• Home » Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు: నారా లోకేష్

Nara Lokesh: ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు: నారా లోకేష్

రప్పా రప్పా నరుకుత్తం.. నా.., అన్న వస్తాడు.. అంతు చూస్తాడు.., ఎవడైన రానీ.. తొక్కి పడేస్తాం.., 2029 లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా.. రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని.. అంటూ పెట్టిన వైపీసీ బ్యానర్లను నారా లోకేష్ కోట్ చేస్తూ పోస్ట్ చేశారు.

Minister Lokesh: లోకేష్‌ను అభినందించిన అమిత్ షా.. ఎందుకంటే

Minister Lokesh: లోకేష్‌ను అభినందించిన అమిత్ షా.. ఎందుకంటే

Minister Lokesh: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేష్ 25 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్తప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని లోకేష్ కోరారు.

Lokesh: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌‌తో మంత్రి లోకేష్ భేటీ

Lokesh: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌‌తో మంత్రి లోకేష్ భేటీ

Lokesh Delhi visit: ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. బుధవారం ఉదయం భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌‌తో సమావేశం అయ్యారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉపరాష్ట్రపతికి లోకేష్ తెలిపారు.

Delhi Visit: ఢిల్లీ చేరుకున్న లోకేశ్‌

Delhi Visit: ఢిల్లీ చేరుకున్న లోకేశ్‌

రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ బయలుదేరిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ మంగళవారం రాత్రి అక్కడికి చేరుకున్నారు.

Lokesh: పరదాలు తీయించిన మంత్రి లోకేశ్‌

Lokesh: పరదాలు తీయించిన మంత్రి లోకేశ్‌

విశాఖపట్నం నోవాటెల్‌ హోటల్‌లో సీఎం చంద్రబాబు సోమవారం యోగాంరఽధపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు బీచ్‌ రోడ్డులో ఉన్నవారికి హోటల్‌...

Nara Lokesh: తల్లికి వందనంతో జగన్‌ కడుపుమంట పెరిగింది

Nara Lokesh: తల్లికి వందనంతో జగన్‌ కడుపుమంట పెరిగింది

తల్లికి వందనం పథకంతో లబ్ధి పొందిన తల్లుల కళ్లలో ఆనందం చూసి, జగన్‌ రెడ్డి కడుపు మంట మూడింతలు పెరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

Nara Lokesh: జగన్.. మీ కడుపుమంట చూస్తే జాలేస్తోంది: నారా లోకేష్

Nara Lokesh: జగన్.. మీ కడుపుమంట చూస్తే జాలేస్తోంది: నారా లోకేష్

తల్లికి వందనం సూపర్ సక్సెస్! తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు.. అంటూ నారా లోకేష్..

Nara Lokesh: సమయం లేదు మిత్రమా! శరణమా..న్యాయ సమరమా?

Nara Lokesh: సమయం లేదు మిత్రమా! శరణమా..న్యాయ సమరమా?

తల్లికి వందనంలో రూ.13వేలు ఇచ్చి అందులో రూ. 2 వేలు నారా లోకేశ్ ఖాతాలో పడ్డాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. దీనిని రుజవు చేయాలి.. లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలన్నారు.

Chandrababu: మాట నిలబెట్టుకున్నాం

Chandrababu: మాట నిలబెట్టుకున్నాం

ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చాం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఇచ్చిన హామీని అమలు చేస్తున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

కృష్ణంరాజు వ్యాఖ్యలపై ఎన్‌సీడబ్ల్యూ సుమోటో విచారణ

కృష్ణంరాజు వ్యాఖ్యలపై ఎన్‌సీడబ్ల్యూ సుమోటో విచారణ

జగన్‌ చానల్‌లో జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) సుమోటోగా విచారణకు తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి