Home » New Zealand
వెస్టిండీస్తో త్వరలో జరగబోయే ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇవాళ తమ జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్కు వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన కివీస్ స్టార్ పేసర్ జాకబ్ డఫీ మళ్లీ జట్టులోకి వచ్చాడు.
టింగ్హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో న్యూజిలాండ్ జట్టు 160 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ను కివీస్ 2-1తో కైవసం చేసుకుంది.
ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 438 పరుగుల భారీ స్కోరు సాధించింది.
న్యూజిలాండ్ క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. కివీస్ ఐకానిక్ క్రికెటర్ బాబ్ బ్లేయర్ తుది శ్వాస విడిచారు. ఆయనకు పలువురు స్టార్ క్రికెటర్లు సంతాపం తెలియజేశారు.
రెండో టెస్ట్లో ఇంగ్లండ్ను 253 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను కివీస్ 1-1తో సమం చేసింది. లండన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 391 పరుగుల భారీ పరుగులను సాధించింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్2026లో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్కు త్రుటిలో పరాభవం తప్పింది. శుక్రవారం ఐర్లాండ్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో కివీస్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మహిళల టీ20 ప్రపంచకప్2026లో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్కు వరుసగా రెండో షాక్ తగిలింది. మంగళవారం గ్రూప్-2 పోరులో లంక 5 వికెట్ల తేడాతో కివీస్ను ఓడించింది. తొలి మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో న్యూజిలాండ్ ఓడిన సంగతి తెలిసిందే.
ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రయాణాన్ని ఇరాన్ జట్టు డ్రాతో ఆరంభించింది. గ్రూప్-జిలో భాగంగా లాస్ ఏంజిల్స్ వేదికగా ఇవాళ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ను ఇరాన్ 2-2తో డ్రా చేసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ సూర్యవంశీ వైభవ్ పేరు దేశాన్ని దాటి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగు ఐపీఎల్ 2026లో పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా...
సింగపూర్లో జరిగిన ప్రతిష్ఠాత్మక 'షాంగ్రి-లా డైలాగ్' సదస్సు వేదికగా భారత్ తన రక్షణ దౌత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ సదస్సు సందర్భంగా భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్.. సింగపూర్, న్యూజిలాండ్ దేశాల రక్షణ శాఖ మంత్రులతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.