• Home » Nirmala Sitharaman

Nirmala Sitharaman

Direct Benefit Transfer: డీబీటీ నగదు బదిలీ ద్వారా ప్రభుత్వానికి రూ. 4.31 లక్షల కోట్లు ఆదా: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Direct Benefit Transfer: డీబీటీ నగదు బదిలీ ద్వారా ప్రభుత్వానికి రూ. 4.31 లక్షల కోట్లు ఆదా: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

డీబీటీ ద్వారా లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నందున ప్రభుత్వానికి 4 లక్షల 31 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌ టెక్ ఫెస్టివల్‌లో ఆమె GIFT..

Unclaimed Financial Assets: మీ డబ్బు. రూ. 2 లక్షల కోట్లు మూలన పడి ఉంది.. వచ్చి తీసుకోండి: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Unclaimed Financial Assets: మీ డబ్బు. రూ. 2 లక్షల కోట్లు మూలన పడి ఉంది.. వచ్చి తీసుకోండి: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

మీరు, లేదా మీ కుటుంబీకులు, ఇంకా వారసత్వం రిత్యా మీకు సిద్ధించేటువంటి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల దగ్గర ఉన్నాయి. వచ్చి తీసుకోండి అని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్..

CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు..  కేంద్రమంత్రులతో వరుస భేటీలు

CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు

ఇవాళ సాయంత్రం కేంద్ర హోమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కలవనున్నారు. కష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలుస్తునందుకు కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలపనున్నారు.

New GST Rates: సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ ధరలు..తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే

New GST Rates: సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ ధరలు..తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే

భారతీయులకు సెప్టెంబర్ 22 నుంచి వారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే గొప్ప మార్పు అమల్లోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం ప్రధానంగా ఏ వస్తువులపై జీఎస్టీ తగ్గనుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.

CM Chandrababu on GST Reforms: రైట్ లీడర్, రైట్ టైమ్.. 2047లో ఫస్ట్ ప్లేస్‌లో భారత్: సీఎం చంద్రబాబు

CM Chandrababu on GST Reforms: రైట్ లీడర్, రైట్ టైమ్.. 2047లో ఫస్ట్ ప్లేస్‌లో భారత్: సీఎం చంద్రబాబు

జీఎస్టీ 2.0 సంస్కరణలతో 140 కోట్ల మందికి మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Nirmala Sitharaman in GCC Summit: దేశానికి, రాష్ట్రానికి ఇది గొప్ప పరిణామం

Nirmala Sitharaman in GCC Summit: దేశానికి, రాష్ట్రానికి ఇది గొప్ప పరిణామం

దేశ అభివృద్ధిలో జీసీసీలు కీలక పాత్ర పోషించనున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. జీసీసీలు ఏర్పడితే భారతదేశం వరల్డ్ హబ్‌గా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Global Capability Summit 2025: విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సదస్సు

Global Capability Summit 2025: విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సదస్సు

విశాఖపట్నంలోని రుషికొండ రాడిసన్ బ్లూ హోటల్‌ వేదికగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Nirmala Sitharaman GST 2.0: వాళ్ల గురించి బూతులొస్తున్నాయ్.. నిర్మల ఘాటు వ్యాఖ్యలు

Nirmala Sitharaman GST 2.0: వాళ్ల గురించి బూతులొస్తున్నాయ్.. నిర్మల ఘాటు వ్యాఖ్యలు

మధ్యతరగతి ప్రజలకు కొత్త పన్ను విధానం చాలా ఊరటనిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 5 పాలసీలు విధించుకున్నామని.. మధ్యతరగతి నిత్యావసరాలు, గృహోపకరణాలు, రైతులు, ఎంఎస్ఎంఈలు, దేశానికి ఉపయోగమైన సెక్టార్లని దృష్టిలో పెట్టుకొని స్లాబుల్లో మార్పులు తీసుకొచ్చామని వివరించారు.

Nirmala Sitaraman in Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Nirmala Sitaraman in Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న నిర్మలా సీతారామన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Nirmala Sitharaman GST Reforms:  జీఎస్టీ మార్పులు మన సొంత నిర్ణయాలు..అమెరికా ప్రభావం లేదు

Nirmala Sitharaman GST Reforms: జీఎస్టీ మార్పులు మన సొంత నిర్ణయాలు..అమెరికా ప్రభావం లేదు

ఇటీవలి రోజుల్లో జీఎస్టీ సంస్కరణలు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంస్కరణల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి