• Home » National News

National News

ముఖ్యమంత్రి పదవికి 30న నితీశ్ రాజీనామా

ముఖ్యమంత్రి పదవికి 30న నితీశ్ రాజీనామా

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) మార్చి 30న సీఎం, ఎమ్మెల్సీ (MLC) పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈనెల 16న రాజ్యసభకు నితీశ్ ఎన్నికయ్యారు.

ఖార్గ్‌ చుట్టూ యుద్ధం

ఖార్గ్‌ చుట్టూ యుద్ధం

అమెరికా, ఇజ్రాయెల్‌- ఇరాన్‌ యుద్ధంలో సమీకరణాలు మారుతున్నాయి. ఓ వైపు కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుగుతుండగా..

ఇంధన కొరత లేదు

ఇంధన కొరత లేదు

దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. దేశంలో 60 రోజులకు సరిపడా పెట్రో నిల్వలు ఉన్నాయని వెల్లడించింది...

దేశంలో ఇంధన కొరత లేదు

దేశంలో ఇంధన కొరత లేదు

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ కొరత లేదని, వీటి సరఫరా పూర్తిగా నియంత్రణలోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే నాలుగు భారతీయ నౌకలు హోర్ముజ్‌ జలసంధిని దాటాయని.....

 భారత్‌కు ప్రత్యేక గౌరవం ఉంది, పాక్‌లా దళారీ దేశం కాదు: జైశంకర్

భారత్‌కు ప్రత్యేక గౌరవం ఉంది, పాక్‌లా దళారీ దేశం కాదు: జైశంకర్

పాకిస్థాన్‌ను 'దళారీ' దేశంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అభివర్ణించారు. పాకిస్థాన్‌లాగా భారతదేశం ఎప్పుడూ మధ్యవర్తిత్వం నెరపే దేశం, దళారీ దేశం కాదని అన్నారు.

నిలకడగా ఇంధన భద్రత, మరిన్ని నౌకలు వస్తున్నాయి.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం భరోసా

నిలకడగా ఇంధన భద్రత, మరిన్ని నౌకలు వస్తున్నాయి.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం భరోసా

భారతదేశ ఇంధన భద్రత స్ధిరంగా ఉందని, అదనపు సరకుతో నౌకలు వస్తున్నాయని కేంద్ర అన్ని రాజకీయ పార్టీలకు భరోసా ఇచ్చింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం సాయంత్రం పార్లమెంటు బిల్డింగ్‌లో అఖిల పక్ష సమావేశం జరిగింది.

నేను అధికారంలో ఉన్నంత వరకూ ఎన్ఆర్‌సీని అనుమతించను: మమతా బెనర్జీ

నేను అధికారంలో ఉన్నంత వరకూ ఎన్ఆర్‌సీని అనుమతించను: మమతా బెనర్జీ

తాను అధికారంలో ఉన్నంత వరకూ పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీని అనుమతించేది లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నక్సల్బరీలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు.

శ్రీరామనవమికి రెండు రోజుల సెలవు ప్రకటించిన యోగి

శ్రీరామనవమికి రెండు రోజుల సెలవు ప్రకటించిన యోగి

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 26,27 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది. 26వ తేదీని శ్రీరామనవమి సెలవు దినంగా ఇప్పటికే ప్రకటించగా, తాజాగా 27వ తేదీకి కూడా సెలవును పొడిగించింది.

గ్యాస్ బుకింగ్‌కు 35 రోజుల విరామం.. నిజం కాదని ప్రకటించిన కేంద్రం..

గ్యాస్ బుకింగ్‌కు 35 రోజుల విరామం.. నిజం కాదని ప్రకటించిన కేంద్రం..

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా దేశంలో చమురు, గ్యాస్ కొరతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రజలను భయపెట్టేలా రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

డీజిల్, పెట్రోల్‌కు ఎలాంటి కొరత లేదు: కేంద్రం ప్రకటన

డీజిల్, పెట్రోల్‌కు ఎలాంటి కొరత లేదు: కేంద్రం ప్రకటన

పైపులతో నేచురల్ గ్యాస్‌కు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని, పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని, ఇంధనం ధరల్లో మార్పు లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ బుధవారంనాడు ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి