• Home » National News

National News

భారత ఎగుమతులకు ఫుల్‌ జోష్‌

భారత ఎగుమతులకు ఫుల్‌ జోష్‌

భారత్‌ నుంచి పండ్లు, కూరగాయలు, టీ, కాఫీ, జనరిక్‌ ఔషధాలు, విమాన విడిభాగాలు, పలు రకాల వాహన విడిభాగాలు వంటివాటిపై అమెరికా సుంకాలను సున్నాకు...

బస్తర్‌లో అభివృద్ధికి కొత్త శకం

బస్తర్‌లో అభివృద్ధికి కొత్త శకం

మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక చర్యల వల్ల బస్తర్‌ ప్రాంతంలో భయ వాతావరణం, అవిశ్వాసం...

స్వీడన్‌ అందగత్తె కావాలా?

స్వీడన్‌ అందగత్తె కావాలా?

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ డాక్యుమెంట్లలో భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త అనిల్‌ అంబానీ పేరు కూడా వెలుగు చూసింది. 2017-19 మధ్య ఇరువురి మధ్య బలమైన చర్చలు, భేటీలు కూడా..

రాజకీయ దురుద్దేశంతోనే నాపై కేసు

రాజకీయ దురుద్దేశంతోనే నాపై కేసు

భారత పౌరసత్వం పొందకుండానే ఫోర్జరీ ద్వారా ఓటు హక్కు సంపాదించినట్టు తనపై రాజకీయ దురుద్దేశాలతో కేసు పెట్టారని కాంగ్రెస్‌ నాయకురాలు...

సాగుకు, పాడికి రక్షణ

సాగుకు, పాడికి రక్షణ

భారత్‌-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఒప్పందంలోని కీలక అంశాల (ఫ్రేమ్‌వర్క్‌)తో ఇరుదేశాల సంయుక్త ప్రకటన శనివారం విడుదలైంది. అమెరికా నుంచి చవకగా వ్యవసాయ, పాడి...

మలేసియాలో త్వరలో కొత్త కాన్సులేట్.. ప్రవాస భారతీయల సమావేశంలో మోదీ

మలేసియాలో త్వరలో కొత్త కాన్సులేట్.. ప్రవాస భారతీయల సమావేశంలో మోదీ

భారతీయ సంప్రదాయ నృత్యాలతో ప్రవాస భారతీయులు మోదీకి ఆహ్వానం పలికారు. అనంతరం కౌలాలంపూర్‌లోని భారత సంతతి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాని పాల్గొన్నారు.

ఆయన మృతిపై అనుమానాలున్నాయి.. అజిత్ పవర్ మేనల్లుడు రోహిత్ పవార్

ఆయన మృతిపై అనుమానాలున్నాయి.. అజిత్ పవర్ మేనల్లుడు రోహిత్ పవార్

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణానికి దారితీసిన పరిస్థితులపై ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలున్నాయని ఆయన మేనల్లుడు, ఎన్‌సీపీ (ఎస్‌పీ)నేత రోహిత్ పవార్ అన్నారు.

సూరజ్‌కుండ్ మేళాలో విషాదం..  స్వింగ్ కూలి పలువురికి తీవ్ర గాయాలు

సూరజ్‌కుండ్ మేళాలో విషాదం.. స్వింగ్ కూలి పలువురికి తీవ్ర గాయాలు

హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరుగుతున్న సూరజ్‌కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళాలో శనివారంనాడు రెండు షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ సహా సుమారు పది మంది గాయపడ్డారు.

శ్రీరామ్ మందిర్ మయూర్ విహార్‌గా మెట్రో స్టేషన్ పేరు మార్పు

శ్రీరామ్ మందిర్ మయూర్ విహార్‌గా మెట్రో స్టేషన్ పేరు మార్పు

ఈస్ట్ ఢిల్లీలోని మయూర్ విహార్ పాకెట్ 1 మెట్రో స్టేషన్‌‌ పేరు మార్చారు. 'శ్రీరామ్ మందిర్ మయూర్ విహార్‌'గా పేరు పెట్టారు. మెట్రో స్టేషన్ పేరు మార్చినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ... 51 మంది లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ... 51 మంది లొంగుబాటు

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ జిల్లా బస్తర్ డివిజన్‌లో 51మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై రూ.1.61 కోట్ల రివార్డు ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి