Home » Nirmala Sitharaman
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం జరిగింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో ఈరోజు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల నుండి ఆర్థిక మంత్రులు, కేంద్ర ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'నెక్స్ట్-జెన్' జీఎస్టీ సంస్కరణలు..
ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. ఏపీకి ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం రూ. 2,010 కోట్లు లభించాయని, ఇంకా ఐదు వేలకోట్లు..
ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర మంత్రికి వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు.
ముడి పామాయిల్పై 2018లో 44 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 27 శాతం వరకు తగ్గిస్తూ.. వచ్చారని మంత్రి తుమ్మల వివరించారు. ఇటీవల 27.5 శాతం నుంచి 16.5 శాతానికి సుంకం తగ్గించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు ఆర్థికసాయం అందించే పథకమైన సాస్కి
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి తొలిసారి మహిళను వరించే అవకాశముంది. ఈ పదవికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
BJP Next National President: బీజేపీ అధ్యక్ష పదవిని మహిళకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం నాడు ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ సమావేశం మొదలైంది. బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గొంతుతో రూపొందించిన ఏఐ (కృత్రిమ మేధ) వీడియోతో హైదరాబాద్కు చెందిన ఓ వైద్యురాలిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు ఆమె వద్ద రూ.20.13 లక్షలు కొట్టేశారు.