• Home » National News

National News

లోక్‌సభ ఎన్నికల్లో వివాదాస్పద ప్రసంగం.. అజాంఖాన్‌కు రెండేళ్ల జైలు

లోక్‌సభ ఎన్నికల్లో వివాదాస్పద ప్రసంగం.. అజాంఖాన్‌కు రెండేళ్ల జైలు

సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్ (Azam Khan) తిరిగి లీగల్ చిక్కుల్లో పడ్డారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చేసిన వివాదాస్పద ప్రకటనకు సంబంధించి ఆయనకు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శనివారంనాడు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

 మంత్రుల జాబితా సిద్ధం చేస్తున్నాం, 18న ప్రమాణ స్వీకారం.. సతీశన్

మంత్రుల జాబితా సిద్ధం చేస్తున్నాం, 18న ప్రమాణ స్వీకారం.. సతీశన్

కేరళంలో యూడీఎఫ్ ప్రభుత్వం కొలువు తీరేందుకు సిద్ధమవుతోంది. మంత్రివర్గం ఏర్పాటుపై భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, ఈనెల 17వ తేదీ ఆదివారంనాడు మంత్రుల జాబితాను గవర్నర్‌కు అందజేస్తామని ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నట్టు వీడీ సతీశన్ తెలిపారు. 18న తనతో పాటు మంత్రులంతా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్

లఖ్‌నవూ యూనివర్సిటీలో విద్యార్థినుల రక్షణ, పరీక్షల పారదర్శకతను ప్రశ్నించేలా ఒక దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేస్తానని ఆశ చూపిస్తూ, ఒక విద్యార్థిని పట్ల ప్రొఫెసర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు.

పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్

పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్‌పై దాడులు కొనసాగిస్తే ప్రపంచపటంలో పాకిస్థాన్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. భౌగోళికంగా ఉండాలా లేక చరిత్రలో కలిసిపోవాలా అనేది పాకిస్థాన్ తేల్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

నేడు దేశ వ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. ఎందుకంటే?

నేడు దేశ వ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. ఎందుకంటే?

స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి డెలివరీ సంస్థలకు చెందిన గిగ్ వర్కర్లు ఇవాళ సమ్మెకు దిగనున్నారు. ఇంధన ధరల పెరుగుదలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ఐదు గంటల సమ్మెను ప్రకటించింది.

2025లోనూ నీట్‌ లీక్‌?

2025లోనూ నీట్‌ లీక్‌?

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కీలకమైన ‘నీట్‌’ ప్రశ్నపత్రం గత ఏడాది కూడా లీకైందా? లీకైన పేపర్‌ సాయంతో కొందరు మంచి మార్కులు సాధించి, ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు పొందారా? ఈ సంవత్సరం నీట్‌ లీకేజీపై ......

పెట్రోల్‌, డీజిల్‌పై బాదుడు

పెట్రోల్‌, డీజిల్‌పై బాదుడు

దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచారు. చమురు కంపెనీలు లీటరుకు రూ.3 చొప్పున ధరలను పెంచాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి.

ఇంధనం పొదుపు చర్యలపై సుప్రీం కీలక నిర్ణయం.. వారంలో రెండుసార్లు విచారణ

ఇంధనం పొదుపు చర్యలపై సుప్రీం కీలక నిర్ణయం.. వారంలో రెండుసార్లు విచారణ

ప్రస్తుత పెట్రోలియం సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన పొదుపు చర్యలపై నిర్దిష్టమైన రోజుల్లో వర్చువల్ తరహాలో కోర్టు ప్రొసీడింగ్స్ జరపనున్నట్టు ప్రకటించింది.

వాళ్లు బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారు.. సీజేఐ అసహనం

వాళ్లు బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారు.. సీజేఐ అసహనం

కొంతమంది నిరుద్యోగ యువతను బొద్దింకలతో సీజేఐ సూర్యకాంత్ పోల్చారు. వాళ్లు మీడియా, సామాజిక మాధ్యమం, ఆర్టీఐ కార్యకర్తల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి