• Home » National News

National News

ఎప్‌స్టీన్‌‌ను ఆయన ఎప్పుడూ కలవలేదు.. దలైలామా కార్యాలయం ఖండన

ఎప్‌స్టీన్‌‌ను ఆయన ఎప్పుడూ కలవలేదు.. దలైలామా కార్యాలయం ఖండన

లైంగిక వేధింపుల నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌‌తో టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు సంబధాలు ఉన్నాయంటూ మీడియాలో వస్తున్న వార్తలు, సోషల్ మీడియా పోస్టులను ఆయన కార్యాలయం తీవ్రంగా ఖండించింది.

కుప్పకూలిన ప్రైవేటు చార్టర్డ్ విమానం

కుప్పకూలిన ప్రైవేటు చార్టర్డ్ విమానం

రెడ్‌బర్డ్ ఏవియేషన్ ప్రైవేటు శిక్షణా విమానం ఆదివారం నాడు కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లాలో కుప్పకూలింది. కలబురగి నుంచి బెలగావి వెళ్తుండగా..

పదవీ విరమణపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ కీలక వ్యాఖ్యలు

పదవీ విరమణపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ కీలక వ్యాఖ్యలు

తన పదవీ విరమణపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయస్సుతో సంబంధం లేకుండా పదవిలో కొనసాగాలని సంఘ్ తనను కోరిందని తెలిపారు.

భారత్ - మలేషియా నవశకం.. కీలక రంగాలపై ఇరు ప్రధానుల ఒప్పందాలు..

భారత్ - మలేషియా నవశకం.. కీలక రంగాలపై ఇరు ప్రధానుల ఒప్పందాలు..

ప్రధాని నరేంద్రమోదీ మలేషియాలో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మలేషియా ప్రధాని ఇబ్రహీంతో మోదీ చర్చలు జరిపారు.

ఆర్ఎస్ఎస్‌‌ శతాబ్ది సభకు హాజరైన సల్మాన్‌ ఖాన్‌

ఆర్ఎస్ఎస్‌‌ శతాబ్ది సభకు హాజరైన సల్మాన్‌ ఖాన్‌

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముంబై వర్లిలో జరిగిన కార్యక్రమానికి బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ హాజరయ్యారు....

ఉరి ‘రీల్‌’ చేయబోతూ.. తాడు బిగిసి మహిళ మృతి

ఉరి ‘రీల్‌’ చేయబోతూ.. తాడు బిగిసి మహిళ మృతి

ఉరివేసుకోవడాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి వీడియో రూపంలో పోస్టు చేయడానికి ప్రయత్నించిన ఓ మహిళ నిజంగానే ప్రాణాలు కోల్పోయింది...

చైనా, పాక్‌కు అమెరికా షాక్‌

చైనా, పాక్‌కు అమెరికా షాక్‌

కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరిన వేళ, భారత్‌కు అమెరికా మరో మంచి కబురు అందించింది. ఈ ఒప్పందం సందర్భంగా విడుదలచేసిన మ్యాప్‌లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)ను భారత్‌లో...

బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నేత రమేశ్‌ చంద్ర పోలీసు కస్టడీలో మృతి

బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నేత రమేశ్‌ చంద్ర పోలీసు కస్టడీలో మృతి

బంగ్లాదేశ్‌లో పలువురు అవామీ లీగ్‌ నేతలు పోలీసు కస్టడీలోనే మృత్యువాత పడడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దేశంలో పేరున్న హిందూ నేతల్లో ఒకరైన అవామీ లీగ్‌ నేత...

రూ.20 లంచం కేసు.. 30 ఏళ్ల పోరాటం

రూ.20 లంచం కేసు.. 30 ఏళ్ల పోరాటం

20 రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణతో ఓ మాజీ కానిస్టేబుల్‌ 30 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. చివరకు కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కానీ, తీర్పు...

ముంబై మేయర్‌గా రీతూ తావడే!

ముంబై మేయర్‌గా రీతూ తావడే!

ముంబై మేయర్‌ అభ్యర్థిగా మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమి రీతూ తావడేను ఎంపిక చేసింది. బీజేపీ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె పేరును కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి