Home » Nirmala Sitharaman
మధ్యతరగతి ప్రజలకు కొత్త పన్ను విధానం చాలా ఊరటనిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 5 పాలసీలు విధించుకున్నామని.. మధ్యతరగతి నిత్యావసరాలు, గృహోపకరణాలు, రైతులు, ఎంఎస్ఎంఈలు, దేశానికి ఉపయోగమైన సెక్టార్లని దృష్టిలో పెట్టుకొని స్లాబుల్లో మార్పులు తీసుకొచ్చామని వివరించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఇటీవలి రోజుల్లో జీఎస్టీ సంస్కరణలు దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంస్కరణల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్రెడ్డి సమావేశం అయ్యారు.
కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ టారిఫ్లను ప్రకటించటంతో ఓరుగల్లు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నెల 22వ తేదీ నుంచి అనేక వస్తువులు, వాహనాలపై జీఎస్టీ భారం భారీగా తగ్గుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు టాక్స్ స్లాబ్ రేట్లపై కాంగ్రెస్ సహా పలు విపక్షాలు కేంద్రంపై విమర్శలు సాగిస్తూ వచ్చాయి. అయితే గత బుధవారంనాడు నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ రెండు టాక్స్ స్లాబ్ రేట్లకు ఆమోదం తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వస్తువులపై 25 శాతం విధించిన సుంకానికి అదనంగా ఇటీవల మరో 25 శాతం డ్యూటీ విధించారు. అది ప్రస్తుతం అమల్లోకి వచ్చింది. దుస్తులు, ఆభరణలు, పాదరక్షల నుంచి కెమికల్స్ వరకూ 50 శాతం సుంకాలను భారత్ ఎదుర్కొంటోంది.
జీఎస్టీ శ్లాబుల కుదింపు, చాలా రకాల వస్తువుల పన్నుల్లో మార్పుతో లబ్ధి ఎంత? పన్ను తగ్గిన వస్తువుల ధరలు నేరుగా అంత శాతం తగ్గుతాయా...
ఇటీవల జీఎస్టీ మార్పులు మన జీవనశైలిపై ప్రభావం చూపబోతున్నాయి. రోజువారీ ఉత్పత్తుల ధరలు చౌకగా మారడం సంతోషకరం. కానీ లగ్జరీ వస్తువులు మాత్రం మరింత ఖరీదైనవిగా మారబోతున్నాయి. అయితే వాటిలో ఎలాంటివి ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు కోట్ల కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయని కొనియాడారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రజల సంక్షేమంపై స్పష్టమైన దృష్టితో ఈ సంస్కరణలను తీసుకువచ్చినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు.