• Home » Nitin Jairam Gadkari

Nitin Jairam Gadkari

ఈ20 పెట్రోల్ వాడితే చిన్నపాటి రిపేర్లు రావచ్చు: నితిన్ గడ్కరీ

ఈ20 పెట్రోల్ వాడితే చిన్నపాటి రిపేర్లు రావచ్చు: నితిన్ గడ్కరీ

ఈ20 పెట్రోల్ వాడితే 2005 నుంచి 2016 మధ్య కాలంలో తయారైన బీఎస్-III (BS-III) పాత వాహనాల్లోని రబ్బర్ భాగాలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన మంత్రి కొల్లు రవీంద్ర

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన మంత్రి కొల్లు రవీంద్ర

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఢిల్లీలో కలిశారు. బందరు పోర్టు నుంచి మంగినపూడి బీచ్ మీదుగా రోడ్డు నిర్మాణానికి అనుమతించాలని కోరారు.

గడ్కరీతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం.. హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర మంత్రి

గడ్కరీతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం.. హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర మంత్రి

సోషల్ మీడియాలో తనతోపాటు తన కుటుంబ సభ్యులపై జరుగుతున్న దుష్ప్రచారంపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇథనాల్‌పై నెపం పెట్టొద్దు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ఇథనాల్‌పై నెపం పెట్టొద్దు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇథనాల్ బ్లెండెడ్ ఇంధన (ఈ20) విధానాన్ని రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సమర్థించుకున్నారు. వాహనంలో లోపం తలెత్తిన ప్రతిసారీ ఈ20 ఇంధనం కారణమని భావించడం తగదని చెప్పారు.

ఈ20 పెట్రోల్ విధానంపై కేంద్ర మంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు

ఈ20 పెట్రోల్ విధానంపై కేంద్ర మంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు

ఈ20 పెట్రోల్ (ఇథనాల్ కలిపిన పెట్రోల్) విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం సమర్థించుకున్నారు. కేంద్రం తెచ్చిన ఈ విధానంపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు.

కాంట్రాక్టర్లకు నితిన్ గడ్కరీ వార్నింగ్

కాంట్రాక్టర్లకు నితిన్ గడ్కరీ వార్నింగ్

జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని కాంట్రాక్టర్లకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గట్టిగా హెచ్చరించారు. సోమవారం న్యూఢిల్లీలో జాతీయ రహదారుల నిర్వహణపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో పెమ్మసాని భేటీ.. ఏపీ ప్రాజెక్టులపై చర్చ

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో పెమ్మసాని భేటీ.. ఏపీ ప్రాజెక్టులపై చర్చ

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు(సోమవారం) ఢిల్లీలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

రోడ్డు భద్రత, డిజిటల్ సేవల్లో తెలంగాణ ఆదర్శం: కేంద్ర మంత్రి గడ్కరీ

రోడ్డు భద్రత, డిజిటల్ సేవల్లో తెలంగాణ ఆదర్శం: కేంద్ర మంత్రి గడ్కరీ

తెలంగాణ రవాణా శాఖ పనితీరును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు. మంత్రి పొన్న ప్రభాకర్‌ని ప్రశంసిస్తూ నితిన్ గడ్గరీ గురువారం లేఖ రాశారు.

అస్సాం, బెంగాల్‌లో బీజేపీదే గెలుపు.. గడ్కరి ధీమా

అస్సాం, బెంగాల్‌లో బీజేపీదే గెలుపు.. గడ్కరి ధీమా

త్వరలో జరుగనున్న అస్సాం, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. సమ్మిళిత అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, మతపరమైన ఏ గ్రూపులకు బీజేపీ వ్యతిరేకం కాదని చెప్పారు.

నితిన్ గడ్కరీని కలిసిన రాహుల్, ప్రియాంక గాంధీ

నితిన్ గడ్కరీని కలిసిన రాహుల్, ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా బుధవారంనాడు పార్లమెంటు హౌస్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన బస్ అండ్ ట్రక్ బాడీ బిల్డర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి