• Home » National News

National News

ఆలయ ఉత్సవంలో తొక్కిసలాట.. మహిళ మృతి, పలువురికి గాయాలు

ఆలయ ఉత్సవంలో తొక్కిసలాట.. మహిళ మృతి, పలువురికి గాయాలు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా దాబ్రా పట్టణంలో మంగళవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. నవగ్రహ ఆలయం ప్రారంభోత్సవానికి బయలుదేరిన కలశ యాత్రలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుని 70 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది.

మణిపుర్‌లో మళ్లీ చెలరేగిన హింస

మణిపుర్‌లో మళ్లీ చెలరేగిన హింస

మణిపుర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో మంగళవారం ఉదయం మళ్లీ హింసాకాండ చెలరేగింది. గత శనివారం రాత్రి టాంగ్‌ఖుల్ నాగ కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తిపై కొందరు దాడి చేశారనే ఆరోపణలతో మొదలైన వివాదం క్రమంగా పెద్దఎత్తున హింసకు దారితీసింది.

3.25 లక్షల కోట్లతో రఫేల్ మెగా డీల్..!

3.25 లక్షల కోట్లతో రఫేల్ మెగా డీల్..!

రఫేల్‌ యుద్ధ విమానాల కోసం రూ.3.25 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి మనదేశం సిద్ధమవుతోంది. 114 ఎఫ్‌4 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్‌, ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య త్వరలో ఒప్పందం జరగనుంది

ఏపీ నుంచి తెలంగాణకు 408 కోట్లు రావాలి

ఏపీ నుంచి తెలంగాణకు 408 కోట్లు రావాలి

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లోని హైకోర్టు, రాజ్‌భవన్‌ వంటి ఉమ్మడి రాజ్యాంగ, చట్టబద్ధ సంస్థల నిర్వహణ కోసం చేసిన...

నరవణే పుస్తకం విడుదలకు ముందే లీక్.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

నరవణే పుస్తకం విడుదలకు ముందే లీక్.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రాసిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం విడుదలకు ముందే వివిధ సామాజిక మాధ్యమాల్లో లీక్ కావడంపై ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. స్పెషల్ సెల్ విభాగంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు.. సుప్రీంకోర్టు

'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు.. సుప్రీంకోర్టు

బెంగాల్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. 'సర్' ప్రక్రియకు అడ్డంకులు కల్పించే ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది.

ఓటమి ఎదురైనా.. తిరిగి యాత్రబాట పట్టిన ప్రశాంత్ కిషోర్

ఓటమి ఎదురైనా.. తిరిగి యాత్రబాట పట్టిన ప్రశాంత్ కిషోర్

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మరోసారి యాత్ర బాట పట్టారు. పశ్చిమ చంపరాణ్ జిల్లా నుంచి 'బిహార్ నవనిర్మాణ్ యాత్ర'ను ఆదివారంనాడు ప్రారంభించారు.

1.25 కోట్ల హిందువులకు అండగా నిలబడతాం.. బంగ్లాదేశ్‌కు ఆర్ఎస్ఎస్ చీఫ్ హెచ్చరిక

1.25 కోట్ల హిందువులకు అండగా నిలబడతాం.. బంగ్లాదేశ్‌కు ఆర్ఎస్ఎస్ చీఫ్ హెచ్చరిక

బంగ్లాదేశ్‌లో హిందువులు ఎదుర్కొంటున్న పరిస్థితిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ గట్టి సంకేతాలు ఇచ్చారు. అక్కడి హిందువులంతా ఏకం కావాలని, తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

మార్చి 31 కల్లా నక్సలిజానికి చెల్లుచీటీ : అమిత్‌షా

మార్చి 31 కల్లా నక్సలిజానికి చెల్లుచీటీ : అమిత్‌షా

నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, అధికారులతో రాయ్‌పూర్‌లో అదివారంనాడు సమీక్షా సమావేశం జరిపినట్టు అమిత్‌షా తెలిపారు. సెక్యూరిటీ టీమ్‌లను ఏకం చేయడం, మౌలిక వసతుల విస్తరణ, మావోయిస్టుల ఆర్థిక నెట్‌వర్క్‌ను దెబ్బతీయడం, లొంగుబాటు పాలసీలు వంటివి నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలను ఇచ్చినట్టు చెప్పారు.

గొగోయ్‌కు పాక్ ఏజెంట్‌తో సంబంధాలు.. అసోం సీఎం సంచలన ఆరోపణ

గొగోయ్‌కు పాక్ ఏజెంట్‌తో సంబంధాలు.. అసోం సీఎం సంచలన ఆరోపణ

పాకిస్థాన్‌తో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌కు ఉన్న సంబంధాలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ఆయనను తమ ప్రభుత్వం అరెస్టు చేయాలనుకోవడం లేదని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి