• Home » Nara Lokesh

Nara Lokesh

అమరావతికి బిల్ గేట్స్..

అమరావతికి బిల్ గేట్స్..

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి అమరావతి సచివాలయానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు స్వాగతం పలికారు.

గేట్స్‌ ఫౌండేషన్‌తో భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: మంత్రి లోకేశ్

గేట్స్‌ ఫౌండేషన్‌తో భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: మంత్రి లోకేశ్

బిల్ గేట్స్‌కు అమరావతి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సహచర మంత్రులతో కలిసి బిల్‌ గేట్స్‌ను స్వాగతించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి.

నారా లోకేష్ ఆత్మీయ కలయిక.. గుంటూరు-విజయవాడ నేతల కుటుంబాలతో విందు..

నారా లోకేష్ ఆత్మీయ కలయిక.. గుంటూరు-విజయవాడ నేతల కుటుంబాలతో విందు..

మంత్రి నారా లోకేష్ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో గుంటూరు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు..

లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి

లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి

‘లోకేశ్‌ సర్‌..నేను చదువుకున్న పాఠశాల స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారు..మీరైనా కాపాడండి సార్‌’ అంటూ పూర్వ విద్యార్థిని బి.నాగలక్ష్మి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు వాట్సాప్‌ ద్వారా లేఖ రాసింది.

సీఎం తల్లిని అవమానిస్తే..2 చిన్న మాటలా?

సీఎం తల్లిని అవమానిస్తే..2 చిన్న మాటలా?

ఏవో రెండు చిన్న మాటలు అన్నారని’ అంటూ అంబటి రాంబాబును వైఎస్‌ జగన్‌ వెనుకేసుకు రావడంపై మంత్రి లోకేశ్‌ మండిపడ్డారు. అవి చిన్న మాటలా అని నిలదీశారు. ముఖ్యమంత్రి తల్లిని అంబటి అవమానించారని....

ఆరోపణలు చేయడం.. పారిపోవడం!

ఆరోపణలు చేయడం.. పారిపోవడం!

శాసన మండలిలో గురువారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. పరిశ్రమలకు భూముల కేటాయింపులు, పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలపై సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.

అమరావతికి చట్టబద్ధత!

అమరావతికి చట్టబద్ధత!

వ్యాంధ్ర రాజధానిగా అమరావతికి సాధ్యమైనంత త్వరలో చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు.

ఐటీ విప్లవం హైదరాబాద్‌దైతే.. క్వాంటం విప్లవం ఏపీదే: మంత్రి నారా లోకేష్

ఐటీ విప్లవం హైదరాబాద్‌దైతే.. క్వాంటం విప్లవం ఏపీదే: మంత్రి నారా లోకేష్

విజయవాడలో జరిగిన 'వికసిత్ భారత్ బడ్జెట్ 2026' సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఐటీ విప్లవానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తే.. రాబోయే రోజుల్లో ప్రపంచ 'క్వాంటం విప్లవానికి' అమరావతి ప్రధాన కేంద్రంగా మారుతుందని లోకేష్ అన్నారు.

త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌

త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌

ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు. దేశంలో ఏపీని నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు.

ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది!

ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది!

జగన్‌ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదానికి సరఫరా అయిన నెయ్యిలో జంతుకొవ్వు కలిసిందని, వెజిటబుల్‌ ఆయిల్‌న్నట్లు తేలిందని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి