Home » Nirmala Sitharaman
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2026‑27ను ప్రవేశపెడుతున్నారు. ఉదయం 11 గంటల సమయంలో ఆర్థిక మంత్రి ప్రసంగం ప్రారంభమైంది.
నేడు (ఫిబ్రవరి 1, 2026) కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిశారు. ఇది ఏటా జరిగే ఒక ముఖ్యమైన రాజ్యాంగ, ఇంకా గౌరవప్రదమైన సాంప్రదాయం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్మాదపూర్వకంగా కలుసుకున్నారు.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టనున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేకంగా రూపొందించిన చీరలో ఆమె కనిపించారు.
2026 బడ్జెట్పై వేతన జీవులు, పన్ను చెల్లింపుదారులు దృష్టి సారించారు. నిర్మలమ్మ తమకు గుడ్న్యూస్ చెబుతారని ఆశపడుతున్నారు. అలాగే 2026-27 వార్షిక బడ్జెట్లో కొన్ని కీలక అంశాలపై చాలా మంది దృష్టి సారించారు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ కాపీని రాష్ట్రపతికి అందించారు. రాష్ట్రపతి బడ్జెట్కు ఆమోదం తెలిపారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 75 ఏళ్ల సాంప్రదాయానికి తెరదించబోతున్నారు. ఈ రోజు (ఫిబ్రవరి 1) ఆమె పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ సందర్భంగా చేయబోయే ప్రసంగంలో బడ్జెట్లోని పార్ట్-ఎ కంటే పార్ట్-బి పైనే ఎక్కువగా దృష్టి సారించబోతున్నట్టు సమాచారం.
ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్పై ఆశలు, అంచనాలు భారీగానే ఉన్నాయి. గతేడాది బడ్జెట్లో కొత్త పన్ను విధానం కింద రూ.12లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపునిచ్చారు. మరి ఈ ఏడాది బడ్జెట్లో ఎంతమేరకు మినహాయింపులు ఉంటాయన్నది చర్చనీయాంశమైంది.
దేశంలో వినియోగానికి ఊపునిచ్చి.. ఆర్థిక వ్యవస్థకు డిమాండ్ కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా బడ్జెట్ ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి వివక్షత ఉందన్నారు. తెలంగాణపై బడ్జెట్లో వివక్షత చూపిస్తే బీజేపీ ఎంపీలే బాధ్యత వహించాలని అన్నారు..