Home » Nitin Jairam Gadkari
ఏపీలో ఎన్హెచ్ నెట్వర్క్ అభివృద్ధికి నిరంతరం నిధుల కేటాయింపులు జరపడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్ఫీల్డ్ పోర్ట్ కనెక్టివిటీపై కేంద్రం ఫోకస్ పెట్టడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
బెంగళూరు-విజయవాడ రహదారి నిర్మాణంలో రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ కాంట్రాక్ట్ సంస్థ 4 గిన్నిస్ రికార్డులు నెలకొల్పింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం వర్చువల్గా ఆ సంస్థ యాజమాన్యానికి ధ్రువీకరణ పత్రాలను అందించారు.
ఎన్హెచ్ఏఐ, రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ఆధ్వర్యంలో 6 రోజుల్లోనే 156 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరిగింది. జనవరి 6వ తేదీన 24 గంటల్లో 28.8 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరిగింది.
స్లీపర్ బస్సు ప్రమాదాల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘిస్తున్న బస్సులపై, అలాగే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు..
బయో ఇంధనాల వాడకం ద్వారా స్వయం సమృద్ధి భారత్ దిశగా మనం ముందుకు వెళ్లలేమా అని గడ్కరి ప్రశ్నించారు. తాను 100 శాతం ఇథనాల్తో కారును వాడుతున్నానని, ఇది 60 శాతం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తోందని, పొల్యూషన్ అనేదే లేదని చెప్పారు.
రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. త్వరలో ఈవీల ధరలు తగ్గనున్నాయని ప్రకటించారు. రానున్న 4 నుంచి 6 నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలతో సమానంగా ఈవీల ధరలు ఉంటాయని అన్నారు.
ఈ-20 పెట్రోల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంపై చర్చ జరుగుతుండగా కేంద్రమంత్రి గడ్కరీపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఇథనాల్పై ప్రభుత్వ విధానం వల్ల కేంద్ర మంత్రి కుమారులు ప్రయోజనం పొందారని, ఇందువల్లే ఇథనాల్ ప్రొడక్షన్పై చురుగ్గా లాబీయింగ్ చేస్తున్నారని విమర్శించింది.
పెట్రోల్లో ఇథనాల్ కలిపిన E20 ఆయిల్ వాహనాలకు మంచిదా.. కాదా అనేది ఇప్పుడు భారత్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పెట్రో లాబీయింగ్ వ్యాఖ్యలు ఈ అంశానికి..
తాను ఉన్న రాజకీయ రంగంలో హృదయాంతరాల్లోంచి నిజాలు మాట్లాడటంపై నిషేధం ఉందని, ఈ రంగంలో ప్రజలను మోసం చేయగలిగే వాడే నేతల్లోకెల్లా గొప్ప నేత అనిపించుకుంటాడని బీజేపీ సీనియర్ నాయకుడు
2025 ఆర్థిక సంవత్సరం నాటికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వివిధ పద్ధతుల ద్వారా ప్రభుత్వం రూ.1,42,758 కోట్లు సేకరించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం పార్లమెంటులో తెలియజేశారు.