Home » National News
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
పశ్చిమాసియా సంక్షోభంతో పెట్రోల్, గ్యాస్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు తన కార్ల కాన్వాయ్కి బదులుగా ద్విచక్రవాహనాలను ఎంచుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం స్మగ్లింగ్ ప్రయత్నాలను భగ్నం చేశారు కస్టమ్స్ అధికారులు. ఈ ఘటనలో సుమారు 350 గ్రాముల పసిడిని స్వాధీనం చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, ప్రజా రవాణా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది.
దేశ రాజధానిలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్య, భాగస్వామ్య దేశాల మంత్రులు, ప్రతినిధులతో ప్రధాని మోదీ ఫొటోలు దిగారు.
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తొలి ఛార్జ్షీట్ను దాఖలు చేసింది.
బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టుకు చేరుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింస కేసులో వాదనలు వినిపించేందుకు లాయర్ గౌన్లో న్యాయస్థానానికి హాజరయ్యారు.
నీట్-యూజీ 2026 పరీక్ష రద్దు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి, 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు మెడికల్ అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పాఠశాల తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ గత బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులను కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఫిబ్రవరి 2022 నాటి ఉత్తర్వులను రద్దు చేస్తూ నేడు(బుధవారం) నూతన ఉత్తర్వులను జారీ చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.