• Home » National

National

Maharashtra Farmer: లక్షన్నర రావాల్సింది..  రూ. 2 నష్ట పరిహారం.. కన్నీళ్లు పెట్టుకున్న రైతన్న!

Maharashtra Farmer: లక్షన్నర రావాల్సింది.. రూ. 2 నష్ట పరిహారం.. కన్నీళ్లు పెట్టుకున్న రైతన్న!

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా శిలోత్తర్ గ్రామానికి చెందిన రైతు మధుకర్ బాబూరావు పాటిల్ ఈ చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఆగ్రో అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన రసీదు ప్రకారం.. పీఎం ఫసల్ బీమా యోజన కింద పాటిల్ తన 2.51 హెక్టార్ల భూమికి రూ.1,53,110 పరిహారం పొందాల్సి ఉంది.

Viral Video: లిఫ్ట్‌లో కుక్కపిల్లను నేలకేసి కొట్టి చంపిన పనిమనిషి

Viral Video: లిఫ్ట్‌లో కుక్కపిల్లను నేలకేసి కొట్టి చంపిన పనిమనిషి

బెంగళూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కోపంతో ఓ యువతి కుక్కపిల్లను ఘోరంగా చంపింది. అసలేమైందంటే..

Election Promise: బంపరాఫర్: మహిళలకు ఏటా సంక్రాంతికి రూ.30 వేలు

Election Promise: బంపరాఫర్: మహిళలకు ఏటా సంక్రాంతికి రూ.30 వేలు

అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఒక సంచలనాత్మక ప్రకటన వచ్చింది. మహిళలకు ఏటా సంక్రాంతికి రూ.30 వేలు.. వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు..

ED Seizes Anil Ambani Group Assets: అనిల్‌ అంబానీ  ఆస్తుల జప్తు

ED Seizes Anil Ambani Group Assets: అనిల్‌ అంబానీ ఆస్తుల జప్తు

అనిల్‌ అంబానీ రిలయన్స్‌ గ్రూప్‌ సంస్థలకు సంబంధించిన రూ.7,500 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది...

BREAKING: గ్రూప్‌-1 వివాదంపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ

BREAKING: గ్రూప్‌-1 వివాదంపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 4 కొత్త వందే భారత్‌ రైళ్లు!

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 4 కొత్త వందే భారత్‌ రైళ్లు!

దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేసే విధంగా ఇండియన్ రైల్వే శాఖ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా నాలుగు కొత్త వందే భారత్ రైళ్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది.

Tamil Nadu SIR: ఎస్ఐఆర్‌పై సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్

Tamil Nadu SIR: ఎస్ఐఆర్‌పై సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్

తమిళనాడు ప్రజల ఓటు హక్కులను లాక్కుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు హడావిడిగా ఎస్ఐఆర్‍ను అమలు చేయాలనుకుంటున్నారని, దీనికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఐక్యంగా తమ గొంతు వినిపించాల్సి ఉందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్టాలిన్ తెలిపారు.

Bihar Elections: కేంద్రంలో కొత్తగా అవమానాల మంత్రిత్వ శాఖ.. మోదీపై ప్రియాంక విసుర్లు

Bihar Elections: కేంద్రంలో కొత్తగా అవమానాల మంత్రిత్వ శాఖ.. మోదీపై ప్రియాంక విసుర్లు

రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాదని ప్రియాంక విమర్శించారు. ప్రధాని, ఇతర కేంద్ర నాయకులు న్యూఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు.

EPFO: మెంబర్ పోర్టల్‌లోనే పాస్ బుక్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్

EPFO: మెంబర్ పోర్టల్‌లోనే పాస్ బుక్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్

తమ ఖాతాదారులకు వెసులుబాటు కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. మెంబర్‌ పోర్టల్‌లోనే పీఎఫ్‌ లావాదేవీలను చెక్ చేసుకునేలా పాస్‌బుక్‌ లైట్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు

Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు

భారత్‌లో అంటువ్యాధుల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఐసీఎంఆర్‌ నివేదిక ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అంటువ్యాధుల....

తాజా వార్తలు

మరిన్ని చదవండి