• Home » National News

National News

బాలుడి కస్టడీ వివాదం.. తల్లికి షాక్ ఇచ్చిన పుణె కోర్టు..

బాలుడి కస్టడీ వివాదం.. తల్లికి షాక్ ఇచ్చిన పుణె కోర్టు..

ఓ చిన్నారి కస్టడీ కేసులో పుణె కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భర్త విషయంలో బాధ్యతలు విస్మరించిన భార్య తన పిల్లల సంరక్షణకు అనర్హురాలంటూ కోర్టు అభిప్రాయపడింది.

అసెంబ్లీలో సీఎం విజయ్ గర్జన.. డీఎంకేకి స్ట్రాంగ్  కౌంటర్

అసెంబ్లీలో సీఎం విజయ్ గర్జన.. డీఎంకేకి స్ట్రాంగ్ కౌంటర్

తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి రాజకీయం ముదిరింది. ముఖ్యమంత్రి విజయ్ వర్సెస్ డీఎంకె యువనేత ఉదయనిధి స్టాలిన్ మధ్య జరిగిన మాటల యుద్ధం సభలో పెద్ద వివాదానికి దారితీసింది.

'నీట్‌' రాష్ట్రంలో అసమానతల్ని సృష్టిస్తోంది: సీఎం విజయ్

'నీట్‌' రాష్ట్రంలో అసమానతల్ని సృష్టిస్తోంది: సీఎం విజయ్

నీట్ విధానం రాష్ట్రంలో అసమానతల్ని సృష్టిస్తోందని తమిళనాడు సీఎం విజయ్ అన్నారు. దీనిని వెంటనే రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.

లఖ్‌నవూ అగ్నిప్రమాదం.. ‘నాన్నా.. నన్ను కాపాడండి’ అంటూ..

లఖ్‌నవూ అగ్నిప్రమాదం.. ‘నాన్నా.. నన్ను కాపాడండి’ అంటూ..

ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖ్‌నవూ అలీగంజ్‌‌లో సోమవారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 13 మంది విద్యార్థులు సహా మెుత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాల ఆవేదన కన్నీరు పెట్టిస్తోంది.

కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

భూ వివాదం.. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడిపై దాడి..

భూ వివాదం.. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడిపై దాడి..

బిహార్‌లో బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడు విజయేంద్రనాథ్ తివారీపై దాడి జరిగింది. ఓ భూ వివాదంలో ఆదివారం నాడు కొంతమంది వ్యక్తులు కర్రలతో ఆయనపై దాడి చేశారు.

కళ్లు గప్పి.. ఖర్చు పెంచి!

కళ్లు గప్పి.. ఖర్చు పెంచి!

ఆన్‌లైన్‌లో ఏదో వస్తువు కొందామని వెతుకుతున్నారు.. ఒక ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లో ధర తక్కువగా ఉన్నట్టు కనిపించింది.. సరేనని కార్ట్‌కు యాడ్‌ చేశారు.. బిల్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారు..

క్యాబ్ డ్రైవర్‌కు జాక్‌పాట్.. రూ.500తో టికెట్ కొంటే రూ.3 కోట్లు..

క్యాబ్ డ్రైవర్‌కు జాక్‌పాట్.. రూ.500తో టికెట్ కొంటే రూ.3 కోట్లు..

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన క్యాబ్ డ్రైవర్ కల్యాణ్ చంద్ జాక్‌పాట్ కొట్టారు. ఇటీవల ఓ ప్రయాణికుడిని దింపేందుకు పంజాబ్‌లోని బఠిండాకు వెళ్లిన కల్యాణ్ చంద్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి