• Home » National News

National News

నీట్ విద్యార్థులది వ్యవస్థ చేసిన హత్య.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం

నీట్ విద్యార్థులది వ్యవస్థ చేసిన హత్య.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నీట్ పరీక్షలకు సంబంధించిన ఆత్మహత్య ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల కుంభకోణాలు, అవినీతి కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి పడిన ట్రాక్టర్‌.. ఆరుగురి మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి పడిన ట్రాక్టర్‌.. ఆరుగురి మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునీరాబాద్ సమీపంలో బ్రిడ్జిపై వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి కిందపడటంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

2025లోనూ నీట్ పేపర్ లీక్ అయిందా?.. వెలుగులోకి సంచలన విషయాలు

2025లోనూ నీట్ పేపర్ లీక్ అయిందా?.. వెలుగులోకి సంచలన విషయాలు

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నీట్ పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్‌కు చెందిన కుటుంబం గతంలోనూ వైద్య ప్రవేశ పరీక్షల పేపర్లను లీక్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఆర్జీ కర్ హత్యాచారం కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్

ఆర్జీ కర్ హత్యాచారం కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్య కేసులో విధినిర్వహణల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

విజయ్ పోస్టర్ ముందు ఫోజులిచ్చిన త్రిష... వీడియో వైరల్

విజయ్ పోస్టర్ ముందు ఫోజులిచ్చిన త్రిష... వీడియో వైరల్

సూర్య హీరోగా నటించిన కరుప్పు చిత్రం తొలిరోజు తొలి ప్రదర్శనను సూర్య సోదరుడు కార్తీతో కలిసి చెన్నైలోని ఓ థియేటర్‌లో త్రిష చూశారు. అనంతరం సెక్యూరిటీతో థియేటర్ నుంచి బయటకు వచ్చారు. అయితే అభిమానులతో ఆమె సంభాషించనప్పటికీ థియేటర్ బయట ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే యాదృచ్ఛికంగా ఆమె వెనుకనే దళపతి విజయ్ భారీ పోస్టర్ ఉంది.

పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా రాహుల్ విదేశీ పర్యటనలు.. కిరణ్ రిజిజు

పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా రాహుల్ విదేశీ పర్యటనలు.. కిరణ్ రిజిజు

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారనాడు ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటరీ నిబంధనలను రాహుల్ పాటించాలని, నిబంధనల ప్రకారం విదేశీ పర్యటనకు ముందు లోక్‌సభ లేదా రాజ్యసభ సెక్రటేరియట్‌కు ఆ వివరాలు తెలియజేయాల్సి ఉంటుందని శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

అన్నింటినీ కార్యనిర్వాహక వర్గమే నియంత్రిస్తోంది!

అన్నింటినీ కార్యనిర్వాహక వర్గమే నియంత్రిస్తోంది!

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), కమిషనర్ల నియామక ప్రక్రియ తీరుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ప్రశ్నించారు.

ఒమన్‌ తీరంలో డ్రోన్‌ దాడి.. భారత కార్గో నౌక మునక

ఒమన్‌ తీరంలో డ్రోన్‌ దాడి.. భారత కార్గో నౌక మునక

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఒమన్‌ తీరంలో డ్రోన్‌ దాడి కారణంగా భారత సరుకు రవాణా నౌక మునిగిపోయింది.

పొదుపులో పోటాపోటీ!

పొదుపులో పోటాపోటీ!

పశ్చిమాసియా సంక్షోభ పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన పొదుపు మంత్రం దేశవ్యాప్తంగా పోటాపోటీగా సాగుతోంది. సీఎం, మంత్రుల వంటివారి కాన్వాయ్‌ ల తగ్గింపు నుంచి ఉద్యోగులకు ఇంటినుంచే పని దాకా రాష్ట్రాలు ఇంధన....

ఒమన్‌ నుంచి భారత్‌కు..సముద్రం అడుగున పైప్‌లైన్‌

ఒమన్‌ నుంచి భారత్‌కు..సముద్రం అడుగున పైప్‌లైన్‌

హోర్ముజ్‌ జలసంధి మూసివేతతో చమురు, సహజవాయువు, ఎల్పీజీ సరఫరాలు నిలిచిపోయి చాలా దేశాలు అల్లాడుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి