• Home » Nirmal

Nirmal

రాతి కొండలపై రాచనగరం

రాతి కొండలపై రాచనగరం

నిర్మల్‌... ఒక భౌగోళిక ప్రదేశం కాదు... కాలగర్భంలో చెక్కబడిన ఒక జ్ఞాపకగాథ. సహ్యాద్రి శ్రేణుల నిశ్శబ్ద వీణలో, గోదావరి పరవళ్లలో, దక్కన్‌ పీఠభూమి రాతిగుట్టల ఎత్తుపల్లాల ఊపిరిలో... ఈ నేల శతాబ్దాల సంచారాన్ని మోస్తోంది.

బాసరలో మంచినీటికి కటకట..

బాసరలో మంచినీటికి కటకట..

నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మూడు రోజులుగా మిషన్‌ భగీరథ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు.

ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం: టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌ రావు

ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం: టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌ రావు

ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌తో జరిగిన పొత్తు స్థానిక నాయకుల మధ్య మాత్రమే జరిగిందని.. పార్టీ స్థాయిలో కాదని టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు వివరించారు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల బలంతో గుండాయిజం చేసినా ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని అన్నారు.

నిర్మల్ జిల్లాలోని అడవుల్లో కార్చిచ్చు.. ఎగసిపడతున్న మంటలు

నిర్మల్ జిల్లాలోని అడవుల్లో కార్చిచ్చు.. ఎగసిపడతున్న మంటలు

నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ అడవుల్లోని హరితవనంలో భారీ మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల ధాటికి దస్తూరాబాద్, దేవునిగూడ సమీపంలోని హరితవనంలో చెట్లు దగ్ధం అవుతున్నాయి. అటవీశాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు చెబుతున్నారు.

నిర్మల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

నిర్మల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

నిర్మల్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.

తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం.. పంటలకు తీవ్ర నష్టం..

తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం.. పంటలకు తీవ్ర నష్టం..

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. మిర్చితో సహా పలు పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. అలాగే పలుచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది..

నిర్మల్‌లో శివాజీ విగ్రహావిష్కరణ వివాదం.. ఎమ్మెల్యేల అరెస్టులతో ఉద్రిక్తత

నిర్మల్‌లో శివాజీ విగ్రహావిష్కరణ వివాదం.. ఎమ్మెల్యేల అరెస్టులతో ఉద్రిక్తత

నిర్మల్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ చుట్టూ నెలకొన్న వివాదం ఇవాళ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విగ్రహావిష్కరణ కోసం వస్తున్న గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు తుప్రాన్ వద్ద అడ్డుకున్నారు.

బీజేపీ ఓట్ల శాతం పెరిగింది: రామచందర్‌రావు

బీజేపీ ఓట్ల శాతం పెరిగింది: రామచందర్‌రావు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల మద్దతు గణనీయంగా పెరిగిందని పార్టీ సీనియర్ నేత ఎన్ రామచందర్ రావు తెలిపారు. గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో పార్టీ విజయం సాధించిందని పేర్కొన్నారు.

Nirmal Accident: ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి..

Nirmal Accident: ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి..

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- కంటైనర్ లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు అదుపు తప్పి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.

Rabid Dog Attacks: పిచ్చి కుక్క బీభత్సం.. ఒక్కరోజే ఎంతమందిపై దాడి చేసిందంటే..

Rabid Dog Attacks: పిచ్చి కుక్క బీభత్సం.. ఒక్కరోజే ఎంతమందిపై దాడి చేసిందంటే..

భైంసా పట్టణంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. సోమవారం ఒక్క రోజే 50మందిపై దాడిచేసి గాయపరిచింది. శునకం దాడిలో నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి