• Home » Nalgonda

Nalgonda

Falaknuma Express: మిర్యాలగూడలో నిలిచిపోయిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌

Falaknuma Express: మిర్యాలగూడలో నిలిచిపోయిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌

మిర్యాలగూడలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ సోమవారం ఉదయం నిలిచిపోయింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో గంటకు పైగా ఆగిపోయింది ఫలక్‌నుమా.

Dasara Return Traffic: చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్... పత్తా లేని పోలీసులు

Dasara Return Traffic: చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్... పత్తా లేని పోలీసులు

టోల్‌గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ - విజయవాడ 65 వ జాతీయ రహదారిపై దసరా రిటర్న్ జర్నీ రద్దీ కొనసాగుతోంది.

Nalgonda Assault Journalist: రెచ్చిపోయిన  కానిస్టేబుల్ ఫ్యామిలీ.. భవానీ భక్తుడిపై దారుణం

Nalgonda Assault Journalist: రెచ్చిపోయిన కానిస్టేబుల్ ఫ్యామిలీ.. భవానీ భక్తుడిపై దారుణం

పెద్ద పెద్ద పోలీసు అధికారులకు చెప్పినా ఏం చేయలేరంటూ రెచ్చిపోయింది. తాము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళమే అంటూ కానిస్టేబుల్ సుపుత్రుడు కూడా రెచ్చిపోయాడు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Komatireddy Rajagopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన RRR భూ నిర్వాసితులు

Komatireddy Rajagopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన RRR భూ నిర్వాసితులు

నల్లగొండ జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగం నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిశారు. భూమి కోల్పోతున్న వారి ఇబ్బందులను ఆయనకు వివరించారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు.

Fish Seed Production: చేపా చేపా ఎందుకు పెరగట్లే.. మత్స్యకారుల ఆవేదన

Fish Seed Production: చేపా చేపా ఎందుకు పెరగట్లే.. మత్స్యకారుల ఆవేదన

నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఇండ్లకోటయ్యగూడెం వద్ద ఉన్న బీజోత్పత్తి క్షేత్రంలోని చేపలు ‘చేపా చేపా ఎందుకు పెరగట్లే అంటే పట్టించుకునే వారేరని అంటున్నట్లు ఉన్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Collector Hanumantha Rao Meets Nalini: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. నళినిని కలిసిన కలెక్టర్.. ఎందుకంటే..

Collector Hanumantha Rao Meets Nalini: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. నళినిని కలిసిన కలెక్టర్.. ఎందుకంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ నళినిని కలిశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. తెలంగాణ ప్రభుత్వం నళినికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని వివరించారు కలెక్టర్.

Bihar Workers Attack: దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత..

Bihar Workers Attack: దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత..

పలుమార్లు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కలిసి వినతి చేశారు బిహార్ కూలీలు. అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Komatireddy On Fake News: అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా

Komatireddy On Fake News: అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా

తనపై వచ్చే తప్పుడు వార్తలు, అబద్దాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ఎంపీ, ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు కాంగ్రెస్ పార్టీ అన్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నా ఎంతో అభిమానమని తెలిపారు.

MG University: ఎంజీయూ విద్యార్థులపై సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల భారం

MG University: ఎంజీయూ విద్యార్థులపై సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల భారం

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులపై సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల భారం పడుతోంది. యూనివర్సిటీలో 22 కోర్సులతో పాటు 18 డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి.

Telangana Economic Development: ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కీలక కార్యాచరణ

Telangana Economic Development: ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కీలక కార్యాచరణ

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే నిధులు అవసరం. దీంతో ఆదాయ వనరులను పెంచుకుని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు ప్రారంభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి