Home » Nitin Jairam Gadkari
రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. త్వరలో ఈవీల ధరలు తగ్గనున్నాయని ప్రకటించారు. రానున్న 4 నుంచి 6 నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలతో సమానంగా ఈవీల ధరలు ఉంటాయని అన్నారు.
ఈ-20 పెట్రోల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంపై చర్చ జరుగుతుండగా కేంద్రమంత్రి గడ్కరీపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఇథనాల్పై ప్రభుత్వ విధానం వల్ల కేంద్ర మంత్రి కుమారులు ప్రయోజనం పొందారని, ఇందువల్లే ఇథనాల్ ప్రొడక్షన్పై చురుగ్గా లాబీయింగ్ చేస్తున్నారని విమర్శించింది.
పెట్రోల్లో ఇథనాల్ కలిపిన E20 ఆయిల్ వాహనాలకు మంచిదా.. కాదా అనేది ఇప్పుడు భారత్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పెట్రో లాబీయింగ్ వ్యాఖ్యలు ఈ అంశానికి..
తాను ఉన్న రాజకీయ రంగంలో హృదయాంతరాల్లోంచి నిజాలు మాట్లాడటంపై నిషేధం ఉందని, ఈ రంగంలో ప్రజలను మోసం చేయగలిగే వాడే నేతల్లోకెల్లా గొప్ప నేత అనిపించుకుంటాడని బీజేపీ సీనియర్ నాయకుడు
2025 ఆర్థిక సంవత్సరం నాటికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వివిధ పద్ధతుల ద్వారా ప్రభుత్వం రూ.1,42,758 కోట్లు సేకరించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం పార్లమెంటులో తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ఢిల్లీలో సోమవారం పర్యటిస్తున్నారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి పనులపై పలువురు కేంద్రమంత్రులను లోకేష్ కలుస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో నారా లోకేష్ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు – మచిలీపట్నం నడుమ ఆరులైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు.
ఆర్థిక, సాంకేతిక సంపత్తి కారణంగా కొన్ని దేశాలు దాదాగిరికి దిగుతున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ మాత్రం ఇలా ఎన్నడూ చేయదని అన్నారు. సాంకేతికత ఆధారంగా స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్- విజయవాడ రహదారిని మల్కాపూర్ నుంచి అమరావతి వరకు నాలుగు లేన్ల నుంచి ఆరు వరుసలకు విస్తరించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు.
తుల్సి బాగ్ రోడ్డులో ఉంటున్న రౌత్.. మెడికల్ చౌక్ సమీపంలోని స్థానిక సారా దుకాణంలో పనిచేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. అతను తన మొబైల్ నెంబర్ నుంచి ఫోన్ చేసి బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశంలో ఫాస్టాగ్ వార్షిక పాస్ లాంఛ్ కానుంది. మరి ఈ పాస్ ఫీచర్స్కు సంబంధించిన పూర్తి వివరాలను కూలంకషంగా తెలుసుకుందాం.