Home » National News
భారత్ నుంచి పండ్లు, కూరగాయలు, టీ, కాఫీ, జనరిక్ ఔషధాలు, విమాన విడిభాగాలు, పలు రకాల వాహన విడిభాగాలు వంటివాటిపై అమెరికా సుంకాలను సున్నాకు...
మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక చర్యల వల్ల బస్తర్ ప్రాంతంలో భయ వాతావరణం, అవిశ్వాసం...
జెఫ్రీ ఎప్స్టీన్ డాక్యుమెంట్లలో భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త అనిల్ అంబానీ పేరు కూడా వెలుగు చూసింది. 2017-19 మధ్య ఇరువురి మధ్య బలమైన చర్చలు, భేటీలు కూడా..
భారత పౌరసత్వం పొందకుండానే ఫోర్జరీ ద్వారా ఓటు హక్కు సంపాదించినట్టు తనపై రాజకీయ దురుద్దేశాలతో కేసు పెట్టారని కాంగ్రెస్ నాయకురాలు...
భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఒప్పందంలోని కీలక అంశాల (ఫ్రేమ్వర్క్)తో ఇరుదేశాల సంయుక్త ప్రకటన శనివారం విడుదలైంది. అమెరికా నుంచి చవకగా వ్యవసాయ, పాడి...
భారతీయ సంప్రదాయ నృత్యాలతో ప్రవాస భారతీయులు మోదీకి ఆహ్వానం పలికారు. అనంతరం కౌలాలంపూర్లోని భారత సంతతి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాని పాల్గొన్నారు.
విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణానికి దారితీసిన పరిస్థితులపై ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలున్నాయని ఆయన మేనల్లుడు, ఎన్సీపీ (ఎస్పీ)నేత రోహిత్ పవార్ అన్నారు.
హర్యానాలోని ఫరీదాబాద్లో జరుగుతున్న సూరజ్కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళాలో శనివారంనాడు రెండు షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ సహా సుమారు పది మంది గాయపడ్డారు.
ఈస్ట్ ఢిల్లీలోని మయూర్ విహార్ పాకెట్ 1 మెట్రో స్టేషన్ పేరు మార్చారు. 'శ్రీరామ్ మందిర్ మయూర్ విహార్'గా పేరు పెట్టారు. మెట్రో స్టేషన్ పేరు మార్చినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ జిల్లా బస్తర్ డివిజన్లో 51మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై రూ.1.61 కోట్ల రివార్డు ఉంది.