• Home » Nara Lokesh

Nara Lokesh

ప్రజల ఆకాంక్షే ‘మనమిత్ర’కు ప్రేరణ

ప్రజల ఆకాంక్షే ‘మనమిత్ర’కు ప్రేరణ

యువగళం పాదయాత్ర సమయంలో రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షే ‘మనమిత్ర’ వాట్సాప్‌ సేవలకు ప్రేరణ అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖల మంత్రి లోకేశ్‌ చెప్పారు.

ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే..పెట్టుబడులెలా?

ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే..పెట్టుబడులెలా?

రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలను విస్తృత కోణంలో చూడాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది.

జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్

జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అభివృద్ది నిరోధకుడుగా పేరుగాంచిన జగన్ రెడ్డి.. మళ్లీ విమర్శల దాడి చేస్తున్నారంటూ మంత్రి లోకేశ్ అన్నారు.

సచిన్ తనయుడి వివాహానికి హాజరైన నారా లోకేశ్, బ్రాహ్మణి

సచిన్ తనయుడి వివాహానికి హాజరైన నారా లోకేశ్, బ్రాహ్మణి

టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దంపతులు హాజరయ్యారు.

రండి.. కలిసి రాష్ర్టాభివృద్ధి చేద్దాం

రండి.. కలిసి రాష్ర్టాభివృద్ధి చేద్దాం

రాజకీయాలు రాష్ట్రంలో చేద్దాం. రాష్ట్రం బయటకు వెళ్లినప్పుడు కలిసికట్టుగా ఉందాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేద్దాం.

దేవుడు వదిలిపెట్టడు

దేవుడు వదిలిపెట్టడు

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సీబీఐ సిట్‌ తన చార్జిషీట్‌లో పేర్కొన్నా, వైసీపీ నేతలు అడ్డంగా వాదిస్తున్నారని మంత్రి లోకేశ్‌ మండిపడ్డారు.

తొలి దళిత స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా నారా లోకేశ్ నివాళులు

తొలి దళిత స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా నారా లోకేశ్ నివాళులు

లోక్‌సభ తొలి దళిత స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారాయన.

హోలీ శుభాకాంక్షలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్..

హోలీ శుభాకాంక్షలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదిక పోస్టులు పెట్టారు.

కాకినాడ పేలుడు ఘటనపై మంత్రుల స్పందన

కాకినాడ పేలుడు ఘటనపై మంత్రుల స్పందన

కాకినాడలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై మంత్రులు స్పందించారు. ఈ ఘటనలో పలువురు మృతిచెందడం మాటలకందని విషాదమని మంత్రి లోకేశ్ అన్నారు.

మా నాన్నతో పోటీ పడలేం

మా నాన్నతో పోటీ పడలేం

మాకు గల్లీ రాజకీయాలంటేనే ఇష్టం. ఢిల్లీ రాజకీయాలు మాకొద్దు’ అని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా సీఎం చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లోకి వెళతారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి