• Home » National News

National News

Bengaluru Auto Drive: భారీగా డబ్బులు ఉన్న బ్యాగ్.. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్...

Bengaluru Auto Drive: భారీగా డబ్బులు ఉన్న బ్యాగ్.. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్...

బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. తన ఆటోలో దొరికిన డబ్బులు ఉన్న బ్యాగును బాధితుడికి అందించాడు. దీంతో డ్రైవర్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Aadhaar OTT rule: ఓటీటీలలో ఆధార్ ద్వారా వయస్సు ధృవీకరణ.. కొత్త సీజేఐ సూచన..

Aadhaar OTT rule: ఓటీటీలలో ఆధార్ ద్వారా వయస్సు ధృవీకరణ.. కొత్త సీజేఐ సూచన..

సాధారణ సినిమాలు, షోలతో పోల్చుకుంటే ఓటీటీల్లో అశ్లీల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులతో వాటిని చూడడం చాలా ఇబ్బందికరం. ఓటీటీలపై ఈ విమర్శ ఎప్పట్నుంచో ఉంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు తాజాగా స్పందించింది.

రేపటి భారత్‌కు సచ్చిదానంద్‌ సిన్హా బాట

రేపటి భారత్‌కు సచ్చిదానంద్‌ సిన్హా బాట

పట్టభద్రుడు కూడా కాని సచ్చిదా జీ మేధా దిగ్గజంగా ప్రభవించారు. మానవుడు నిర్మించిన, నిర్మిస్తోన్న సమస్త చరిత్రను సాధికారంగా వివరించగల వివేకశీలి, అంతఃప్రేరణతో ఒక సమున్నత లక్ష్య సాధనకు అంకితమైన ఆలోచనాశీలి సచ్చిదా జీ.

Punjab Terror Plot: పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. నలుగురు లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుల అరెస్టు

Punjab Terror Plot: పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. నలుగురు లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుల అరెస్టు

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్స్ గురించిన సమాచారం అందడంతో డేరా బస్సి-అంబాలా హైవే వెంబడి ఉన్న ఒక ఇంటిని తాము చుట్టుముట్టామని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లు కాల్పులు జరిపారని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) తెలిపారు.

India Slams Pak: అయోధ్యలో జెండా ఎగరవేయడంపై పాక్ కారుకూతలు.. ఎడాపెడా వాయించేసిన భారత్

India Slams Pak: అయోధ్యలో జెండా ఎగరవేయడంపై పాక్ కారుకూతలు.. ఎడాపెడా వాయించేసిన భారత్

మతతత్వ రికార్డులతో మలినమైన వాళ్లకు ఇతరులకు నీతులు చెప్పే నైతికత ఎక్కడిదని పాక్‌ను భారత్ ప్రశ్నించింది. ముందు సొంత ఇల్లు చక్కబెట్టుకోవాలంటూ దాయాది దేశానికి హితవు పలికింది.

Delhi Blast Case: ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీ పేలుడు కేసు నిందితులు

Delhi Blast Case: ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీ పేలుడు కేసు నిందితులు

ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడైన టెర్రరిస్ట్ ఉమర్‌కు అవసరమైన లాజిస్టిక్స్‌ను షోయబ్ అందించిట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఫరీదాబాద్ అల్-ఫలాహ్ యూనివర్శిటీలో ల్యాబ్ అసిస్టెంగ్‌గా షోయబ్ పనిచేశాడని, ల్యాబ్ నుంచి కెమికల్స్‌ను సేకరించేందుకు ఉమర్‌కు అతను సహకరించాడని అధికారులు చెబుతున్నారు.

Mallikarjun Kharge: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఖర్గే కీలక వ్యాఖ్యలు

Mallikarjun Kharge: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఖర్గే కీలక వ్యాఖ్యలు

నవంబర్ 20వ తేదీతో సిద్ధరామయ్య ప్రభుత్వం తొలి రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. అయితే 2023లో కుదిరిన ఒప్పందం ప్రకారం తదుపరి రెండున్నరేళ్ల పాలన డీకేకు అప్పగించాలని ఆయన వర్గీయులు వాదిస్తున్నారు.

Chhattisgarh: 41 మంది మావోయిస్టుల లొంగుబాటు.. వీరిలో 32 మందిపై రూ.1.19 కోట్ల రివార్డు

Chhattisgarh: 41 మంది మావోయిస్టుల లొంగుబాటు.. వీరిలో 32 మందిపై రూ.1.19 కోట్ల రివార్డు

రాష్ట్ర ప్రభుత్వ పునరావాస పథకం ప్రోత్సాహకరంగా ఉండటంతో మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని, తక్కిన మావోయిస్టులు కూడా హింసామార్గాన్ని విడనాడాలని ఎస్పీ జితేంద్ర యాదవ్ విజ్ఞప్తి చేశారు.

Kunal Kamra T-shirt: టీ షర్టు వివాదంలో కునాల్ కమ్రా.. బీజేపీ, శివసేన వార్నింగ్

Kunal Kamra T-shirt: టీ షర్టు వివాదంలో కునాల్ కమ్రా.. బీజేపీ, శివసేన వార్నింగ్

కునాల్ కమ్రా ఈ ఏడాది మొదట్లో ముంబైలోని హాబిటాట్ కామెడీ క్లబ్‌లో జరిగిన షోలో ఒక హిందీ సినిమా పాటను పేరడీ చేస్తూ పాడారు. ఇది శివసేన నేత ఏక్‌నాథ్ షిండే వర్గీయుల ఆగ్రహానికి గురైంది.

 Car Falls Into Canal: అదుపుతప్పి కాలువలో పడిన కారు.. ఐదుగురు మృతి

Car Falls Into Canal: అదుపుతప్పి కాలువలో పడిన కారు.. ఐదుగురు మృతి

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న కారు.. అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా.. ఒకరు గాయపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి