• Home » National News

National News

తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్ల ప్రారంభం..

తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్ల ప్రారంభం..

తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు(గురువారం) మధ్యాహ్నం ప్రారంభించారు. రూ.51కోట్లతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన 33 కొత్త స్పీల్ వే గేట్లను ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, శివకుమార్ ప్రారంభించారు.

నిజంగానే మనం కలిసి ఉన్నామా?.. ఎంవీఏ నేతలను ప్రశ్నించిన ఉద్ధవ్ ఠాక్రే..

నిజంగానే మనం కలిసి ఉన్నామా?.. ఎంవీఏ నేతలను ప్రశ్నించిన ఉద్ధవ్ ఠాక్రే..

మహారాష్ట్ర రాజకీయాల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) భవిష్యత్తుపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష కూటమి బుధవారం నాడు నిర్వహించిన వ్యూహాత్మక సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 23 మంది గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

పెళ్లి వద్దని చెప్పి ఉండొచ్చు కదా.. ఎందుకు చంపారు: కేతన్ తండ్రి ఆవేదన

పెళ్లి వద్దని చెప్పి ఉండొచ్చు కదా.. ఎందుకు చంపారు: కేతన్ తండ్రి ఆవేదన

కాబోయే భార్య సియా గోయల్, చేతన్ చౌధరితో ప్రేమలో ఉందనే విషయం కేతన్ అగర్వాల్‌కు ఏమాత్రం తెలియదని ఆయన తండ్రి విశాల్ అగర్వాల్ తెలిపారు. అయితే సియా ఫోన్ గంటల తరబడి బిజీగా ఉండటంతో ఏదో తేడాగా ఉందని మాత్రం కేతన్‌కు అనిపించిందని తెలిపారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

హృదయానికి గమ్యం దొరికింది.. కాబోయే భర్తను చంపేముందు రొమాంటిక్ పోస్ట్‌లు..

హృదయానికి గమ్యం దొరికింది.. కాబోయే భర్తను చంపేముందు రొమాంటిక్ పోస్ట్‌లు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

పుణె హత్య కేసులో షాకింగ్ విషయాలు.. కాబోయే భార్యే లోయలోకి తోసేసింది..

పుణె హత్య కేసులో షాకింగ్ విషయాలు.. కాబోయే భార్యే లోయలోకి తోసేసింది..

మహారాష్ట్రలోని పుణెలో వెలుగు చూసిన ఓ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26) మృతిని తొలుత ప్రమాదంగా భావించిన పోలీసులు, తర్వాత అది పథకం ప్రకారం జరిగిన హత్య అని గుర్తించారు.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఉద్యోగ్ భవన్ సమీపంలో చెలరేగిన మంటలు

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఉద్యోగ్ భవన్ సమీపంలో చెలరేగిన మంటలు

దేశ రాజధాని ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ సమీపంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న ఓ స్లమ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!

తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!

తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి విజయ్ చేసిన ప్రసంగానికి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ఇస్తూ వ్యక్తిగత విమర్శలకు దిగాడు.

తృణమూల్‌లో అధిపత్య పోరు.. పార్టీపై పట్టు తనదేనన్న మమత

తృణమూల్‌లో అధిపత్య పోరు.. పార్టీపై పట్టు తనదేనన్న మమత

బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఎంసీలో అంతర్గత విభేదాలు ముదురుతున్న తరుణంలో మమతా బెనర్జీ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి