• Home » Pakistan

Pakistan

పాకిస్థాన్ క్రికెటర్‌కు బిగ్ షాక్.. రెండేళ్లు నిషేధం

పాకిస్థాన్ క్రికెటర్‌కు బిగ్ షాక్.. రెండేళ్లు నిషేధం

పాకిస్థాన్ యువ ఆల్‌రౌండ‌ర్ హంజా నజర్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చింది. వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం అందించినందుకు గాను అతడిపై రెండేళ్ల నిషేధాన్ని పీసీబీ విధించింది.

ఒకరిపై దాడి చేస్తే.. అందరిపై చేసినట్లే..  పాక్, సౌదీ, టర్కీ రక్షణ ఒప్పందం

ఒకరిపై దాడి చేస్తే.. అందరిపై చేసినట్లే.. పాక్, సౌదీ, టర్కీ రక్షణ ఒప్పందం

పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు 'మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్'పేరుతో ఒక కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడులు జరిగినా, అది మిగిలిన రెండింటిపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు.

యూకేలో బెయిల్.. పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌ ఎన్నికలలో విజయం..

యూకేలో బెయిల్.. పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌ ఎన్నికలలో విజయం..

యునైటెడ్ కింగ్‌డమ్‌లో చిన్నారులపై లైంగిక దాడులు, అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్‌పై ఉన్న పాకిస్థాన్ మాజీ మంత్రి రుఖ్సార్ అహ్మద్, తాజాగా జరిగిన పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.

విదేశీ మీడియాపై పాకిస్థాన్ ఆంక్షలు.. వార్తల కవరేజీకి ఇక ఎన్‌ఓసీ తప్పనిసరి..

విదేశీ మీడియాపై పాకిస్థాన్ ఆంక్షలు.. వార్తల కవరేజీకి ఇక ఎన్‌ఓసీ తప్పనిసరి..

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో విదేశీ మీడియాపై పాకిస్థాన్ ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది.

పీసీబీ కీలక నిర్ణయం..పాక్ బ్యాటింగ్ కోచ్‌గా స్మిత్

పీసీబీ కీలక నిర్ణయం..పాక్ బ్యాటింగ్ కోచ్‌గా స్మిత్

పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మైకేల్ స్మిత్ నియమితులయ్యాడు. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

30 మంది లష్కరే సభ్యులను గుర్తు తెలియని వ్యక్తులు చంపారు.. ఉగ్రవాది అంగీకారం..

30 మంది లష్కరే సభ్యులను గుర్తు తెలియని వ్యక్తులు చంపారు.. ఉగ్రవాది అంగీకారం..

పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయ్యిబాకు చెందిన కీలక సభ్యుడు రిజ్వాన్ హనీఫ్ తాజాగా సంచలన విషయాలను వెల్లడించాడు. రిజ్వాన్‌కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది దుర్మరణం

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది దుర్మరణం

పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది చనిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. ఏడుగురి మృతి

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. ఏడుగురి మృతి

పాక్‌లో తాజాగా మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

రేపే హై వోల్టేజ్ మ్యాచ్.. భారత్‌తో తలపడనున్న పాక్‌

రేపే హై వోల్టేజ్ మ్యాచ్.. భారత్‌తో తలపడనున్న పాక్‌

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉంటే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే మ్యాచ్ ఏదైనా ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఓ హైవోల్టేజ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

వాళ్లు ఒక్కటైతే తట్టుకోలేం.. పాక్‌లో పీక్స్‌కు జెన్-జీ భయం

వాళ్లు ఒక్కటైతే తట్టుకోలేం.. పాక్‌లో పీక్స్‌కు జెన్-జీ భయం

పాక్‌ పాలకుల్లో జెన్-జీ భయం పతాకస్థాయికి చేరింది. దేశ జెన్-జీ యువత తిరగడబడితే తట్టుకోలేమని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసీన్ నఖ్వీ తాజాగా హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి