• Home » Nalgonda

Nalgonda

చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డుల్లో 9 స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్.. ఉమ్మడి నల్గొండలో గెలుపెవరిదంటే

మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్.. ఉమ్మడి నల్గొండలో గెలుపెవరిదంటే

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. ఈ నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

మున్సిపల్ ప్రచారం.. మిగిలింది ఐదు రోజులే..

మున్సిపల్ ప్రచారం.. మిగిలింది ఐదు రోజులే..

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండడంతో ఉమ్మడి. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఆయా మునిసిపాలిటీలలో ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

భార్యాభర్తల ఫోన్లు ఎవరైనా వింటారా?: సీఎం రేవంత్‌

భార్యాభర్తల ఫోన్లు ఎవరైనా వింటారా?: సీఎం రేవంత్‌

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాడు మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు.

 ఘోరం.. ప్రియుడి భార్యను చంపేసిన ప్రియురాలు..

ఘోరం.. ప్రియుడి భార్యను చంపేసిన ప్రియురాలు..

నల్లగొండలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ తన ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది..

యాదాద్రి ఆలయంలో బంగారం, వెండి డాలర్ల మాయం..

యాదాద్రి ఆలయంలో బంగారం, వెండి డాలర్ల మాయం..

యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయంలో బంగారం, వెండి డాలర్లు మాయమవడం కలకలం రేపుతోంది. ప్రచార శాఖలో దాదాపు రూ.10లక్షల విలువైన డాలర్లు అదృశ్యమైనట్టు ఆడిట్‌‌లో బయటపడింది.

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అతివేగంతో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అతివేగంతో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం సమీపంలో 65వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అతివేగంతో అదుపుతప్పి రోడ్డు డివైడర్‌పైకి దూసుకెళ్లింది.

అధిక ఫీజులతో దోచుకుంటున్నారు.. అంతా దొంగలే: కోమటిరెడ్డి

అధిక ఫీజులతో దోచుకుంటున్నారు.. అంతా దొంగలే: కోమటిరెడ్డి

తాను విద్యాశాఖ మంత్రిని అయితే కార్పోరేట్ స్కూళ్లను మూసివేయిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. విద్య వ్యాపారం కావద్దని తేల్చిచెప్పారు. బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ఆయన ప్రారంభించారు.

‘శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి’  వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

‘శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి’ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు ‘శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి’ దేవస్థానములో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

Schools Gate Locked in Telangana: స్కూళ్ల గేట్లకు తాళాలు.. విద్యార్థుల అగచాట్లు..

Schools Gate Locked in Telangana: స్కూళ్ల గేట్లకు తాళాలు.. విద్యార్థుల అగచాట్లు..

యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని ప్రభుత్య పాఠశాలలకు కాంట్రాక్టర్లు తాళాలు వేశారు. మన ఊరు - మన బడి నిర్మాణ భవనానికి సంబంధించిన బిల్లులు రాక పోవడంతో కాంట్రాక్టర్లు ఈ చర్యలకు పాల్పడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి