్, అమెరికా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్ఏ ప్లేయర్ పాక్ జట్టుకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ సారి కూడా పాకిస్థాన్ను ఓడిస్తామని తెలిపాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్తో జరగాల్సిన మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ఇస్లామాబాద్లో ఆత్మాహుతి దాడి నెపాన్ని భారత్పై నెట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తూనే ఉంది. ఇస్లామాబాద్లోని షియా ముస్లింలకు చెందిన ఖదీజతుల్ కుబ్రా మసీదు, ఇమాంబర్గా (అషూర్ఖానా)లో గుర్తు తెలియని ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకోవటంతో 69 మంది మరణించారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్-పాక్ వివాదం మరో మలుపు తిరిగింది. భారత్తో జరగాల్సిన మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అమిన్ ఉల్ ఇస్లామ్ కరాచీ చేరుకుని పీసీబీ ఛైర్మన్ నఖ్వీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్ నుంచి చవక ధరల టీకాల దిగుమతులు నిలిచిపోవడంతో పాక్ ఇక్కట్ల పాలవుతోంది. వెంటనే స్థానికంగా టీకాల ఉత్పత్తిని పెంచాలని పాక్ మంత్రి తేల్చి చెప్పారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్తో పాకిస్థాన్ జట్టు ఆడటంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్తో మ్యాచ్ విషయంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు శ్రీలంక లేఖ రాసింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. ఇవాళ(శనివారం) నెదర్లాండ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ గెలిచింది.
టీ20 వరల్డ్కప్ 2026లో భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రకటించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఈ విషయంలో పాక్ కచ్చితంగా యూటర్న్ తీసుకుంటుందన్నాడు.
ఇస్లామాబాద్లో ఓ మసీదు వద్ద తాజాగా జరిగిన దాడిపై ప్రధాని షహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు.
మ్యాన్హోల్స్ కవర్స్ చోరీని అరికట్టేందుకు పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ తాజాగా ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఈ కవర్లను చోరీ చేసే వారికి గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష రూ.50 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.