• Home » Nalgonda

Nalgonda

ఈనెల 28న నల్లగొండకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఈనెల 28న నల్లగొండకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 28న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. రూ.13వేల కోట్ల వ్యయంతో నిర్మించే R&B హ్యామ్ రోడ్ల పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు.

నల్లగొండలో విషాదం.. ఒకే ఇంట్లో నలుగురి మృతి

నల్లగొండలో విషాదం.. ఒకే ఇంట్లో నలుగురి మృతి

నల్లగొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు సహా ముగ్గురి మృతి

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు సహా ముగ్గురి మృతి

నల్లగొండ జిల్లాలో పెద్దవూర మండలం రామన్నగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు కార్లు పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

నల్లగొండ జిల్లా దామరచర్ల లారీ యార్డ్ వద్ద ఘోర ప్రమాదం..

నల్లగొండ జిల్లా దామరచర్ల లారీ యార్డ్ వద్ద ఘోర ప్రమాదం..

నల్లగొండ జిల్లా దామరచర్ల లారీ యార్డ్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతిచెందారు.

వృద్ధ దంపతులకు అండగా కలెక్టర్‌.. వేధించిన కొడుకును ఇంటి నుంచి గెంటేసి..

వృద్ధ దంపతులకు అండగా కలెక్టర్‌.. వేధించిన కొడుకును ఇంటి నుంచి గెంటేసి..

కన్నప్రేమను మరిచి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నడిరోడ్డుపై నిలబెట్టిన ఓ కుమారుడికి నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గట్టిగా బుద్ధి చెప్పారు.

మిర్యాలగూడలో పెను విషాదం.. సిలిండర్ పేలి ముగ్గురి మృతి

మిర్యాలగూడలో పెను విషాదం.. సిలిండర్ పేలి ముగ్గురి మృతి

మిర్యాలగూడలో పెను విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు కుటుంబసభ్యులు సజీవ దహనం అయ్యారు.

వడ్డీ పేరుతో భారీ మోసం.. వ్యాపారి ఇంటి ముందు రైతుల ధర్నా

వడ్డీ పేరుతో భారీ మోసం.. వ్యాపారి ఇంటి ముందు రైతుల ధర్నా

అధిక వడ్డీ పేరుతో రైతులను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. కోదాడ పట్టణం శ్రీరంగాపురం గ్రామంలో 60 మంది రైతులకు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇరిగిల్ల జితేంద్ర రెడ్డి కుచ్చుటోపి పెట్టాడు.

‘జన్మభూమి’.. రోజూ ఆలస్యమే !

‘జన్మభూమి’.. రోజూ ఆలస్యమే !

లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నల్లగొండలో ఘోరం.. కళ్లలో కారం చల్లి తల్లీకూతురి దారుణ హత్య

నల్లగొండలో ఘోరం.. కళ్లలో కారం చల్లి తల్లీకూతురి దారుణ హత్య

నల్లగొండ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై ఘోరానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే..

బోరుబావిలో పడ్డ మనవడిని రక్షించి.. తాత మృతి

బోరుబావిలో పడ్డ మనవడిని రక్షించి.. తాత మృతి

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. వెంటనే బాలుడి తాత అక్కడకు చేరుకుని చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి